Saturday, October 31, 2009
బాలగోపాల్ మృతికి సంతాపం
మానవ హక్కుల వేదిక నాయకుడు కె.బాలగోపాల్ హఠాన్మరణం దిగ్బ్రాంతిని కలిగించింది. ప్రస్తుత దోపిడీ సమాజంలో మార్పునాశించి రాజకీయాలు చేపట్టిన బాలగోపాల్ హక్కుల రంగాన్ని కార్యరంగంగా ఎంచుకొని పనిచేశారు. ప్రధానంగా బూటకపు ఎన్కౌంటరు హత్యలు , రాజ్యహింసలకు వ్యతిరేకంగా పనిచేశారు. కె. బాలగోపాల్ మృతికి “ జనశక్తి ” సంతాపాన్ని తెలుపుతున్నది. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నది.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
inta letu gaanaa... aiuna parvaledulendi .. ipatikaina ......
Post a Comment