Saturday, October 31, 2009

బాలగోపాల్ మృతికి సంతాపం

మానవ హక్కుల వేదిక నాయకుడు కె.బాలగోపాల్ హఠాన్మరణం దిగ్బ్రాంతిని కలిగించింది. ప్రస్తుత దోపిడీ సమాజంలో మార్పునాశించి రాజకీయాలు చేపట్టిన బాలగోపాల్ హక్కుల రంగాన్ని కార్యరంగంగా ఎంచుకొని పనిచేశారు. ప్రధానంగా బూటకపు ఎన్కౌంటరు హత్యలు , రాజ్యహింసలకు వ్యతిరేకంగా పనిచేశారు. కె. బాలగోపాల్ మృతికి “ జనశక్తి ” సంతాపాన్ని తెలుపుతున్నది. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నది.

1 comment:

Anonymous said...

inta letu gaanaa... aiuna parvaledulendi .. ipatikaina ......