Monday, June 9, 2008
నేపాల్ ప్రజలకు అభినందనలు
2008 మే 28 నుండి రాచరికాన్ని కూలద్రోసి , స్వతంత్ర , లౌకిక , ఫెడరల్ రిపబ్లిక్కుగా నేపాలు ఏర్పడడాన్ని సి.పి.ఐ. (ఎం.ఎల్.) కేంద్ర కమిటీ స్వాగతిస్తున్నది. ఈ పరిణామంతో ఫ్యూడలిజానికీ, సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా నేపాలు ప్రజలు సాగిస్తున్న పోరాటం ఒక నూతన దశకు చేరింది. ఈ పోరాటం కొనసాగుతుందని ఆకాంక్షిద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment