<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd='http://schemas.google.com/g/2005' xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-8245058412685094251</id><updated>2012-01-12T06:03:35.369-08:00</updated><category term='బానిసత్వం'/><category term='సార్వత్రిక సమ్మె'/><category term='సంస్మరణ'/><category term='రాజకీయాలు'/><category term='సహకారం'/><category term='పరిపాలన'/><category term='end.'/><category term='కోతి గుండెకాయ'/><category term='కేంద్ర బడ్జెట్టు దోపిడీ వర్గాలకు పెద్ద పీట'/><category term='కవిత'/><category term='రా.కీ.'/><category term='భౌతికవాదం'/><category term='ఎన్నికలు'/><category term='మయాన్మార్ తుఫాను భీభత్సం'/><category term='సిపియం బలహీనతలు'/><category term='సంతాపం'/><category term='దోపిడీ'/><category term='ప్రెస్ రిపోర్ట్'/><category term='సభలు'/><category term='దళిత గోవిందం'/><category term='నీవు టెర్రరిష్టువా? మతోన్మాదివా?'/><category term='ప్రకటన'/><category term='ఇటలీ'/><category term='ఇంటర్వ్యూ'/><category term='రాజకీయం'/><category term='బహుమతి'/><category term='విషవృక్షం'/><title type='text'>జనశక్తి</title><subtitle type='html'></subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default?max-results=100'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>45</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>100</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-4953158812029510211</id><published>2012-01-12T06:03:00.000-08:00</published><updated>2012-01-12T06:03:35.430-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='సభలు'/><title type='text'>జనశక్తి-5-1-2012</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;b&gt;&lt;span style="color: red; font-size: large;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-dtrxH3Mwi9I/Tw7gQsxzBYI/AAAAAAAAADM/-FGkL6NN-CU/s1600/Photo0651.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="240" src="http://3.bp.blogspot.com/-dtrxH3Mwi9I/Tw7gQsxzBYI/AAAAAAAAADM/-FGkL6NN-CU/s320/Photo0651.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;b&gt;&lt;span style="color: red; font-size: large;"&gt;&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; గుర్రం విజయకుమార్ &amp;nbsp; ఏపిఎప్ టియు&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span style="color: red; font-size: large;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span style="color: red; font-size: large;"&gt;కార్మిక, రైతాంగ ఐక్యత పునాదిగా మనదేశవిప్లవం పురోగమించాలి :&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;span style="color: red;"&gt;విశాఖపట్నం 18-12-2011&lt;/span&gt; శ్రీనివాస రైల్వే కళ్యాణ మంటపంలో అఖిల భారత కార్మిక, రైతుకూలీ సమ్మేళనం జరిగింది. APFTU రాష్ట్ర నాయకులు కామ్రెడ్.&lt;span style="color: red;"&gt; గుర్రం విజయకుమార్&lt;/span&gt; ప్రతినిధులకు స్వాగతం పలికారు.&lt;span style="color: red;"&gt; పి.కె.షాహి, కె.కోటయ్య &lt;/span&gt;అధ్యక్షులు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-1hsb72mKzXU/Tw7gtEi63vI/AAAAAAAAADU/30rmWKvHS7s/s1600/Photo0653.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="240" src="http://1.bp.blogspot.com/-1hsb72mKzXU/Tw7gtEi63vI/AAAAAAAAADU/30rmWKvHS7s/s320/Photo0653.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;b&gt;&lt;span style="color: blue; font-size: large;"&gt;పి.జస్వంతరావు జనశక్తి పత్రిక సంపాదకుడు&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span style="color: blue; font-size: large;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;span style="color: red; font-size: large;"&gt;పి.జస్వంతరావు&lt;/span&gt; మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందడం లేదని , గత 15 సంవత్సరాలలో రెండున్నర లక్షలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 70 లక్షల మంది వ్యవసాయం నుండి గెంటివేయబడ్డారని, ప్రజలు పట్టణాలకు పనులకై వలసలు పోతున్నారని, ప్రభుత్వ ప్రయివేటు సంస్థలలో రోజుకు 8 గంటలకు బదులుగా 14 గంటల పని చేయిస్తున్నారని, కనీసం సంఘం పెట్టుకునే హక్కుకూడా లేదని, ఆదివాసులను అడవినుండి గెంటివేస్తున్నారని, &amp;nbsp;సమర్ధుడైనవ్యక్తిని నాయకునిగా ఎన్నుకుంటే సమస్యలు పరిష్కరింపబడతాయని చెప్పారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-6bjXcp0Yz1I/Tw7hsE4_zSI/AAAAAAAAADc/DuXS02vuhck/s1600/Photo0652.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="240" src="http://3.bp.blogspot.com/-6bjXcp0Yz1I/Tw7hsE4_zSI/AAAAAAAAADc/DuXS02vuhck/s320/Photo0652.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;span style="color: blue; font-size: large;"&gt;&lt;b&gt;అరవింద్ సిన్హా&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span style="color: red; font-size: large;"&gt;అరవింద సిన్హా&lt;/span&gt; మాట్లాడుతూ అమెరికా బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకోసం వివిధ దేశాలపై ఆర్ధిక వాణిజ్య షరతులు విధించుట, సైనిక దాడులు చేయుట వంటి పనులు చేస్తుంది. ప్రపంచవ్యాపితంగా అనేక దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని అవన్నీ పెట్టుబడిదారీ విధానంవలననే వచ్చాయని కనుక సోషలిజం మాత్రమే దీనికి పరిష్కారమని , దానికై అందర్నీ సమైక్యపరచాలని పోరాడాలని పిలుపునిచ్చాడు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-XDj0zSRuqsw/Tw7iPhDJ1PI/AAAAAAAAADk/LQm1JG1dW-g/s1600/Photo0655.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="240" src="http://4.bp.blogspot.com/-XDj0zSRuqsw/Tw7iPhDJ1PI/AAAAAAAAADk/LQm1JG1dW-g/s320/Photo0655.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&lt;span style="color: blue; font-size: large;"&gt;&lt;b&gt;సుబోద్ మిత్రా&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span style="color: red; font-size: large;"&gt;సుబోద్ మిత్రా&lt;/span&gt; మాట్లాడుతూ 1947 కు ముందు బ్రిటిష్ వారు మన దేశం నుండి దోచిన దానికంటే అధికంగా నేటి పాలకులు భూమి, అడవి, ఖనిజ సంపదలను దోచుకుంటున్నారని దీనికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="color: red; font-size: large;"&gt;&lt;b&gt;ప్రొఫెసర్ కె.ఆర్.చౌదరి&lt;/b&gt;&lt;/span&gt; మాడ్లాడుతూ ప్రపంచంలోని 189 దేశాలలోని ప్రజల జీవన ప్రమాణాలను పరిశీలిస్తే 120 కోట్ల మంది గల మన దేశం 150 దేశాల కంటే దిగువ స్థాయిలో ఉన్నదని, పది కోట్లమంది బాలకార్మికులు ఉన్నారని, ధరలు పెరిగిపోతున్నాయని, విద్య,వైద్యం అందరికీ అందడంలేదని, 42శాతం ప్రజలకు స్వంత భూమి లేదని, ఈ పరిస్తితులలో నూతన ప్రజాస్వామిక విప్లవం అవసరమని చెప్పారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-4953158812029510211?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/4953158812029510211/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=4953158812029510211' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/4953158812029510211'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/4953158812029510211'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2012/01/5-1-2012.html' title='జనశక్తి-5-1-2012'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-dtrxH3Mwi9I/Tw7gQsxzBYI/AAAAAAAAADM/-FGkL6NN-CU/s72-c/Photo0651.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-7653990013016796395</id><published>2010-10-23T07:22:00.000-07:00</published><updated>2010-10-23T07:24:34.001-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='end.'/><title type='text'>own website</title><content type='html'>&lt;a href="http://www.janashaktionline.com/home-te"&gt;http://www.janashaktionline.com/home-te&lt;/a&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&lt;a href="http://www.classstruggle.in/"&gt;http://www.classstruggle.in/&lt;/a&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-7653990013016796395?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/7653990013016796395/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=7653990013016796395' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/7653990013016796395'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/7653990013016796395'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2010/10/own-website.html' title='own website'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-1316990548658588545</id><published>2010-09-26T04:32:00.000-07:00</published><updated>2010-09-26T04:56:41.668-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='రాజకీయాలు'/><title type='text'>కాశ్మీర్ సమస్య</title><content type='html'>మరోసారి కాశ్మీరులో అల్లర్లు చెలరేగాయి. 7,8 సంవత్సరాల వయసు పిల్లలు కూడా పోలీసుల బులెట్లకు పిట్టల్లా రాలిపోతున్నారు. శ్రీనగర్, కుప్పారా, బారాముల్లా, పుల్వామా, అనంతనాగ్ పట్టణాలలోని వీధులన్నీ నిరసన తెలుపుతున్న ప్రజల రక్తంతో ఎరుపెక్కాయి.&lt;div&gt;2010 ఏప్రిల్ లో షోపియాన్ గ్రామంలోని ఇద్దరు మహిళల మృతదేహాలు నదిలో తేలుతూ కనిపించడంతో కాశ్మీర్ లో ఈ నిరసన వెల్లువ మొదలైంది. సాయుధ పోలీసులు ఆ మహిళలపై అత్యాచారం చేసి , చంపి, ఆశవాలను నదిలో పారవేశారని తెలుసుకున్న ప్రజలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అమాయకులైన యువకులను పోలీసులు చంపడం, దానికి నిరసనగా ప్రజలు వీధులలోకి రావడం, పోలీసులు మరికొంతమందిని కాల్చివేయడం , ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రజలు వీధులలోకిరావడం అనేది అంతులేకుండా సాగుతుంది. కొన్ని నిర్ధిష్ఠ నేరాలపై చర్యలు తీసుకోవలసిందిగా ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు క్రమంగా కాశ్మీర్ అంతటా వ్యాపించి , సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాలను రద్దు చేయవలసినదిగానూ, సి.ఆర్.పి.ఎఫ్. దళాలను కాశ్మీరునుండి పంపి వేయాలని డిమాండ్ కొనసాగుతుంది. ఈ ఉద్యమం కాశ్మీరు ప్రజల స్వాతంత్ర్య పిపాసను తెలియజేస్తుంది. &lt;/div&gt;&lt;div&gt;మొదటగా ఇది ప్రజలలోని అన్ని వయసులవారినీ ఆకర్షించింది. యువకులు కీలకపాత్ర వహిస్తున్నారు. ఈ నిరసనలు రాజకీయ ఉద్యమ రూపంలో ఉంటున్నాయి. కర్ఫ్యూలను, బులెట్లను, నిర్భంధాలను ఎదిరిస్తూ ప్రజలు పోరాడుతున్నారు. ఇది తిరుగుబాటు స్వభావంతో ఉంది. గతంలో పోలీసులు ప్రజల ఇళ్ళపై దాడిచేసి , యువకులను తీసుకెళ్ళి కాల్చి చంపి, టెర్రరిష్టులు ఎన్ కౌంటర్ లో మరణంచారని ప్రకటించేవారు. కాని ఇప్పుడు ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా వేలసంఖ్యలో వీధులలోకి వస్తుండడం వల్ల పాత పధ్థ్ధతిలో కాల్చివేయడం పోలీసులకు సాధ్యపడడంలేదు. &lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-1316990548658588545?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/1316990548658588545/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=1316990548658588545' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1316990548658588545'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1316990548658588545'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2010/09/blog-post.html' title='కాశ్మీర్ సమస్య'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-8998707115089753291</id><published>2010-06-08T05:23:00.000-07:00</published><updated>2010-06-08T05:25:44.939-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='దోపిడీ'/><title type='text'>కె.జి. బేసిన్ గ్యాసు ధర</title><content type='html'>ప్రజల పై భారం మోపి ఉన్నత వర్గాలకు లాభం&lt;br /&gt;పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లు కేజి బేసిన్ నండి ఉత్పత్తి అవుతున్న సహజ వాయువుపై అంబానీ సోదరుల తగవును సుప్రిం కోర్టు తీర్చింది. జాతీయ అన్వేషణ ,లైసెన్సు విధానం పత్రాల ఆధారంగా గ్యాసు కేటాయింపు, ధర నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే నని తీర్పు ఇచ్చింది. గ్యాసు సరఫరా ధరకు సంబంధించి అన్నదమ్ములు చేసుకున్న ఒప్పందం చెల్లదనీ, కుటుంబ సమస్యగా చర్చించుకుని ఉభయతారకంగా పరిష్కరించుకోమని చెప్పింది. RIL అందించిన తప్పుడు లెక్కల ఆధారంగా మంత్రుల బృందం యునిట్ రేటును 4.2 డాలర్లు గా నిర్ణయించింది.&lt;br /&gt;సుప్రీం కోర్టు తీర్పు రాగానే 4.2 డాలర్ల రేటుకు RILనుండి 181 లక్షల యూనిట్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వరంగ సంస్థ అయిన NTPC కొత్త ఒప్పందాన్ని చేసుకుంది. అప్పటివరకూ ప్రభుత్వరంగ సంస్థలైన ONGC, INDIAN OIL LTDలు ప్రభుత్వం నిర్ణయించిన 1.8 డాలర్ల రేటు చొప్పున వినియోగదారులకు గ్యాసును సరఫరా చేస్తూ లాభాలు గడిస్తున్నాయి.. పై నిర్ణయం ప్రకారం వారికి కూడా 4.2 డాలర్ల రేటుతో అమ్ముకోవడానికి అనుమతి యిచ్చింది. వాస్తవంగా కేజి బేసిన్ లో గ్యాసు ఉత్పత్తి ఖర్చు యూనిట్ కు 1.28 డాలర్లు అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ తెలిపాడు. ఈ లెక్కన ఎంతలేదన్నా యూనిట్టుకు 2 డాలర్ల లాభం రిలయన్సుకి వస్తుంది. ఇది ఉత్పుత్తి ఖర్చు రెట్టింపుకన్నా ఎక్కువే.&lt;br /&gt;బిజినెస్ స్టాండర్డ పత్రిక అంచనా ప్రకారం (21-5-2010) గ్యాసు ధర పెంచినందువల్ల ఓ.యన్.జి.సి. కి ఆదాయం 6000 కోట్ల రూపాయలు పెరుగుతుంది. ఆయిల్ ఇండియా ఆదాయం 350-800 వరకూ పెరుగుతుంది.  పైపులైను ద్వారా గ్యాసుని భారత దేశానికి తరలించి యూనిట్ 3 డాలర్లకు ఇస్తామని ఇరాన్ ప్రతిపాదిస్తే ఐదేళ్ళు సాగలాగి తిరస్కరించారు. దానిని సమర్ధించిన నాయకుడిని కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించారు. దేశంలో లభిస్తున్న గ్యాసుకు 4.2 డాలర్ల రేటును ఉదారంగా ఇచ్చారు. ఇదంతా రిలయన్సు కంపెనీకి బాగా లాభాలు వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం అనుమతిచ్చింది. &lt;br /&gt;గ్యాసు ధర పెంచడానికి ప్రభుత్వం అనుమతించిందిగనుక వినియోగదారులకు ఇప్పుడు కేజి 21 రూపాయలకు అమ్ముతున్న గ్యాసును ఇకపై బహుశా 28 రూపాయలుగా పెంచవచ్చు .రవాణా రంగానికి అమ్ముతున్న గ్యాసును కెజి 35 రూపాయలకు విజయవాడలో అమ్ముతున్నారు. ఈలెక్కన అది 50 రూపాయలు పెంచవచ్చు. రవాణా చార్జీలు పెంచడం ద్వారా ఇది ప్రజలపై పడే భారమే.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-8998707115089753291?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/8998707115089753291/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=8998707115089753291' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8998707115089753291'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8998707115089753291'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2010/06/blog-post.html' title='కె.జి. బేసిన్ గ్యాసు ధర'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-1149822991789124315</id><published>2010-04-07T17:49:00.000-07:00</published><updated>2010-04-07T17:49:55.950-07:00</updated><title type='text'>Blogger Buzz: Blogger integrates with Amazon Associates</title><content type='html'>&lt;a href="http://buzz.blogger.com/2009/12/blogger-integrates-with-amazon.html"&gt;Blogger Buzz: Blogger integrates with Amazon Associates&lt;/a&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-1149822991789124315?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='related' href='http://buzz.blogger.com/2009/12/blogger-integrates-with-amazon.html' title='Blogger Buzz: Blogger integrates with Amazon Associates'/><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/1149822991789124315/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=1149822991789124315' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1149822991789124315'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1149822991789124315'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2010/04/blogger-buzz-blogger-integrates-with.html' title='Blogger Buzz: Blogger integrates with Amazon Associates'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-2233098593693329147</id><published>2010-04-07T17:45:00.000-07:00</published><updated>2010-04-07T17:48:10.844-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ప్రెస్ రిపోర్ట్'/><title type='text'>కానూ సన్యాల్‌ది ఆత్యహత్య కాదు: జస్వంతరావు</title><content type='html'>విశాఖపట్నం, ఏప్రిల్ 7 (ఆన్‌లైన్): నక్సల్బరీ ఉద్యమ నాయకుడు కానూ సన్యాల్‌ది ఆత్యహత్య కాదని సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యుడు పి.జస్వంతరావు ప్రకటించారు. బుధవారం విశాఖ వీజెఎఫ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కానూ సన్యాస్ మరణానికి దారితీసిన పరిస్థితులను బేరీజు వేసుకుని త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఉద్యమంపై నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలను ఆయన ఖండించారు. ఇటువంటి నిరాధారమైన వదంతులను పార్టీ కేంద్ర కమిటీ తోసిపుచ్చిందని తెలిపారు.&lt;br /&gt;&lt;br /&gt;ఇదంతా అసత్య ప్రచారంగా అభివర్ణించిందన్నారు. దేశంలో విప్లవ ఉద్యమాలను ఊపిరిలూదిన కానూ సన్యాల్ ఎప్పటికీ ఒంటరివాడు కానీ, నిరాశావాది అంతకంటే కాదని జస్వంతరావు పేర్కొన్నారు. ఆయన నమ్మిన ప్రజాపంథాకు అనుకూలంగా ప్రస్తుతం ఎనిమిది ర్రాష్టాల్లో ఉద్యమాలు కొనసాగుతున్నాయన్నారు. కానూ సన్యాల్ నిరాశ చెందేలా విప్లవోద్యమాలు ఎక్కడా నష్టపోలేదని ఆయన వివరించారు. ఆయన తాను చేపట్టిన ఉద్యమాన్ని విస్తతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరేవారన్నారు. నక్సల్బరీ రైతాంగ పోరాటంలో చోటుచేసుకున్న అతివాద,అరాచకలకు వ్యతిరేకంగా సూత్రబద్ధ పోరాటాలు చేశారని తెలిపారు.&lt;br /&gt;&lt;br /&gt;మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచన విధానాలతో విప్లవ ప్రజాయుద్ధం పంథాను అచరించడం ద్వారానే శ్రామిక వర్గానికి రాజ్యాధికారం సిద్ధిస్తుందని అభిప్రాయానికి వచ్చిన వ్యక్తి కానూ సన్యాల్ అని పేర్కొన్నారు. డార్జిలింగ్ పరిసరాల్లో తేయాకు తోటల కార్మికులు, ఆదివాసీల హక్కుల కోసం కానూ సన్యాల్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. ఆయన మతి పార్టీకి తీరనిలోటని, కానూ సన్యాల్ చేపట్టిన ఉద్యమాలను ముందుకు తీసుకువెళతామని తెలిపారు. విప్లవోద్యమాలలో పాల్గొన్న కానూ సన్యాల్ 14 ఏళ్లపాటు జైలు జీవితం గడిపారన్నారు. శ్రీకాకుళం సాయుధ పోరాటంలో భాగంగానే పార్వతీపురం కుట్ర కేసులో ముద్దాయిగా ఏడేళ్లు విశాఖ జైలులో వున్నారన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;ఆయన మతితో కళ్లు ఒత్తుకుంటూనే కానూ సన్యాల్ లేని లోటు పూరించడానికి నాయకత్వాన్ని పటిష్టం చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా విశ్వంను ఎన్నుకున్నట్టు ప్రకటించారు. కొత్త నాయకత్వంలో వర్గపోరుకు మరింత పదునెక్కిస్తామని జస్వంతరావు వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో పార్టీ విశాఖ జిల్లా కమిటీ కార్యదర్శి ఆడారి అప్పారావు, రైతు కూలీ సంఘం విజయనగరం జిల్లా కార్యదర్శి డి.వర్మ తదితరులు పాల్గొన్నారు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-2233098593693329147?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/2233098593693329147/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=2233098593693329147' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/2233098593693329147'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/2233098593693329147'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2010/04/blog-post_07.html' title='కానూ సన్యాల్‌ది ఆత్యహత్య కాదు: జస్వంతరావు'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-8019901073692731524</id><published>2010-04-06T10:23:00.000-07:00</published><updated>2010-04-06T10:58:38.379-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='సంతాపం'/><title type='text'>ప్రజా విప్లవ పంధా యోధుడు కామ్రెడ్ కానూ సన్యాల్</title><content type='html'>షహీద్, భగత్ సింగ్, సుఖదేవ్ లు అమరులైన 79వ వర్ధంతి రోజునే నక్సల్బరీ ఉద్యమ నిర్మాత కామ్రెడ్. కానూ సన్యాల్ మనల్ని వీడిపోయారు. 65 యేళ్ళ సుదీర్ఘ కమ్యూనిష్టు ఉద్యమ చరిత్ర ఉన్న కామ్రెడ్ సన్యాల్ 1928లో మధ్యతరగతి ఉద్యోగి కుటుంబంలో జన్మించారు.ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు.తెలంగాణా, తెభాగా పోరాటాల ప్రభావంతో వామపక్ష భావాలవైపు ఆకర్షితుడై సన్యాల్ విద్యార్ధి ఉద్యమ నేతగా ఎదిగి కమ్యూనిష్టు పార్టీ నిర్మాణంలోనికి 1950 ఆరంభంలో వచ్చారు.కార్మిక సంఘాల కార్యకలాపాలతో పార్టీలో కొనసాగారు. 1959 నుండి ఉమ్మడి కమ్యూనిష్టు పార్టీలో ఆదివాసీ రైతు సంఘనాయకుడిగా పనిచేశాడు.  1963లో సిపిఐ (ఎం) వైపు ఉన్నారు.1967 మే 25 న ఉధ్భవించిన నక్సల్బరీ ఉద్యమ నిర్మాత కానూ సన్యాల్. తెలంగాణా సాయుధ పోరాటంలో విడిచిపెట్టిన - భూమికోసం, భుక్తికోసం, విముక్తికోసం అనే ప్రజాయుధ్ధపంధాలో నడిచాడు.1969 ఏప్రియల్ 22న సి.పి.ఐ. (ఎం.ఎల్) ను ప్రకటించాడు.పార్వతీపురం హత్య కేసులో ముద్దాయిగా అరెష్టయి 6 సంవత్సరాలు జైలులో ఉన్నాడు. తన మొత్తం రాజకీయ జీవితంలో 14 ఏండ్లకుపైగా జైలు జీవితాన్ని, 7సంవత్సరాలు అజ్ఞాతవాసాన్ని గడిపి 13సంవత్సరాల క్రితం గుండెనొప్పితో అనారోగ్యంపాలయ్యాడు.2సంవత్సరాల క్రితం పక్షవాతంలో బాధపడుతూ 6 నెలలకు పైగా సిలిగురి ఆసుపత్రిలో చికిత్స పొందారు.&lt;br /&gt;కామ్రెడ్.కానూ సన్యాల్ మరణం భారత నూతన ప్రజాస్వామిక విప్లవానికి, మిత అతి వాదాలకు వ్యతిరేకమైన ప్రజా విప్లవ పంధా కు తీరని నష్టం. ఆయన విడిచివెళ్ళిన కర్తవ్యాలను పరిపూర్తి చేయడానికి కృషి చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-8019901073692731524?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/8019901073692731524/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=8019901073692731524' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8019901073692731524'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8019901073692731524'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2010/04/blog-post.html' title='ప్రజా విప్లవ పంధా యోధుడు కామ్రెడ్ కానూ సన్యాల్'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-5792659264198491038</id><published>2009-11-26T04:59:00.000-08:00</published><updated>2009-11-26T05:04:00.991-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ఇంటర్వ్యూ'/><title type='text'>నేపాల్ పరిస్తితుల గురించి కామ్రెడ్. ప్రచండ వివరణ</title><content type='html'>నేపాల్ లో నూతన రాజ్యాంగ నిర్ణాయ సభ ద్వారా , నూతన రాజ్యాంగాన్ని ఏర్పరచడం 12 అంశాల ఒప్పందపు లక్ష్యం. ఆ సమయంలో రాచరికానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం ప్రధానాంశం. దీన్ని సాధించాము. రాజ్యాంగ నిర్ణాయ సభకు ఎన్నికలు జరిగాయి. సి.పి.యన్. (మావోయిస్టు) పెద్ద పార్టీగా వచ్చింది. మావోయిస్టుల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే శాంతి ప్రక్రియని ముందుకు తీసుకుపోతూ , రాజ్యాంగాన్ని రచించే క్రమం సాగుతుండగా , ఆధిపత్యం ప్రజలదా లేదా సైన్యానిదా అన్న చర్చ తలయెత్తింది. ప్రభుత్వం తరఫున నేను జారీ చేసిన ఆజ్ఞలన్నిటినీ సైన్యాధిపతి ధిక్కరించాడు. కనుక సైన్యాధిపతిని తొలగించే నిర్ణయం తీసుకున్నాను. నేపాలీ కాంగ్రెస్, యు.ఎం.ఎల్  సైన్యాన్ని సమర్ధించాయి. దానితో పరిస్తితి మరింత క్లిష్టమైంది. భారత్ ను ఇంగ్లీషు వాళ్ళు పాలిస్తున్నప్పటినుండి నేపాల్ రాజకీయాలు భారత్ కేంద్రంగా సాగుతున్నాయి. బ్రిటన్ కు నేపాల్కు యుద్దం జరిగి 1815 లో సుగొలి ఒప్పందం జరిగింది.  ఆ ఒప్పందం తర్వాత నేపాల్ అర్ధవలస దేశం అయ్యింది. రాణాల వంశపాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం సాగినప్పుడు , త్రిభువన్ భారత్ లో తలదాచుకున్నాడు. భారత్ సహాయంతో ఢిల్లీ ఒప్పందం పేరిట రాణాలపాలన అంతంచేసి త్రిభువన్ రాజవడంతో షాల వంశపాలన మొదలైంది. నేపాలీ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు బి.పి.కొయిరాలా  కొంత స్వేచ్ఛ గురించి మాట్లాడగానే అతడు తొలగించబడ్డాడు. దీనిలో రాజును భారత్ ప్రోత్సహించింది. నిరంకుశ పంచాయితీ వ్యవస్థ నేపాల్ లో మనగలగటానికి భారతమద్దతే కారణం. సి.పి.యన్. పోరాటంతో నేపాల్ ఆర్ధిక, సాంఘీక, రాజకీయ పరిస్థితిలో మార్పు వచ్చింది. మా పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడంతోనే సమస్య ముందుకొచ్చింది. నేపాల్ భారత్ ల మధ్య ఉన్న ఆర్ధిక, రాజకీయ, భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రిక సంబంధాలను పునర్నిర్వచించుకోవాలి. దురదృష్టవశాత్తు ఇది జరగలేదు. భారత్ ఆదేశాలను నేపాల్ అమలు చేయాలన్న భావాలు ఢిల్లీలో ఉన్నాయి. &lt;br /&gt;పార్టీ యు.ఎం.ఎల్. దారిలోనే నడుస్తుందా.. లేక పార్లమెంటరీపంధాలో కూరుకుపోతుందా.. అనే అనుమానాలు చాలా మంది కామ్రెడ్సుకు కలిగాయి. సోషలిజం ,కమ్యూనిజాలను ఆదర్శంగా నిలుపుకొని ప్రజావిప్లవపంధాలో సాగుతున్నామని నేను వారికి వివరించాను. నా రాజీనామా తర్వాత ఎలాంటి పెడధోరణి లేదన్న విశ్వాసం కామ్రెడ్స్ కు కలిగింది. విదేశీశక్తుల ఆజ్ఞలకు లొంగిపోకుండా అభివృద్ధి నిరోధక శక్తులపై పోరాటం సాగించడానికి నేను రాజీనామా చేశాను. నా రాజీనామా తర్వాత పార్టీ ఐక్యత పెరగడమేకాకుండా ప్రజల్లో కూడ పార్టీ ప్రతిష్ఠ పెరిగింది. మనల్ని మధ్యతరగతి ప్రజలుకూడ విశ్వసించడం మొదలుపెట్టారు. ప్రజావిముక్తి సైన్యం ప్రస్తుతం సైన్యశిబిరంలోనే ఉంది. ఆయుధాలు దానివద్దనే ఉన్నాయి. ఆయుధాగారపు తాళాలు దానివద్దనే ఉన్నాయి. కనుక అవి లొంగిపోలేదు. నిజానికి మేం బలపడ్డాం. మా స్థావర ప్రాంతాలు నిలిచేవున్నాయి. పార్టీ నిర్మాణం బలపడ్డది. వాస్తవానికి దేశమంతా మా స్థావర ప్రాంతమైంది. నేపాల్ ప్రజలు విజయం పొందుతారు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-5792659264198491038?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/5792659264198491038/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=5792659264198491038' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/5792659264198491038'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/5792659264198491038'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/11/blog-post.html' title='నేపాల్ పరిస్తితుల గురించి కామ్రెడ్. ప్రచండ వివరణ'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-3758319034945721644</id><published>2009-10-31T05:17:00.000-07:00</published><updated>2009-10-31T05:29:16.595-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='బహుమతి'/><title type='text'>నోబెల్ యుద్ధ పురస్కారం</title><content type='html'>2009 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామాకు ఇస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో ఏ రంగంలోనూ పరిగణింపదగిన విజయాలేవీ లేకపోగా – పురస్కారానికి ఎంపిక గడువు తేదీకి పదకొండు రోజులుండగా మాత్రమే అధ్యక్షుడైన వ్యక్తిని , అధ్యక్షుడు కాకముందు అతనెవరోకూడా మెజారిటీ అమెరికా ప్రజలకే తెలియని వ్యక్తిని, పాకీస్తాను గ్రామాలపై బాంబులు వేసి, పౌరుల హత్యను “ అనుబంధ నష్టం “ గా కొట్టివేసిన వ్యక్తిని, ఈ పురస్కారానికి ఎంపిక చేయటం నోబుల్ శాంతి పురస్కారాలు సంకుచిత రాజకీయాలతో కొనసాగుతున్నాయని మరోసారి స్పష్టమైంది. &lt;br /&gt;పురస్కారాన్ని ప్రకటిస్తూ నోబుల్ కమిటీ “ అణ్వాయుధాలు లేని స్వచ్చా ప్రపంచమన్న ఒబామా దార్శినికత ”ను ప్రశంసించింది. అయితే ఈ ప్రకటన ఎంత వైవిద్యపూరితమంటే, ఒబామా అధ్యక్షుడైన తరునాత నిరాయుధీకరణపై రష్యాతో జరిపిన చర్చలు నిరాయుధీకరణం జరిగిన తర్వాత 1500 ఆణ్వాయుధాలు కలిగి ఉంటానని అమెరికా మంకు పట్టు పట్టినందువల్ల విఫలం అయ్యాయి. &lt;br /&gt;పురస్కారానికి ధన్యవాదాలు తెలుపుతూ శ్వేత సౌధంలోని గులాబి తోటలో విలేఖరుల సమావేశంలో ఒబామా " ఆశ్ఛర్య చకితుడిని మరింత వినమృడిని అయ్యానంటూ" అణ్వాయుధాలు లేని ప్రపంచమన్న తన లక్ష్యం తన జీవితకాలంలో నెరవేరదని అన్నాడు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-3758319034945721644?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/3758319034945721644/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=3758319034945721644' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/3758319034945721644'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/3758319034945721644'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/10/blog-post_2222.html' title='నోబెల్ యుద్ధ పురస్కారం'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-8918574801972681308</id><published>2009-10-31T04:30:00.000-07:00</published><updated>2009-10-31T04:33:15.898-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='సంతాపం'/><title type='text'>బాలగోపాల్ మృతికి సంతాపం</title><content type='html'>మానవ హక్కుల వేదిక నాయకుడు కె.బాలగోపాల్ హఠాన్మరణం దిగ్బ్రాంతిని కలిగించింది. ప్రస్తుత దోపిడీ సమాజంలో మార్పునాశించి రాజకీయాలు చేపట్టిన బాలగోపాల్ హక్కుల రంగాన్ని కార్యరంగంగా ఎంచుకొని పనిచేశారు. ప్రధానంగా బూటకపు ఎన్కౌంటరు హత్యలు , రాజ్యహింసలకు వ్యతిరేకంగా పనిచేశారు. కె. బాలగోపాల్ మృతికి “ జనశక్తి ” సంతాపాన్ని తెలుపుతున్నది. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-8918574801972681308?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/8918574801972681308/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=8918574801972681308' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8918574801972681308'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8918574801972681308'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/10/blog-post.html' title='బాలగోపాల్ మృతికి సంతాపం'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-8325741729465682253</id><published>2009-08-16T06:19:00.000-07:00</published><updated>2009-08-16T06:21:02.245-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='బానిసత్వం'/><title type='text'>హిల్లరీ క్లింటన్ పర్యటన : సాస్టాంగపడ్డ భారతప్రభుత్వం</title><content type='html'>అమెరికా విదేశాంగ శాఖా మంత్రి హిల్లరీ క్లింటన్ ఐదురోజుల భారత పర్యటన సందర్భంగా సంతకాలు చేసిన అనేక ఒప్పందాలు –వ్యూహాత్మక భాగస్వామ్యమంటే- భారతదేశం అమెరికా ప్రయోజనాలకు సహకరించడమే అన్నట్లుగా ఉంది. &lt;br /&gt;రాగల 5 సంవత్సరాలలో 3000 కోట్ల డాలర్ల ఆయుధ సామాగ్రిని కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో 45 వేల కోట్ల రూపాయల ఖరీదు చేసే 127 యుద్ధవిమానాలున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేయవసినంత అవసరం ఇప్పుడేమొచ్చిందో మనకు అంతుబట్టని విషయం. మరో విషయం ఏమిటంటే మన దేశానికి ఏదైనా కారణంచేత ఇతర దేశంతో యుద్ధం చేయాల్సిన అవసరం వస్తే తన సైనిక, ఆయుధ పాటవాన్ని వినియోగించుకునే స్వేచ్ఛ మనకుండాలిగదా. ఆయుధాలు కొనేది అవసరమొచ్చినప్పుడు వాడటానికేగదా. అలా అవసరపడ్డప్పుడు తన వద్దనుండి కొనుగోలు చేసిన ఆయుధాలు వాడవచ్చునో లేదో నిర్ణయించే అధికారం అమెరికాకే ఉన్నదట. కొనుగోలు చేసిన ఆయుధాలు అమెరికా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారట. కనుక మనం ఎవరిమీద యుద్ధం చెయ్యాలో అమెరికా నిర్ణయిస్తుందన్నమాట.  –అంతిమ వినియోగ పర్యవేక్షణ ఒప్పందం – అనే పేరు గల ఈ ఒప్పందంపై భారత ప్రభుత్వం కిమ్మన కుండా సంతకం పెట్టింది.  ఇటువంటి చర్యలు భారత సార్వభౌమాధికారాన్ని అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టుపెట్టినట్లుగా భావించాలి.&lt;br /&gt;శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పరిశోధనలను పౌర అవసరాలకు వినియోగిస్తున్నారా లేక సైనిక అవసరాలకు వాడుతున్నారా అనేది తేల్చిచెప్పడం సాధ్యంకాదు. ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపే రాకెట్టూ , ఇతర దేశాలపై బాంబులు వేసే క్షిపణీ ఒక్కటే. చంద్రునిపైకి ఉపగ్రహాన్ని పంపగల రాకెట్టు భారత అంతరిక్షపరిశోధనా సంస్థ వద్ద ఉందంటే అర్ధం  ఉపగ్రహం బదులు బాంబును పెట్టి ఏ దేశం పైన అయినా వేయగల ఖండాంతర క్షిపణి భారత సైన్యానికున్నట్లే.  అంతరిక్ష వాణిజ్యేతర వినియోగం పై కూడా – అంతిమ వినియోగ పర్యవేక్షణ- వంటి ఒప్పందం జరిగింది. దీని ప్రకారం అమెరికా అందజేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుతున్నారో పర్యవేక్షించి ఆంక్షలు పెట్టే అధికారం అమెరికాకు ఏర్పడింది. మన సైన్యం ఏపని చెయ్యాలన్నా అమెరికా అనుమతి కావాలి. దీనితో భారత అంతరిక్ష పరిశోధనలను అడ్డుకునేందుకు అమెరికా చేతిలో ఒక బెత్తాన్ని పెట్టి వొంగున్నట్లయింది. ఇది భారత దేశ శాస్త సాంకేతికాభివృద్ధిని సామ్రాజ్యవాద ఆధిపత్య బలిపీఠం పై నిలపడమౌతుంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-8325741729465682253?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/8325741729465682253/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=8325741729465682253' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8325741729465682253'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8325741729465682253'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/08/blog-post_16.html' title='హిల్లరీ క్లింటన్ పర్యటన : సాస్టాంగపడ్డ భారతప్రభుత్వం'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-8897619124358373673</id><published>2009-08-10T04:14:00.000-07:00</published><updated>2009-08-10T04:16:18.304-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='పరిపాలన'/><title type='text'>కరవు కోరలు సాచుతున్నా పట్టించుకోని పాలకులు:</title><content type='html'>పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్,బీహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వర్షాభావ పరిస్తితులేర్పడ్డాయి. అల్పపీడనంతో పడ్డ చెదురుమదురు వర్షాలతో రాయలసీమ రైతులు వేరుశనగ వేసి బిందెలతో నీళ్ళు తెచ్చి పోసినా పంట ఎండిపోతుంది. గుండెపగిలి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.&lt;br /&gt;కరవు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. పరిస్థితి ఆందోళన కరంగా లేదని కేంద్ర వ్యవసాయమంత్రి శరద్ పవార్ లోక్సభలో ప్రకటించారు. మాయవతి మాత్రం ఉత్తరప్రదేశ్ లో 47జిల్లాలను కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి, కేంద్రం నుండి 80వేల కోట్ల రూపాయల సహాయాన్ని కోరింది. ప్రతి ఏడాదీ వరదలూ, వర్షాభావ పరిస్ధితులు ఏర్పడుతున్నా, తక్షణ సహాయచర్యలందించే బాధ్యతనుంచి ప్రభుత్వం తప్పుకునేందుకు పూనుకుంటుంది. కనుక కరవుతో కుదేలైన రైతాంగాన్ని ప్రభుత్వం కొత్త ఆశలు కల్పించి కాంట్రాక్టు సాగు వైపు , బడా బూర్జువాల పరిశ్రమలకు ముడిసరుకుగా వాణిజ్య పంటలవైపుకు మళ్ళించబూనుకునే ప్రయత్నంఉందన్న అనుమానం కలుగుతుంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-8897619124358373673?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/8897619124358373673/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=8897619124358373673' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8897619124358373673'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8897619124358373673'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/08/blog-post.html' title='కరవు కోరలు సాచుతున్నా పట్టించుకోని పాలకులు:'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-1492167977435103489</id><published>2009-06-27T06:05:00.001-07:00</published><updated>2009-06-27T06:08:24.670-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='భౌతికవాదం'/><title type='text'>సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 12</title><content type='html'>సహజ ఎంపిక ఫలితంగా ఒకరకమయిన ‘ సహజ సాంకేతికత ’ ద్వారా వివిధ జీవుల అవయవాలు అభివృద్ధి పొందినట్లు డార్విన్ పేర్కొన్నట్టు మాదిరిగానే మానవుల యొక్క పనిముట్లు, అవయవాలూ, సామాజిక పరిమాణం యొక్క ఉత్పత్తులు గా అభివృద్ధి చెందినవే. మానవుని యొక్క పనిముట్ల అభివృద్ది అనేది , అదే విధంగా ‘ సమానమైన ధ్యాస ’ పెట్టాల్సిన మానవ సమాజ పరిణామం పట్ల వహించాల్సిన వైఖరిని మనకు ఇవ్వట్లేదూ? అటువంటి చరిత్ర (మానవ పరిణామ)ను కూర్చడం అన్నది తేలికైన పనిగా ఉండదూ? ఎందుకంటే వైకో చెబుతున్నట్లు మానవ చరిత్ర ప్రకృతి చరిత్ర నుండి విభేదిస్తుంది. మానవ చరిత్రను మనం తయారు చేశాం. కానీ, ప్రకృతి చరిత్రను మనం తయారు చేయలేదు కనుక! అని మార్క్స్ చరిత్ర పట్ల వహించాల్సిన పరిణామవాద వైఖరిని సూచించారు.&lt;br /&gt;&lt;br /&gt;1859 లో డార్విన్ తన ‘ జీవుల పుట్టుక ’ ప్రచురించడం ద్వారా తనయొక్క ‘ సహజ ఎంపిక ద్వారా పరిణామం ’ అన్న సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టే సమయంలోనే ‘ మానవ తెగలను గురించిన శాస్త్రపు అధ్యయన విప్లవకాలం ’ ప్రారంభమయి, ప్రపంచాన్ని గురించిన బైబులు పద్ధతి దృక్కోణంపై దాడి జరిపింది. అతి పురాతన కాలం నుండే భూమిపై మానవులు ఉనికిలో ఉన్నారు అన్న శాస్త్రీయ విజ్ఞాన ఆధారాలు 1856 లో కనుగొనబడ్డాయి. బైబులు భావిస్తున్నట్లు మానవులు కొద్ది వేల సంవత్సరాలుగానే ఉనికిలో ఉన్నారు అన్న అభిప్రాయాన్నిఈ ఆధారాలు నిరాకరించి ఖండించాయి. &lt;br /&gt;&lt;br /&gt;ఈలోగా మోర్గాన్ తన మానవ శాస్త్ర అధ్యయనానికి సంబంధించిన ‘ పురాతన సమాజం ’ అన్న రచనను ప్రవేశవెట్టాడు.  మార్క్స్ ఈ రచనపై ఆధారపడ్డ తన వైఖరి ద్వారా మానవులయొక్క పూర్తి ఉత్పత్తి , కుటుంబ సంబంధాల అభివృద్ధిని గురించి అవగాహనను రూపొందించుకునే ప్రయత్నం చేశాడు. ఈ రకంగా మతం యొక్క నిర్ణయాధికారపు పరిధి నుండి, విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్ణయాధికార పరిధి యొక్క విస్తరణ జరిగింది.&lt;br /&gt;&lt;br /&gt;అందువలన మార్క్స్ తన యవ్వన కాలంలో పెట్టుబడిని గురించిన విమర్శనాయుత పరిశీలనను అభివృద్ధి చేయడం కోసం చేసిన ప్రయత్నాన్ని, తనయొక్క మతంపై జరిపిన విమర్శనాత్మక పరిశీలన నుండి ఉద్భవించిన ప్రపంచాన్ని గురించిన మరింత మౌలికమైన భౌతికవాద/ మానవతావాద దృష్టిలో భాగంగా చూడాల్సి ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;ఇక మరణాన్ని గురించి మార్క్స్ ఈ విధంగా ఎపికారస్ చెప్పిన మాటలను పునరుల్లేఖించినట్లు ఏంగెల్స్ గుర్తుకు తెచ్చుకొని వివరించాడు. ‘ చచిపోయినవాడికి మరణం అనేది ఒక దురదృష్టం కాదు ’ , కానీ బ్రతికున్నవాడికే అది దురదృష్టం. ‘ ప్రపంచం భ్రమల నుండి ప్రత్యేకించి, మతం కల్పించిన దేవుళ్ళ పట్ల భయం నుండి వదిలించుకు బైటపడాలి, ఎందుకంటే ప్రపంచం నా మిత్రుడే కనుక! ’  అంటూ మార్క్స్ బలంగా వాదించాడు. మానవ స్వభావం యొక్క అభివృధ్ధి కొత్త అవసరాలు ఏర్పడటం మొదలైన అన్ని విషయాలతో కూడిన మానవ చరిత్ర అంతా, తమకు తాముగానే దేవుళ్ళ సహాయం లేకుడానే స్వయం మధ్యవర్తిత్వం నెరిపిన ప్రకృతి యొక్క జీవులైన మానవుల ద్వారానే తయారు చేయబడింది, అన్న విషయాన్నిమార్క్స్ ‘ దేవుళ్ళ సహాయం లేకుండానే వస్తువులు(జీవులు) ఉనికిలోకి వచ్చాయి ’ అని ల్యూక్రెటిస్ రాసిన దానిని అదనంగా చేర్చి చెప్పాడు.&lt;br /&gt;&lt;br /&gt;( జాన్ బెల్లామీ పాస్టర్, బ్రెట్ క్లార్క, రిచర్డ యార్క్ లు సంయుక్తంగా రాసిన ‘ తెలివైన సృష్టిపై విమర్శనాత్మక పరిశీలన ’ అన్న గ్రంధంలోని అయిదవ అధ్యాయం యొక్క సంగ్రహ సారాంశం ఇది.)&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-1492167977435103489?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/1492167977435103489/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=1492167977435103489' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1492167977435103489'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1492167977435103489'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/06/12.html' title='సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 12'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-1659401256897217022</id><published>2009-06-20T06:25:00.000-07:00</published><updated>2009-06-20T06:28:42.333-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='భౌతికవాదం'/><title type='text'>సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 11</title><content type='html'>&lt;span style="font-weight:bold;"&gt;లక్ష్యాత్మకవాదం యొక్క మరణం:&lt;/span&gt;&lt;br /&gt;ప్రకృతి అంతా లక్ష్యాత్మకమైనది అన్నది లక్ష్యాత్మక వాదం యొక్క సారాంశం. అంతిమ లక్ష్యమే యదార్ధాన్ని (ప్రకృతి యొక్క) నిర్దేశిస్తుంది అని ఈ వాదం భావిస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రాసికి ప్రకృతి యొక్క భౌతిక అవగాహన, చారిత్రిక భౌతికవాద అవగాహనలు వదిలివేయరాని, అత్యావస్యకమైన పునాదులు అన్నది మార్క్స్ యొక్క నిశ్ఛితాభిప్రాయం. మానవ చరిత్ర, ప్రకృతి చరిత్ర అంతిమంగా ఒకే చారిత్రిక చట్టం క్రిందికి వస్తాయి. అందువలనే ఆయన ఒక దేవుని యొక్క పధకం ప్రకారం జరిగిన సృష్టి అన్న అన్ని రకాల భావనలకూ వ్యతిరేకంగా ఆయన పరిణామవాద దృక్ఫధాన్ని నిలకడగా ముందుకు తీసుకువెళ్ళాడు. ఒకరకమైన ఆకస్మక, యాదృచ్చిక ఉత్పాదనానికి అనుగుణంగా ఈ ప్రపంచంలో ‘ ప్రాణం ’ ఆవిర్భవించిందని ఆయన దృఢంగా వాదించాడు. ఆయన ఏంగెల్స్ తో కలిసి జీవసంబంధమైన ఉనికిని గురించి లక్ష్యాత్మకవాద అంశాల పరిధిలో అర్ధం చేసుకోలేము అనీ ‘ జంతువులకూ, మొక్కలకూ మధ్యగల తీవ్రమైన పోటీ ’  అన్న అంశంలో జీవ రూపాల ఉనికి ముడిపడి ఉందనీ అటువంటి పోటీలోనే తెగలకు (జీవులకు) ప్రకృతికీ చెందిన సహజ పరిస్థితులకూ గల సంబంధం యొక్క భౌతిక కారణం ఉందనీ ఆయన వాదించాడు. చారిత్రిక భూగర్భ శాస్త్రాల నుండి పుట్టుకొచ్చిన ‘లోతైన కాలం’ అన్న అవగాహనను ఆయన ముందునుండీ అనుసరించాడు.&lt;br /&gt;మార్క్స్ డార్విన్ యొక్క పరిణామవాద సిద్ధాంతాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. డార్విన్ యొక్క ’ జీవుల పుట్టుక ‘ గ్రంధాన్ని చదివిన అనంతరం మార్క్స్ ఫెర్డినాండ్ లూసే కు ఉత్తరం రాస్తూ ‘ మొట్టమొదటి సారి ఈ గ్రంధంలో ప్రకృతి శాస్త్రంలో లక్ష్యాత్మక వాదానికి చావుదెబ్బ కొట్టడం జరిగింది. దానియొక్క హేతుబద్ధమైన అర్ధాన్ని అనుభవవాదం ద్వారా వివరించడం జరిగింది ’ అని పెర్కొన్నాడు. అయితే డార్విన్ మాల్తూస్ ను స్పూర్తిగా తీసుకొని తన ‘ సహజ ఎంపిక ’ సిద్ధాంతాన్ని అభివృద్ధిచేయడం వలన ‘ క్రైస్తవ మత నైతికత ’ ప్రకృతి మత ధర్మశాస్త్రాలను, వర్గాలూ-ఆస్తిని విభజించే బూర్జువా సమర్ధనలనూ సమాదరించిన మాల్తూస్ సిద్ధాంతానికి, అనుకోకుండా డార్విన్ సామాజిక రంగంలో అర్హత కల్పించాడనీ, మార్క్స్ ఆయన్ని విమర్శించాడు. అందువల్లనే మార్క్స్ , ఏంగెల్స్ లు మానవజాతి స్వేశ్ఛను మరింత పెంపొందించడం కోసం భౌతికవాద/ మానవతావాద శాస్త్ర విజ్ఞానానికి కట్టుబడి వుంటూ అన్ని సందర్భాలలోనూ డార్విన్ యొక్క సిద్ధాంతాన్ని మాల్తూస్ సిద్ధాంతం లేదా సామాజిక డార్వినిజం అన్న సిద్ధాంతాలనుండి వేరుచేసి విడిగా చేయాలని కోరుకున్నారు. వర్గసంబంధాలను సమర్ధించేందుకు ఉద్దేశింపబడిన మాల్తూస్ యొక్క నైరూప్య జనాభా సిద్ధాంతం యొక్క స్థానంలో , మానవ జనాభా యొక్క అభివృద్ధిని, సమాజాల అభివృద్ధిని గురించి వాటికి సంబంధించిన అన్ని కోణాలను గురించి ఒక చారిత్రక, భౌతికవాద, శాస్త్రీయ అవగాహనను అభివృద్ది చేయడం కోసం మార్క్స్ ఎక్కువ మేరకు మానవతా జాతి ఉద్భవం , వారి నడవడిక సాంప్రదాయాల అధ్యయనం జరిపే నూతన శాస్త్రమయిన మానవ శాస్త్రం వైపుకు ప్రధానంగా తన దృష్టిని మళ్ళించాడు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-1659401256897217022?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/1659401256897217022/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=1659401256897217022' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1659401256897217022'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1659401256897217022'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/06/11.html' title='సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 11'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-6492837359548802174</id><published>2009-06-13T22:43:00.000-07:00</published><updated>2009-06-13T22:46:14.490-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='భౌతికవాదం'/><title type='text'>సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 10</title><content type='html'>జనాభా సిద్ధాంతాన్ని రాసిన మాల్థూస్, తనకు ముందున్న టౌన్ సెండ్ మాదిరిగానే ‘ పురోహిత మత మౌఢ్యపు’ నేరాన్ని చేసిన నేరస్తుడు. మాల్థూస్ యొక్క సిద్ధాంతాలు శాస్త్రీయమైనవిగా చూపెట్టబడినా ‘ పేదలకు సంబంధించిన చట్టాలు’ తొలగింపబడటాన్ని సమర్ధించడానికి మాల్థూస్ దేవుడ్ని అంతిమ కారణంగానూ, దైవేచ్ఛ మతపర నైతికతను దైవ సాక్ష్యాలుగానూ ముందుకు తీసుకు వచ్చాడు. అందువల్లనే ప్రగతిశీల రాజకీయవాది అయిన విలియం కొబెట్  మాల్థూస్ ను గురించి మార్క్స్ చెప్పిన ఉద్దేశ్యంలోనే ఇలాగన్నాడు:&lt;br /&gt;‘ నేను నా జీవితకాలంలో అనేకమందిపట్ల నా అయిష్టతనూ, యావగింపునూ ప్రదర్శించాను. కానీ వారిలో నీయంతటి రోసిపోయిన వాడెవ్వడూ లేడు....... నీ గురించి ఎన్ని పదబంధాలు చెప్పినా , సరైన వర్ణనను ఇవ్వలేవు. అందువలన నీ గుణగణాలను ఒక్క పదమే సక్రమంగా వర్ణించగలుగుతుంది. అందుకే నిన్ను ‘ పురోహితుడు ’ అని పిలుస్తాను. ఈ పదానికి ఉన్న అనేక అర్ధాలతోపాటు ‘ పట్టణంలో వ్యాపారం చేసేవాళ్ళ చేతిలో పనిముట్టు’ అనే అర్ధం కూడా ఉంది ’ అంటూ మాట్లాడి మాల్థూస్ పట్ల కార్మికవర్గానికి గల ఆగ్రహాన్ని వ్యక్తంచేశాడు.&lt;br /&gt;మాల్థూసియన్ సిద్ధాంతం  మతతత్వ పిడివాదం యొక్క ఆత్మకూ – ప్రకృతికీ మధ్య గల వైరుధ్యం , తత్ఫలితంగా అవినీతి పాలైన ఆత్మ ప్రకృతి లకు చెందిన ఆర్ధికవాద వ్యక్తీకరణ – అని ఏంగెల్స్ 1844లో రాశాడు.’ క్రైస్తవ మతం యొక్క ఆశయంగా ’ ఆకలి ’ స్తానంలో దానికి అనుబంధంగా ‘ భయాన్ని’ ఉంచడం ద్వారా బూర్జువా పరిశ్రమకు ఆశయంగా ‘ ఆకలి ’ అనుబంధంగా ఉంచబడింది. ‘ఆరకంగా ఇది దేముడి యొక్క  పథకానికీ , సహజ ధర్మానికి ఋజువుగా చెప్పబడింది. ‘ ఆకలి శాంతియుతమైన ’ మౌనంగా ఉండే ఎడతెగని వత్తిడి మాత్రమేకాదు,  అది పరిశ్రమకూ , కార్మికశక్తికీ చాలా మేరకు చలనశక్తిగా ఉంది. అది అత్యంత శక్తివంతమైన సంఘర్షణకు దారితీస్తుంది.’ అని జోసఫ్ టేన్ సెండ్ 1786లో వెల్లడించిన అంశాలను కార్ల్ మార్క్స్ గుర్తు పెట్టుకున్నాడు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-6492837359548802174?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/6492837359548802174/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=6492837359548802174' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/6492837359548802174'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/6492837359548802174'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/06/10.html' title='సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 10'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-5505727155800141773</id><published>2009-06-13T05:42:00.000-07:00</published><updated>2009-06-13T05:45:20.747-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='భౌతికవాదం'/><title type='text'>సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 9</title><content type='html'>ముందుగా మార్క్స్ మతంపై చేసిన విమర్శనాయుత పరిశీలన , ఊహాపూర్వక తత్వశాస్త్రం, తర్వాతి కాలంలో ఆయన బూర్జువా సమాజపు సిద్ధాంతంపై చేసిన విమర్శనాత్మక పరిశీలనకు ప్రాతిపదిక అయింది. ‘ మేధస్సును మత దర్శీకరణ చేయడం ’ అన్న రచనలో మార్క్స్ తాను బలీయంగా వ్యక్తం చేసిన భావనలు ,ప్రబలంగా ఉన్న భౌతిక సంబంధాలకు సంబంధించిన , ప్రబలంగావున్న భౌతికసంబంధాలనుండి గ్రహించిన భావనల ఆదర్శ వ్యక్తీకరణ తప్ప మరొకటి కాదు అని తెలియజేశాడు.&lt;br /&gt;జర్మనీ దేశ సందర్భంగా ప్రస్తావిస్తూ ప్రొటెస్టెంట్ సంస్కరణల్లో ప్రత్యేకించి లూథరినిజం అన్నది ఎదుగుతూ ఉన్న బూర్జువా సమాజానికి తొడిగిన సరికొత్త మతపరమైన దుస్తులుగా మార్క్స్ తరుచూ పేర్కొనేవాడు.ఆ రకంగా ఆయన వ్యంగ్యంగా మార్టీన్ లూథర్ యొక్క వాదనల్లో పేర్కొన్న దోపిడి ప్రపంచపు ఉనికిని, దేముడియొక్క పథకరచనకు సాక్ష్యంగా చెప్పేవాడు. ఈ రకంగా మార్క్స్ అటు మతం పైన ఇటు పెట్టుబడి పైనా అనంతంగా విమర్శనాత్మక పరిశీలన జరిపాడు.&lt;br /&gt;మార్క్స్ సూటిగానే, నేరుగా మతంతో తలపడ్డాడు. ఎందుకంటే ఆది (మతం) నైతికత, శాస్త్ర  విజ్ఞానశాస్త్రాల రాజ్యం లోకి చొరబడింది. కనుక నైతిక అనేదాన్ని పునాదివాదపు లేదా సాపేక్షతావాద అంశాల పరిధుల్లో నిర్ణయించ వీలులేదు. నైతికతను మానవ సమూహాల భౌతిక అవసరాలతో   పుట్టుకొచ్చిన నైతిక పరిస్థితులపై ఆధారపడ్డ విప్లవ చారిత్రాత్మక వాదపు అంశాలపై ఆధారపడి నిర్ణయించాలి. అందువల్లనే మార్క్స్ ‘ మార్మిక వైఖరి, దైవకృత లక్ష్యం, దైవం ’ లాంటి భావాలపై దాడి చేశాడు. మతం యొక్క అంతిమ కారణం నుండి పుట్టుకొచ్చే అన్ని పునాది వాదపు నైతికతనూ తిరస్కరించాడు. ఆయన మానవులే ‘ తమయొక్క స్వంత నాటకం యొక్క రచయితలూ, నటులూ ’ అని నొక్కి చెప్పాడు. &lt;br /&gt;సంకుచితమైన మతపరమైన నైతికతను , రాజకీయ అర్ధశాస్త్రపు అభివృద్ధిపై మతపర నైతికతయొక్క ప్రభావాన్ని తెగనాడుతూ మార్క్స్ తన పెట్టుబడి గ్రంథంలో జనాభాను గురించిన సిద్ధంత కర్తల్లో ఎక్కువమంది ప్రొటంస్టెంట్ పురోహితులే. .... (రాజకీయ ఆర్ధిక శాస్త్రంలోకి ) జనాభా సిద్ధాంతం ప్రవేశించటంతోటే , ప్రొటెస్టెంట్ పురోహితుల సమయం మొదలయిందని పేర్కొన్నాడు. ఇటువంటి ఆలోచనాపరులు శాస్త్రవిజ్ఞానంనుండి వైదొలిగి , పాలకవర్గ సామాజిక వ్యవస్థను సమర్ధించడం కోసం, ప్రాకృతిక మత ధర్మశాస్త్రపు, మత నైతికత్వపు వాదనలను శాస్త్ర విజ్ఞాన రంగంలోనూ , రాజకీయ ఆర్ధికశాస్త్ర రంగంలోనూ అనుమతిస్తారనీ, మార్క్స్ వీరి ప్రవేశానికి (రాజకీయ ఆర్ధిక శాస్త్రరంగం లో)  తన ప్రధాన అభ్యంతరాన్ని తెలియజేశాడు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-5505727155800141773?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/5505727155800141773/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=5505727155800141773' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/5505727155800141773'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/5505727155800141773'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/06/9.html' title='సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 9'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-6974801721443653460</id><published>2009-06-11T10:17:00.000-07:00</published><updated>2009-06-11T10:20:04.157-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='భౌతికవాదం'/><title type='text'>సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 8</title><content type='html'>అందువలన మతం పట్ల మార్క్స్ యొక్క విమర్శనాత్మక పరిశీలన దేముడియొక్క ప్రకృతి అతీత ఉనికిని గురించికానీ అటువంటి ఉనికి లేదని చెప్పడం గురించి కాని కానేకాదు. కానీ ఈ భౌతిక ప్రపంచం గురించీ, మానవులున్న ఈ ప్రపంచం గురించి , హేతువూ- శాస్త్రవిజ్ఞానం గురించి రూఢిగా చెప్పడం గురించి ఆయన విమర్శనాత్మక పరిశీలన జరిగింది. ఇవన్నీ మానవుడు మతాన్ని ఒక మధ్యవర్తి ద్వారా వక్రమార్గాన గుర్తించడాన్ని వ్యతిరేకించి మతాన్ని స్థానభ్రంశం చేయడానికి అవసరమవుతాయి. అందువల్లనే థామస్ డీన్ మార్క్స్ యొక్క విమర్శనాత్మక పరిశీలన  ( మతాన్ని గురించి ) ను గురించి సరిగ్గానే ఈ విధంగా రాశాడు. మార్క్స్ నాస్తిక వాదాన్ని కేవలం మతాన్ని ఒక సిద్ధాంతంగా మాత్రమే పరిగణించిందని భావించాడు. అందువలన నాస్తికవాదం మతవిధమైన ఆలోచనా విధానానికి సమూలమైన విప్లవాత్మక ఛేదనం చేయటానికి దారితీయదు. నాస్తికవాదం ఎక్కువగా ఆస్తికవాదానికి అంతిమ దశగా , భగవంతుని యొక్క వ్యతిరేక గుర్తింపు గా కనిపిస్తుంది తప్ప మానవుని యొక్క ఈ లౌకిక ప్రపంచపు తత్వశాస్త్రపు అనుకూల సిద్ధాంత పునాదిగా కనిపించదు.  అది దేముణ్ణి స్తానభ్రష్టుణ్ణిగా చేయాలనే వాంఛను అనివార్యంగా పెంచుతుంది. ఈ రకంగా నాస్తికవాదం ఆమేరకు మానవుని ఉన్నత స్థాయిలో లేదా దైవీకరణ చేసిన స్థాయిలో ఉంచే అవగాహనను నిరాకరిస్తుంది. ..... ఇది కేవలం , మానవత్వ వాదాన్ని నాస్తిక వాదం గుండా అతీంద్రియ వాదపు మధ్యవర్తిత్వం నెరిపే , అతీంద్రియ భావవాదం అని భావించరాదు.&lt;br /&gt;సాధ్యమయ్యే అవకాశం ఏర్పడడం కోసం ఒక అవసరమైన మార్క్స్ యొక్క నాస్తికవాదం ఒక - సానుకూల మానవతావాదం తననుండి తానే పుట్టుకువచ్చే మానవతావాదం సాధ్యం అవటానికి ఏర్పడే అవకాశానికి ఇది ఒక అవసరమైన , ముందుగా అనుకొన్నఆలోచన -  అందువలన మార్క్స్ యొక్క నాస్తికవాదం ఆయన యొక్క లౌకిక అనుభవవాదం అన్నవి భగవంతుడి ఉనికిని కాదని నిరూపించే ఊహలు కానీ, సైద్ధాంతిక వాదనలు కానీ కావు. అటువంటివి అయితే అవి మత ధర్మశాస్త్ర గుణాలుగల మతధర్మశాస్త్రమే అయిన దానియొక్క సైద్ధాంతిక పునాది అవుతాయి. కానీ మార్క్స్ యొక్క నాస్తికవాదం తాను తక్షణంగా ఎటువంటి మధ్యవర్తి లేకుండా తన స్వంతకాళ్ళపైన నిలబడగలిగే విధంగా స్వతంత్రంగా రూపొందిచబడిన మానవతావాదం.&lt;br /&gt;మార్క్స్ యొక్క గతితార్కికవైఖరి ‘ నిజమైన ఆనందం ’ అసాధ్యం అవటం వలన ఏర్పడిన అవసరానికనుగుణంగా కల్పించబడిన భ్రమాపూర్వక ఆనందానికి ఉత్పత్తి స్తానంగా మతాన్ని భావించింది. అందువలన ఆయన మతాన్ని – హృదయంలేని ప్రపంచం యొక్క హృదయంగా – పేర్కొనగలగడమే కాక మనం ‘ క్రైస్తవ మతాన్ని చాలావరకు క్షమించ వచ్చు. ఎందుకంటే అది మనకు శిశువుని పూజించడాన్ని నేర్పింది’ అని చెప్పగలిగాడు. అందువలన మతం యొక్క విమర్శనాత్మక పరిశీలన అనేది నైరూప్య నాస్తిక వాదం. ధ్యాన , భౌతిక వాదాలను మించి విప్లవ ఆచరణలో వేళ్ళూనుకుని ఉన్న నేలపై నాస్తికవాదం తలెత్తగలితే అది ఆమేరకు అర్ధవంతమైనదవుతుందని మార్క్స్ రాశాడు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-6974801721443653460?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/6974801721443653460/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=6974801721443653460' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/6974801721443653460'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/6974801721443653460'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/06/8.html' title='సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 8'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-2034436636452043011</id><published>2009-05-08T02:18:00.000-07:00</published><updated>2009-05-08T03:19:25.501-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ఎన్నికలు'/><title type='text'>అభ్యర్ధులు</title><content type='html'>&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://3.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP9EP2ND_I/AAAAAAAAACk/aG6f1jCWR7w/s1600-h/%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A1%E0%B1%86%E0%B0%82.+%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7+%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F+%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80+%E0%B0%85%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 320px; height: 240px;" src="http://3.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP9EP2ND_I/AAAAAAAAACk/aG6f1jCWR7w/s320/%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A1%E0%B1%86%E0%B0%82.+%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7+%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F+%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80+%E0%B0%85%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5333384633151983602" /&gt;&lt;/a&gt;&lt;br /&gt; మోడెం.మల్లేష్&lt;br /&gt;నర్సంపేట అసెంబ్లీ అభ్యర్ధి  &lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP85ViHvxI/AAAAAAAAACc/s2B4sYDDQTA/s1600-&lt;br /&gt;h/%E0%B0%9C%E0%B0%BF.%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B0%AD%E0%B1%82%E0%B0%B7%E0%B0%A3%E0%B0%82+%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A4%E0%B1%80%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%82+%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80+%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 320px; height: 240px;" src="http://2.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP85ViHvxI/AAAAAAAAACc/s2B4sYDDQTA/s320/%E0%B0%9C%E0%B0%BF.%E0%B0%A8%E0%B0%BE%E0%B0%97%E0%B0%AD%E0%B1%82%E0%B0%B7%E0%B0%A3%E0%B0%82+%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A4%E0%B1%80%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%82+%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80+%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5333384445699800850" /&gt;&lt;br /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;జి.నాగభూషణం&lt;br /&gt;పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్ధి&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP8s0EdrII/AAAAAAAAACU/nT3voCTM2K0/s1600-&lt;br /&gt;h/%E0%B0%95%E0%B1%87%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%95+%E0%B0%85%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B1%81%E0%B0%A8+%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D+%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80+%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 320px; height: 240px;" src="http://2.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP8s0EdrII/AAAAAAAAACU/nT3voCTM2K0/s320/%E0%B0%95%E0%B1%87%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%95+%E0%B0%85%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B1%81%E0%B0%A8+%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D+%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80+%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5333384230558608514" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;కేండ్రుక.అర్జున&lt;br /&gt;లక్ష్మీపూర్ అసెంబ్లీ అభ్యర్ధి&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP8es8WSVI/AAAAAAAAACM/-geqvzywDVw/s1600-h/%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2+%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B0%97%E0%B0%82%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81+%E0%B0%B0%E0%B0%82%E0%B0%AA%E0%B0%9A%E0%B1%8B%E0%B0%A1%E0%B0%B5%E0%B0%B0%E0%B0%82+%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80+%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 320px; height: 240px;" src="http://2.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP8es8WSVI/AAAAAAAAACM/-geqvzywDVw/s320/%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2+%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B0%97%E0%B0%82%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81+%E0%B0%B0%E0%B0%82%E0%B0%AA%E0%B0%9A%E0%B1%8B%E0%B0%A1%E0%B0%B5%E0%B0%B0%E0%B0%82+%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80+%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5333383988127353170" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;కుండ్ల.పెదగంగరాజు&lt;br /&gt;రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్ధి&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://3.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP8TM6pSlI/AAAAAAAAACE/cljT9hgrjlA/s1600-h/%E0%B0%95%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95+%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF+%E0%B0%95%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%AA%E0%B0%BE%E0%B0%82+%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80+%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 320px; height: 240px;" src="http://3.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP8TM6pSlI/AAAAAAAAACE/cljT9hgrjlA/s320/%E0%B0%95%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95+%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF+%E0%B0%95%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%AA%E0%B0%BE%E0%B0%82+%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80+%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5333383790551714386" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;కండ్రక.వెంకటస్వామి&lt;br /&gt;కురుపాం అసెంబ్లీ అభ్యర్ధి&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://3.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP8GogrcVI/AAAAAAAAAB8/YH5NgdaJPAw/s1600-h/%E0%B0%8A%E0%B0%AF%E0%B0%95+%E0%B0%AE%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81+%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B1%81+%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80+%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 320px; height: 240px;" src="http://3.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP8GogrcVI/AAAAAAAAAB8/YH5NgdaJPAw/s320/%E0%B0%8A%E0%B0%AF%E0%B0%95+%E0%B0%AE%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81+%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B1%81+%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80+%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5333383574620696914" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;ఊయక. ముత్యాలు&lt;br /&gt;సాలూరు అసెంబ్లీ అభ్యర్ధి&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://3.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP73cN4PnI/AAAAAAAAAB0/eNr0foBY4a8/s1600-&lt;br /&gt;h/%E0%B0%87%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE.%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF+%E0%B0%85%E0%B0%B0%E0%B0%95%E0%B1%81+%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AE%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%81+%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 320px; height: 240px;" src="http://3.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP73cN4PnI/AAAAAAAAAB0/eNr0foBY4a8/s320/%E0%B0%87%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE.%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF+%E0%B0%85%E0%B0%B0%E0%B0%95%E0%B1%81+%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AE%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%81+%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5333383313622580850" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;కామ్రెడ్. ఇల్లా. రామిరెడ్డి&lt;br /&gt;అరకు పార్లమెంటు అభ్యర్ధి&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;పశ్చిమ బెంగాల్ - పార్లమెంటు సభ్యులు&lt;br /&gt;&lt;br /&gt;1.బాలూర్ ఘాట్   - షాన్ సరేన్&lt;br /&gt;&lt;br /&gt;2.రాయ్‌గంజ్      - ఉపెన్ దాస్&lt;br /&gt;&lt;br /&gt;3.డార్జలింగ్       - రామ్ గణేష్ బరాక్&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-2034436636452043011?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/2034436636452043011/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=2034436636452043011' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/2034436636452043011'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/2034436636452043011'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/05/blog-post.html' title='అభ్యర్ధులు'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/_cPjpynVi2fA/SgP9EP2ND_I/AAAAAAAAACk/aG6f1jCWR7w/s72-c/%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A1%E0%B1%86%E0%B0%82.+%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7+%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F+%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80+%E0%B0%85%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-1368853580246818501</id><published>2009-05-02T02:19:00.000-07:00</published><updated>2009-05-02T02:24:15.914-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='భౌతికవాదం'/><title type='text'>సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 7</title><content type='html'>భూమిని గురించిన విమర్శనాత్మక పరిశీలన:&lt;br /&gt;ప్రపంచాన్ని మానవీయ , పాదార్ధిక, శాస్త్రీయ అవసరాలకు అనుగుణంగా అన్ని సమయాల్లోనూ అవగాహన చేసుకోవడానికి వీలుగా మార్క్స్ చేసిన మతంపై చేసిన విమర్శనాత్మక పరిశీలన అమర్చ ( రూపొందించ ) బడింది. రెండు గతితార్కిక ఉద్యమాల వలన మతపరమైన పరాయీకరణపై చేసిన విమర్శనాత్మక పరిశీలన , లౌకిక ప్రపంచం యొక్క పరాయీకరణపై విమర్శనాత్మక పరిశీలన చేయడానికి దారితీసింది. 1. ఎపిక్యురస్ , ఫ్యూర్‌బాలు మతంపై జరిపిన విమర్శనాత్మక పరశీలనల నుండి , మానవ ప్రపంచాన్ని మతం పరాయీకరించిందని , అందువలన మానవ స్వేచ్ఛకు విలోమత్వం సంభవించిందనీ – ఈ విమర్శనాత్మక పరిశీలన మత ధర్మశాస్త్రం నుండి భావవాద తత్వశాస్త్రం వరకూ ( హెగెల్ జరిపినట్లు) విస్తరించబడిందనే విషయం నిశ్చయమైంది. 2. అదేవిథంగా ఈ విమర్శనాత్మక పరిశీలన స్వచ్ఛమైన తీవ్ర ఆలోచన జరిపే భౌతికవాద/ మానవీయ విమర్శనాత్మక పరిశీలనలకు విస్తరించిందనీ ఇంతవరకు ఆ పరిశీలనలు భూమిని గురించి ముందుగా అనుకున్న విధంగా ( అంటే భౌతిక , చారిత్రక వాస్తవాల గురించి ) జరిగిన విమర్శనాత్మక పరిశీలనలు కావనే విషయం నిశ్చయమైంది.&lt;br /&gt;అందువలన నాస్తిక వాదం ఫ్యూర్‌బా యొక్కతీవ్ర ఆలోచనా రాజ్యం, ఆకాశంలోనే మిగిలిపోతే అది సరిపోనిదిగానూ, నిజమైన అర్ధాన్ని ఇవ్వనిదైన అర్ధ విహీన అంశంగానూ, కేవలం మానవీయ తత్వశాస్త్రాన్ని అభివృద్ధి పరచడానికి ఒక మొదటి మెట్టుగానూ ఉంటుంది. ఒక ఆదర్శంగా నాస్తిక వాదం చాలా మేరకు నైరూప్యమైనది అని మార్క్స్ నొక్కి చెప్పాడు. అది దేముడ్ని లేడని ఖండించడం ద్వారా మానవుని యొక్క ఉనికిని నిశ్ఛయముగా నొక్కి చెబుతుంది. ఆ రకంగా భావవాదనాస్తికవాదం కేవలం సైద్ధాంతిక మానవతావాదాన్ని కూడి ఉందని కార్ల్ మార్క్స్ వ్రాశాడు. &lt;br /&gt;ఒక భౌతికవాదిగా మార్క్స్ దేముడి యొక్క మతం యొక్క నైరూప్యత పైన తన ఆలోచనను పెట్టడానికి ఎంచుకోలేదు. అదే సమయంలో ఆయన దేముడి యొక్క అతీతమైన ఉనికిని లేదని ఋజువు చెయ్యలేదు.  అలా చేయడంవలన అది వాస్తవ , అనుభవపూర్వకమైన ప్రపంచానికి అతీతంగా ఉంటుంది. దానికి సంజాయిషీ ఇవ్వడం సాధ్యం కాదు. హేతువు ద్వారా, పరిశీలన ద్వారా, శాస్త్రీయ విచారణ ద్వారా ఆవిషయానికి జవాబు తేల్చటం సాధ్యం కాదు. ఇందుకు బదులుగా అన్ని పరిమితులలోనూ వాస్తవాన్ని అర్ధం చేసుకోవడానికి వీలైన ఒక చారిత్రక భౌతికవాద వైఖరికి తన శాస్త్రీయ నిబధ్ధత ద్వారా ఒక ఆచరణాత్మక నాస్తికత్వాన్ని ఆయన రూపొందించాడు. ఆచరణాత్మకంగా భగవంతుణ్ణి లేడని ఖండించడం , మానవత్వ శాస్త్ర విజ్ఞానాలను ధృవీకరించి చెప్పడమన్నవి , విప్లవ కరమైన సామాజిక మార్పు కోసం , మానవాభివృధ్ధి కొనసాగింపు కోసం, మానవ శక్తి సామర్ధ్యాల పెరుగుదల, సామర్ధ్యాలను వృధ్ధి చేయడం కోసం మరియు స్వేచ్ఛను అభివృద్ధి చెయ్యడం కోసం ఒక క్రియాశీలకమైన ఉద్యమాన్ని డిమాండ్ చేసాయి.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-1368853580246818501?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/1368853580246818501/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=1368853580246818501' title='4 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1368853580246818501'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1368853580246818501'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/05/7.html' title='సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 7'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-1285994138295310424</id><published>2009-04-07T08:27:00.000-07:00</published><updated>2009-04-07T08:32:10.519-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='భౌతికవాదం'/><title type='text'>సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 6</title><content type='html'>హెగెల్ యొక్క సక్రమ ధర్మతత్వం పై  మార్క్స్ రాసిన విమర్శనాయుత పరిశీలన  1844 లో ప్యారిస్ లో ప్రచురింపబడింది. ‘ మతంపై మార్క్సిస్టు విమర్శనాయుత పరిశీలనకు మగ్నాకార్టా ( హక్కుల పత్రం ) ’ గా ఈ రచనను పిలుస్తారు. ఇందులో మార్క్స్ ‘ మనిషి మతాన్ని తయారు చేస్తాడు. మతం మానవుడ్ని తయారు చేయదు. మతం అంటే తన యొక్క తనం నుండి తాను ఇంకా విజయం పొందని మనిషి లేదా అప్పటికే తనయొక్క తనాన్ని తాను మరోసారి పోగొట్టుకున్న మనిషి యొక్క ఆత్మ చైతన్యం మరియు ఆత్మ గౌరవం. అయితే మనిషి ప్రపంచానికి బయట గొంతు కూర్చొని ఉన్న నైరూప్యమైన జీవి కాదు. మనిషి, మానవుని యొక్క , రాజ్యం యొక్క సమాజం యొక్క ప్రపంచానికి చెందిన వాడు. ఈ రాజ్యమూ , సమాజమూ మతాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మతం ప్రపంచము యొక్క విలోమ చైతన్యం. ఎందుకంటే అవి ఒక విలోమ ప్రపంచం....... మతం మానవ సారాంశం యొక్క వింతైన ( అసహజ ) వాస్తవికత. ఎందుకంటే మానవ సారాంశం ఏవిధమైన నిజ వాస్తవికతనూ సముపార్జించలేదు గనుక. అందువలన మతానికి వ్యతిరేకంగా పోరాటం అంటే పరోక్షంగా మత సుగంధం గల ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి వ్యతిరేక పోరాటం.&lt;br /&gt;మతపరమైన వ్యధ అంటే వాస్తవమైన వ్యధ యొక్క వ్యక్తీకరణ. అదే సమయంలో నిజమైన వ్యధకు వ్యతిరేకంగా నిరసనను తెలియజేయడం. మతం అణచబడ్డ జీవియొక్క నిట్టూర్పు; హృదయం లేని ప్రపంచం యొక్క హృదయం. ఆత్మ లేని పరిస్తితుల యొక్క ఆత్మ. ఇది ప్రజల యొక్క నల్లమందు ‘ అంటూ ప్రకటించాడు.&lt;br /&gt;ఆ రకంగా ఇక్కడ మతాన్ని ‘ నిజమైన వ్యధ యొక్క వ్యక్తీకరణ ’ అంటూ ‘ అణచిపెట్టబడిన వారికి ఒక అవసరమైన దు:ఖోపశమనం ’ అంటూ మార్క్స్ మతం పట్ల ఒక నిజమైన సానుభూతిని చూపించాడు. అణచిపెట్టబడిన వారిని , సంపన్నుల మాదిరిగా నల్లమందు లాంటి దు:ఖోపశమనాలు అందుబాటులో ఉండవు. విలోమంగా ఉన్న ప్రపంచానికి విలోమంగా ఉన్న ప్రపంచానికి వింతైన ( అద్భుతావహమైన ) వ్యక్తీకరణగా ఉన్న మతానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడాన్ని అణచిపెట్టబడ్డవారు ఇంకా నేర్చుకోలేదు. స్కూలు పరీక్ష కోసం రాసిన ‘ క్రీస్తుతో విశ్వాసం గలవారి సంలీనం ’ అన్న తన వ్యాసంలో తాను తీసుకున్న వైఖరికి పూర్తిగా వ్యతిరేకమైన వైఖరిని తీసుకున్న కార్ల్ మార్క్స్ ‘ భ్రమాపూర్వకమైన ఆనందాన్ని ప్రజలకు ఇచ్చి మతాన్ని రద్దు చెయ్యాలన్నది , ప్రజల యొక్క వాస్తవమైన ( పాదార్ధిక ) ఆనందం కోసం చేసే డిమాండ్ ’ అంటూ వాదించాడు. &lt;br /&gt;ఈ రకంగా వాదించిన కార్ల్‌ మార్క్స్  ‘ క్రైస్తవ మతానికి హేతువుతో సఖ్యపడడం కుదరదు. ఎందుకంటే ‘ లౌకికతత్వం ’, ’ ఆధ్యాత్మికతలు ’ ఒకదానిని మరొకటి పూర్తిగా వ్యతిరేకించుకుంటాయి ’ అంటూ ఆయన తన మత ధర్మశాస్త్రపు , సృష్టి పథకం యొక్క వాదాలను నిశితంగా విమర్శించాడు.&lt;br /&gt;‘ విలోమ ప్రపంచానికి ’ సాధారణ సిద్ధాంతం గానూ, విజ్ఞాన సర్వస్వ సారాంశం గానూ ఉన్న మతాన్ని విమర్శనాయుతంగా పరిశీలించటమన్నది, ఆ విలోమ ప్రపంచాన్ని విస్తృతంగా విమర్శనాయుత పరిశీలన జరపడానికి మొదటి మెట్టు అవుతుందని మార్క్స్ భావించాడు. &lt;br /&gt;‘ స్వర్గం పై చేసిన విమర్శ , భూమియొక్క విమర్శ పైకి మళ్ళుతుంది. మత ధర్మశాస్త్రం పై విమర్శ రాజకీయ శాస్త్ర విమర్శకు మళ్ళుతుంది. అందువలన మతంపై విమర్శనాత్మక పరిశీలనే తత్వశాస్త్రాన్ని, విజ్ఞానశాస్త్రాన్నిసాధ్యం చేసింది ’ అని మార్క్స్ తెలియజేశాడు. &lt;br /&gt;ఈరకంగా ఆయన స్వర్గంపై చేసిన విమర్శ , భూమిపై విమర్శకు మళ్ళింది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-1285994138295310424?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/1285994138295310424/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=1285994138295310424' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1285994138295310424'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1285994138295310424'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/04/6.html' title='సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 6'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-598007725979167887</id><published>2009-04-06T07:38:00.000-07:00</published><updated>2009-04-06T07:41:33.219-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='భౌతికవాదం'/><title type='text'>సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 5</title><content type='html'>అది ఆకస్మికతే. దాన్నే తప్పనిసరిగా అంగీకరించాలి- జనబాహుళ్యం నమ్ముతున్నట్లు దేవుడుకాదు...... పేదరికంలో నివసించడం అన్నది దురదృష్టం. కానీ పేదరికంలో జీవించడం అన్నది ఒక అవసరం కాదు. అన్ని వైపులా స్వాతంత్యానికి తేలిక అయిన దగ్గరి మార్గాలు తెరిచివున్నాయి. ....పేదరికాన్నే ( అవసరాన్నే) లొంగదీసుకోవడం అన్నది అనుమతించబడింది ‘ అన్న ఎపిక్యురస్ చెప్పిన అభిప్రాయాలు కార్ల్ మార్క్స్‌ ను ఆ అభిప్రాయాల వైపు మరింత దగ్గరగా ఆకర్షించాయి. ‘ గ్రీకు సారస్వత తత్వశాస్త్రం యొక్క ఆఖరి రూపాలు – ప్రత్యేకించి ఎపికరియన్ తత్వరూపాలు – నాస్తిక, భౌతికవాదానికి దారితీస్తే, గ్రీకు మోటు తత్వశాస్త్రం ఒకే ఒక దేముడు, మానవుని ఆత్మ యొక్క మరణం లేని నిత్యత్వ సిద్ధాంతానికి దారితీసింది ’ అని తదనంతరకాలంలో ఏంగెల్స్ రాశారు. మార్క్స్ తన డాక్టరేట్ చర్చా వ్యాసాన్ని , థీసిస్ గా ప్రకటించేటప్పుడు దానికి ముందు మాటలు ఎపిక్యూరిస్, ప్రొమేథియస్ లను జ్ఞానకాంతి తెచ్చినవారిగా గుర్తిస్తూ ‘ సాదా మాటల్లో చెప్పాలంటే నేను ఆదేముళ్ళ మూకను అసహ్యించుకుంటాను ’ అని ప్రొమేథియస్ తన అభిప్రాయాన్ని ఒప్పుకోవడం అన్నది, తత్వశాస్త్రం యొక్క స్వయాంగీకారం అనీ, అది మానవుని ఆత్మ చైతన్యాన్ని అత్యున్నతమైన దైవత్వంగా అంగీకరించని స్వర్గంలోని , నరకం లోని దేముళ్ళందరికీ వ్యతిరేకంగా తత్వశాస్త్రం యొక్క స్వయంగా చేసిన క్లుప్తమైన సూత్రీకరణ  అని రాశారు.&lt;br /&gt;మార్క్స్ తన డాక్టరేట్ కోసం వ్రాసిన చర్చా వ్యాసానికి అనుబంధంగా ఎపిక్యురస్‌కి వ్యతిరేకంగా ఫ్లూటార్ష్ రాసిన వివాదాస్పద వ్యాసంపై తన విమర్శనాత్మక పరిశీలనా వ్యాసాన్ని కూడా చేర్చాడు. ఈ విమర్శనాత్మక పరిశీలన ఒక ప్రత్యేక తరహాకు చెందినది. ఇది మేధస్సును మతధర్మశాస్త్రీకరించడానికి, తత్వశాస్త్రానికీ గల సంబంధం గురించి బలంగా చెప్పింది. ఎపిక్యురస్‌కు వ్యతిరేకంగా రాసిన వివాదాస్పద చర్చా వ్యాసం ద్వారా ఫ్లూటార్ష్ మతనైతికతనూ, తెలివైనసృష్టి వాదాన్ని ముందుకు తీసుకుపోవాలని చేసిన ప్రయత్నంలో ఆయన తత్వశాస్త్రాన్ని మతవేదికకు ముందున పెట్టాడు. మార్క్స్ , డేవిడ్‌హ్యూం పక్షం వహిస్తూ ప్రకృతి పట్ల హేతుబద్ధ వైఖరి గల తత్వశాస్త్రమే విజ్ఞానశాస్త్రానికి హక్కుదారైన రాజు అనీ, సహజమత ధర్మశాస్త్రం యొక్క శాస్త్రీకరింపబడిన మేధస్సు కాదని మార్క్స్ ప్రకటించాడు. &lt;br /&gt;భగవంతుడిపట్ల ఉండాల్సిన అవసరమైన భయాన్ని తొలగించినందుకు గాను ఎపిక్యూరస్‌ను ఫ్లూటార్ష్ తీవ్రంగా విమర్శించాడు. అన్నిటికన్నా మరణానంతరం భయం అన్నది మానవులను భగవంతునికి కట్టిపడేసింది. అందుకే మార్క్స్ ఫ్లూటార్ష్ ను గురించి చెబుతూ అతడు, ‘ ఇంద్రియ సంబంధమైన చైతన్యానికి అధోలోకంలో సంభవించబోయే భయంకరమైన విషయాలను సమర్ధించే.................. భయంలో, నిర్దిష్టంగా అంతర్గతంగా ( మానవునిలో ) ఉన్న భయాన్ని ఆర్పజాలమనీ సమర్ధించే , సిద్ధాంతాలనూ వెల్లడించే ప్రతినిధి అనీ , ఈ సిద్ధాంతాలు మనిషిని ఒక జంతువుగా నిర్ణయించాయనీ ’ మార్క్స్ తన పరిశీలనలో పేర్కొన్నాడు. &lt;br /&gt;ఫ్లూటార్ష్ యొక్క దేముడు , మార్క్స్ కు ‘ దిగజారిపోయిన దేముడు ’ . ఫ్లూటార్ష్ స్వయంగా ‘ సామాన్య ప్రజానీకం యొక్క నరకాన్ని’ గురించి బోధించే ప్రతినిధి. మార్క్స్ తన పరిశీలనలో ఫ్రెంచ్ భౌతికవాదీ, ఎపిక్యూరియన్ తత్వవేత్త అయిన డీహోలబాష్ యొక్క ‘ ప్రకృతి వ్యవస్థ ’ అన్న రచనలో చెప్పిన ఈ వ్యాఖ్యానాలను పేర్కొంటాడు. ‘ ప్రకృతిని మించిన అతీత శక్తి ఒకటి ఉందని, ఆ అతీత శక్తి ముందు హేతు, తర్కాలు మౌనంగా పడివుండాలనీ, ఆ అతీత శక్తి ముందు మనిషి తనకున్నదంతా త్యాగం చెయ్యడం ద్వారా ఆనందాన్ని పొందాలనీ , మానవులకు బోధించి అంగీకరింప చెయ్యడాన్ని మించిన ప్రమాదం మరొకటి లేదు. ’&lt;br /&gt;‘ హేతు తత్వం లేకపోవడం వలన దేముడు ఉనికిలో ఉన్నాడు ’ అనీ, దేముడున్నాడు అని చూపించే ఆధారాలనబడేవాటన్నిటినీ మార్క్స్ కొట్టిపారవేశాడు.&lt;br /&gt;ఈ చర్చావ్యాసంలో మార్క్స్ తనను హెగెల్ అభిప్రాయాలనుండి విడగొట్టుకున్నాడు. మార్క్స్ , ఏంగెల్స్‌లు తమ ‘ పరిత్ర కుటుంబం ’ అన్న రచనలో హెగెల్ యొక్క తత్వం ‘ ఆత్మకు - పదార్ధానికి , దేముడికీ – ప్రపంచానికి మధ్య గల విరుద్ధాంశాలను గురించిన జర్మన్ క్రిష్టియన్ పిడివాదం యొక్క ఊహాకల్పన యొక్క వ్యక్తీకరణ ’ అని తెలియ జేశాడు.&lt;br /&gt;హెగెల్ యొక్క తర్కానికి మార్క్స్ ‘ పవిత్ర గృహం ’ అనే పేరు పెట్టాడు. వాన్‌లువీన్ ఎత్తిచూపినట్లు హెగెల్ యొక్క ఈ ‘ పవిత్ర గృహం ’ అన్నది మాడ్రిడ్ లోని రోమన్ కథోలిక్ మతగురువుల న్యాయసభ ‘ తమయొక్క కారాగారానికి పావనత్వం కలిగించి ’, ‘ భీభత్స గృహానికి ’ పవిత్రతను ఆపాదించినట్లుందని , మార్క్స్ తన ‘ హెగెల్ విమర్శనాత్మక పరిశీలన ’ లో పేర్కొన్నాడు. లుడ్విగ్ ఫాయర్‌బా యొక్క మతాన్ని గురించిన విమర్శనాత్మక పరిశీలన ప్రక్కప్రక్కనే మతంపై మార్క్స్ యొక్క స్వతంత్ర విమర్శనాత్మక పరిశీలన కూడా అభివృద్ధి చెందింది. హెగెల్ యొక్క ఆదర్శవాద తత్వాన్ని లుడ్విగ్ ఫాయిర్‌బా నిరాకరించిన విషయం మార్క్స్ పై గట్టి ప్రభావాన్ని పడేసింది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-598007725979167887?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/598007725979167887/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=598007725979167887' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/598007725979167887'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/598007725979167887'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/04/5.html' title='సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 5'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-143849112475153633</id><published>2009-04-05T07:54:00.000-07:00</published><updated>2009-04-05T07:58:10.261-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='భౌతికవాదం'/><title type='text'>సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 4</title><content type='html'>1837లో బేకన్‌ను చదవడం వల్లనే భౌతికవాదానికి , విరుద్ధంగా భావవాదాన్ని ఉంచే సమస్య మార్క్స్‌కు  తట్టడం జరిగితే , ఆయన 1837 లో రీమారస్‌ను చదవడం వలన కూడా అటువంటి సమస్య ఆయన ఆలోచనలో తలెత్తిందని చెప్పడం ఎంతమాత్రం అబద్ధం కాదు. మార్క్స్ కాలం నాటికి , హెర్మన్ సామ్యూల్ రీమారస్ బాగా ఎరిగున్నవాడే. ఆయన తన ‘ సమర్ధన లేదా సహేతుకంగా భగవంతుని పూజించే వారిని సమర్ధిస్తూ ’ అన్న గ్రంధం నుండి సేకరించిన 1774 – 78 కాలం నాటి ఉల్ఫెన్ బట్టల్ ఫ్రాగ్మెంట్స్ అన్న గ్రంధం ఆయన మరణానంతరం ప్రచురించ బడింది.  ఆయన హేతువాదానికి ప్రాతినిధ్యం వహిస్తూ , క్రీస్తును గురించి బైబులు వెల్లడించిన విషయాల యదార్ధత గురించి డీయస్టులు చేసిన విమర్శనే చేస్తూ , క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరాకరిస్తూ రాసిన ప్రాగ్మెంట్స్ అన్న గ్రంధం జర్మనీలో కలవరాన్ని సృష్టించింది. ఆ తర్వాతి శతాబ్దంలో డేవిడ్ స్ట్రాస్ రాసిన ‘ జీసెస్ జీవితం ’ అన్న గ్రంధానికి గొప్ప ఆదరణ లభించింది. రీమారస్ తర్కశాస్త్రం పై రాసిన గ్రంధం వల్ల ప్రధానంగా తాను అందరి ఎరుకలోకి వచ్చాడు. కానీ రీమారస్ 1754లో రాసిన ‘ సహజ మత ధర్మశాస్త్రం ’, ‘ పశువుల సహజ జ్ఞానం ’ అన్న రెండు ప్రధానమైన గ్రంధాలు మార్క్స్‌ కు ప్రధానంగా గుర్తుపెట్టుకునే గ్రంధాలయ్యాయి. జాన్ రే అనే ఇంగ్లీషు సహజమత ధర్మశాస్త్రజ్ఞునికి రీమారస్ అనుయాయుడు. రీమారస్ తన ‘ సహజ మతం యొక్క ప్రధాన వాస్తవాలు ’ అన్న గ్రంధంలో , పురాతన ఎపికరస్ వాదులు ‘ తెలివైన సృష్టి ’ని గురించి చేసిన విమర్శనాయుత పరిశీలనకు రీమారిస్ బలమైన ప్రతివాదనలు చేసి , ఆధునిక ఎపికరస్ వాదుల అశాస్త్రీయ వాదాలకు  వ్యతిరేకంగా కూడా బలమైన ప్రతిపాదనలు చేసాడు. పరిణతి చెందిన రీమారస్‌కు పశువుల ప్రవర్తనకు సంబంధించిన వివరణ భగవంతుడు కానీ, అనుభవం కానీ వాటిని ప్రత్యక్షంగా కనబడని జ్ఞానాలలో ఎక్కడా కానరాలేదు. కానీ నిర్జీవమైన చోదకములు అనే భౌతికపరమైన వ్యవస్థలో అందుకు గల వివరణ కానవచ్చింది. రీమారస్ యొక్క ఈ ‘ చోదక వ్యవస్థల ’ సిద్ధాంతం మార్క్స్‌ పై ప్రముఖమైన ప్రభావాన్ని పడవేసింది. రీమారిస్ యొక్క ఈ అభిప్రాయంతో స్ఫూర్తిపొందిన మార్క్స్ , ఈ చోదక వ్యవస్థ సిద్ధాంతాన్ని మానవుల శ్రమను సహజవాస్తు శిల్పులైన తేనెటీగలతో పోల్చి ఇరువురి మధ్యగల ప్రత్యేక లక్షణాలను గుర్తించాడు. అయితే మార్క్స్ రీమారస్ కన్నా న్యూటన్ తరహాకు చెందిన దైవ విశ్వాసం ఉన్న మతాచారాల పట్ల విముఖత ప్రదర్శించే వాదానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. మార్క్స్ న్యూటన్ విజ్ఞాన శాస్త్రపు సూత్రాలకు దృఢంగా కట్టుబడి ఉండటంతో న్యూటన్ పక్షానికే ( వాదనలలో ) చేరాడు. న్యూటన్ తన ‘ ప్రిన్సిపియా ’ అన్న రచనలో భగవంతుడే ప్రపంచానికి ఆత్మ అన్న భావాన్ని బలంగా నిరాకరించాడు. ‘ విశ్వపరిపాలకుడే ’ ఆత్మలన్నిటిపై ఆధిపత్యాన్ని కలిగివున్నాడు అన్న వాదనను న్యూటన్ వ్యతిరేకించాడు. న్యూటన్ తీసుకున్న ఈ వైఖరి అన్నది మతం వేరూ, విజ్ఞానశాస్త్రపు విషయ నిర్ణయాధికారం వేరు అన్న అంశానికి పాక్షికంగా గుర్తింపును ఇచ్చినట్టు అవుతుంది. &lt;br /&gt;భౌతికవాదాన్ని గురించిన, సృష్టి పధకాన్ని గురించిన ఈ భావనలన్నీ ఢాక్టరేటు కోసం కారల్ మార్క్స్ వ్రాసిన చర్చా వ్యాసంలో వ్యక్తం చేయబడ్డాయి. ‘ ప్రకృతిని గురించి డెమోక్రటియస్ తత్వానికి  ఎపిక్యూరిస్ తత్వానికి మధ్య గల వ్యత్యాసం ‘  అన్న మార్క్స్ యొక్క ఈ చర్చా వ్యాసం 1841 నాటికి పూర్తి చేయబడి ఆమోదించబడినది. ఈ వ్యాసంలో ఆయన ప్రధానంగా ఎపిక్యూరస్ తత్వాన్ని విశ్లేషించడం కోసం ఆయన డెమోక్రటిస్ తత్వాన్ని ఒక సాధనంగా చేసుకున్నాడు. మార్క్స్ యొక్క ఈ చర్చా వ్యాసం యొక్క ప్రధాన సారాంశమంతా ఎపికరియన్ అణువాదం లేదా భౌతికవాదపు సారాంశం అనీ, విశ్లేషణ హెగేలియన్ పద్ధతిలో గతి తార్కిక విశ్లేషణా విధానం అవలంబింప బడిందనీ, ఫలితంగా మార్క్స్ యొక్క తాత్విక దృష్టి ఆయన యొక్క ఆలోచనను భౌతికవాదం ఆదర్శవాదముల మధ్య జరిగే ఘర్షణకు అన్వయించడం వైపుకు ఆకర్షించబడింది అనీ ఎల్. థాపర్ అనే తత్వశాస్త్రజ్ఞుడు వివరించాడు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-143849112475153633?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/143849112475153633/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=143849112475153633' title='4 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/143849112475153633'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/143849112475153633'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/04/4.html' title='సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 4'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-4783285741211045894</id><published>2009-04-04T06:39:00.000-07:00</published><updated>2009-04-04T06:43:46.817-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='భౌతికవాదం'/><title type='text'>సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 3</title><content type='html'>ఆ తర్వాత 1837 నవంబరులో బెర్లిన్ నుండి కార్ల్ మార్క్స్ తన తండ్రికి రాసిన ఉత్తరం పేర్కొన దగినది. ఈ ఉత్తరంలో ఆయన ఇప్పటికే పూర్తిగా జీర్నించుకున్న హెగెల్ తత్వంలోని “ విలక్షణమైన ఎగుడు దిగుడు శ్రావ్యత ” ను గురించి సంఘర్షణ పడడాన్ని , హెగెల్ విధానములోని భావవాదపు సారాంశాన్ని ప్రతిఘటించడాన్ని మనం గమనిస్తాం.  “ గతంలో దేముళ్ళు భూమికి పైన ఉన్న లోకాల్లో నివసిన్తే , ఇప్పుడు ( హెగేల్ తత్వప్రకారం) భూమి వారి నివాస కేంద్రమైంది. ” అంటూ వ్రాశాడు.  ఆరకంగా హెగేల్ తత్వం ‘ వాస్తవంలో నుండి భావాన్ని వెతుకుతుంది ’ అంటూ తనపై హెగేల్ భావం పూర్తిగా ప్రభావం కలిగియున్నప్పటికీ తాను అటువంటి భావంనుండి ‘ తన శత్రువు యొక్క బాహువుల్లోకి ’ అందించబడ్డాననీ, తాను ‘ అసహ్యించుకునే అభిప్రాయం యొక్క విగ్రహాన్నితయారు చేశాననీ ’ ఆ ఉత్తరంలో ఆయన రాశారు. అయితే ఆయన అదే సమయంలో యువ హెగేలియన్ల ‘ డాక్టర్స్’ క్లబ్బులో కూడా చేరాడు. అందులో హెగెల్ యొక్క తత్వాన్ని గురించి , మతాన్ని గురించిన విమర్శనాయుత పరిశీలన గురించే అనంతమైన చర్చలు జరిపాడు. &lt;br /&gt;హెగేలియన్ తత్వం పై పడే సంఘర్షణల మధ్యలో మార్క్స్ ‘ అనుకూల అధ్యయనం ’ వైపు మళ్ళాడు. ప్రాన్సీస్ బేకన్ యొక్క జర్మనీకి చెందిన ప్రకృతి మత శాస్త్రవేత్త అయిన హెర్మన్ శామ్యూల్ రీమారస్ ల యొక్క రచనలను ఆయనపరిశీలించాడు. మార్క్స్ ఆలోచనపై బేకన్ యొక్క ప్రభావం చాలాకాలం పాటు ఉన్నదన్నది నిస్సందేహం. మార్క్స్ బేకన్ ను పూర్వకాలపు అణువాదులైన డెమోక్రటిస్ , ఎపిక్యూరస్ లకు ఆధునిక కాలపు భౌతికవాద ప్రతిరూపంగా పరిగణించాడు. 1830 దశకం చివరిలోనూ , 1940 దశకం మొదటి కాలం లోనూ , ఇంచుమించు ఒకే కాలంలో మార్క్స్ ,డార్విన్లు ఇద్దరూ బేకన్ యొక్క లక్ష్యాత్మకవాద వ్యతిరేక దృక్పధాన్ని సొంతంగా ఆమోదించి, అనుసరించారు. బేకన్‌యొక్క దృక్పథం , పూర్వకాలపు భౌతిక వాదుల భావంనుండి సంతరించకొన్నది. ‘ ప్రకృతి యొక్క మూలం అంతిమ కారణంలో ఉంది ’ అని భావించే ఏ అవగాహన అయినా ‘ భగవంతునికి దత్తం చేయబడ్డ కన్య ఏరకంగా పిల్లల్ని కనలేని గొడ్డుమోతురాలో , అటువంటి గొడ్డుమోతుది ’ అన్నదే పూర్వకాలపు భౌతికవాదుల దృక్పథం. &lt;br /&gt;ఈ విధంగా వేల సంవత్సరాల కాలంగా , ప్రకృతికి భాష్యం చెప్పటం కోసం భౌతికవాదానికీ, భావవాదానికీ మధ్యా, విజ్ఞానశాస్త్రానికీ, భగవద్‌సృష్టివాదానికీ మధ్యా జరుగుతున్న మహత్తర సంఘర్షణ, బేకన్ యొక్క ఆలోచన ద్వారా , చిన్న వయసు లోనే మార్క్స్‌పై తన ముద్రను వేసింది. ఏంగెల్స్ చెప్పినట్లు 18వ శతాబ్దపు ప్రబోధాత్మక జ్ఞానోదయం “ క్రైస్తవ దేవుడికి బదులు మానవుడు ఎదుర్కొని ఘర్షణ పడాల్సిన సంపూర్ణ విషయంగా ప్రకృతిని అతడి ముందు నిలబెట్టింది. ” ఆవిధంగా ‘ పధకం ప్రకారం సృష్టి ’ ‘ లక్ష్యాత్మక వాదంపై ’ ఆధారపడ్డ ఇతర భావవాదపు వాదాలన్నిటి వాదాల తర్కంలోంచీ భౌతిక వాదం ఉద్భవించింది. ఈవిషయాన్నే ఏంగెల్స్ నిర్ణాయకంగా ఇలా చెప్పారు. “ దేముడు ప్రపంచాన్ని సృష్టించాడా ? లేక ప్రపంచం నిత్యమై శాశ్వితంగా ఉందా ? ”. ఈ ప్రశ్నకు జవాబులిచ్చిన తత్వవేత్తలు రెండు మహా శిబిరాలుగా విడిపోయారు. ఏదోఒక రూపంలో ప్రకృతికి ముందుగానే ప్రాణం ఉనికిలో ఉందనీ స్థిరంగా చెప్పే ( ఇటువంటి తత్వవేత్తల్లో ఒకరు హెగెల్. ఉదాహరణకు క్రిష్టియానిటీ చెప్పినదానికన్నా  ఈ సృష్టి తరచుగా మరింత సంక్లిష్టమైంది, అసాధ్యమైనదిగా మారిపోతుంది అన్నభావం ) వారందరితో కూడి – భావవాద శిబిరంగా ఏర్ఫడింది. ప్రకృతే ముందుగా ఉనికిలో ఉందని పరిగణించే వివిధ తరహాల తత్వవేత్తలందరితో కూడి మరో శిబిరం – భౌతికవాద శిబిరం ఏర్పడింది. భావవాదం, భౌతికవాదం అన్న ఈ రెండు భావ వ్యక్తీకరణలు ప్రధానంగా ఇంతకు మించిన విషయాన్నీ, భావాన్నీ వ్యక్తం చెయ్యవు. అందువలన ఈ భావ వ్యక్తీకరణను ఇంతకు మించిన అర్ధంలో ఇక్కడ ఉపయోగించలేదు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-4783285741211045894?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/4783285741211045894/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=4783285741211045894' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/4783285741211045894'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/4783285741211045894'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/04/3.html' title='సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 3'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-801134191195641221</id><published>2009-03-17T11:22:00.000-07:00</published><updated>2009-03-17T11:30:17.096-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='భౌతికవాదం'/><title type='text'>సృష్టివాదం – పరిణామవాదం -2</title><content type='html'>స్వర్గాన్ని గురించిన విమర్శనాత్మక పరిశీలన:&lt;br /&gt;మార్క్స్ యూదు – లూథరన్ . దేముడున్నాడు కానీ అందుకు శృతి ప్రమాణం అక్కరలేదనే  డీయిస్టు మత విశ్వాస వారసత్వం గలవాడు. అతని మాతా, పితాహులిద్దరూ ట్రయల్ పట్టణ శాఖకు చెందిన యూదు మత పండితులు , పురోహితులు. అతడి తండ్రి హెన్రిక్ మార్క్స్ 1817లో మార్క్స్ పుట్టటానికి ముందు కాలంలో లూథరన్ మతం లోకి మారాడు. ఆరకంగా లూథరన్ మతం లోకి మారకపోతే ఆయన ఆనాడు తన న్యాయవాద వృత్తి కొనసాగించడానికి వీలు లేకుండ ప్రష్యన్ ప్రభుత్వం నిషేధించి వుండేది. కార్ల్ మార్క్స్ యొక్క కాబోయే బావగారు అయిన ఎడ్గార్ వాన్ వెస్ట్ ఫాలెన్  మార్క్స్ తండ్రి హెన్రీ మార్క్స్ ను  ‘ లెస్సింగ్ తరహా ప్రొటెస్టెంట్ ’ అని , మిక్కిలి భక్తి భావం గల డీయిస్టు గా మార బోతున్నాడనీ వివరించాడు. హెన్రీ మార్క్స్ జ్ఞానాన్ని పొందే వైఖరిని ఆశ్రయించాడనీ , వోల్టర్ రూసోల రచనలను కంఠతా పట్టి అప్పగించ గలిగే వాడనీ, తన కుమారుడైన కారల్ మార్క్సును “ సర్వశక్తి సంపన్నుడైన భగవంతుడ్ని ప్రార్ధించవలసింది ” గానూ “ న్యూటన్ , లోకే, లీబ్నిజ్ ల విశ్వాసాలను అనుసరించమనీ ” కోరాడని తెలియజేశాడు. మార్క్సు తల్లి హెన్రిట్టా మతవిశ్వాసాలను గురించి వివరంగా తెలియదు. ఆమె ఎక్కువ మేరకు యూదు మత విశ్వాసాల పట్ల మొగ్గు చూపించింది. ఇందుకు కారణం ఆమెకు తల్లిదండ్రుల పట్ల నమ్రతాభావం. తన తండ్రి మరణించిన అనంతరం, కార్ల్ మార్క్స్ పుట్టిన ఒక సంవత్సరం అనంతరం ఆమె 1825 లో లూథరన్ క్రైస్తవ మతంలోకి మారి బాప్తీసాన్ని పొందింది. కార్ల్ మార్క్స్ తనకు భవిష్యత్తులో మామగారు కాబోయే బేరన్ లుడ్విగ్ వాన్ వెస్ట్ ఫాలెన్  సంరక్షణలోకి వెళ్ళాడు. ఆయనే మార్క్ కు చిన్నతనంలోనే ఊహాజనిత సోషలిస్టు అయిన సెయింట్ సైమన్ యొక్క భావాలను పరిచయం చేశాడు. &lt;br /&gt;మార్క్స్ ‘ ఫెడరిక్ విల్హెమ్ జిమ్నాషియం ’ ట్రైర్ అనే పట్టణం లో గల హైస్కూలులో చదువుకున్నాడు. అది ఒక ‘ జేసూట్ ’ అనే క్రైస్తవ మత శాఖ కు చెందిన పాఠశాల. ఇందులో ఐదింట నాలుగు వంతుల మంది విద్యార్ధులు కేథలిక్కులే. మార్క్స్ తన 17 వ ఏట అంటే 1835లో ఉన్నత పాఠశాలలో చదువు పూర్తి చేసే పరీక్షలో భాగంగా 3 వ్యాసాలు రాయాల్సి వచ్చింది. అందులో ఒక వ్యాసం మత విషయాలకు సంబంధించినది. ఆయన  “ జాన్ 15: 1 -14  ప్రకారం క్రీస్తులో మత విశ్వాసులు సంలీనమవటం – అందుకు గల ప్రాతిపదిక – సారాంశం , దాని పరిపూర్ణ ఆవస్యకత , ప్రభావాలు “ అన్న అంశం పై వ్యాసం రాశాడు. ఈ వ్యాసంలో ఆయన లూథరన్ శాఖ యొక్క త్రిమూర్తులకు చెందిన – క్రీస్తుతో సంలీనం కావాల్సిన ఆవస్యకతను గురించి చెబుతూ , అది చరిత్ర యొక్క లక్ష్యం అన్న వాదనను చేపట్టాడు. ఆయన తన వ్యాసాన్ని “ క్రీస్తుతో సంలీనం అన్నది ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఇటువంటి ఆనందాన్నే  ఎపికురస్ వాదనా విధానం తనయొక్క అల్పమైన తత్వశాస్త్రం నుండి లేదా మరింత దాగిఉన్న లోతుల్లో ఉన్న జ్ఞానాన్ని ఆలోచించే వారి జ్ఞానం నుండి పొందటం కోసం నిస్ఫలమైన వృధా ప్రయాస చేస్తోంది ” అంటూ ముగించాడు. అంతకు ముందుగానే ఆయన క్రీస్తుకు విరుద్ధంగా ఎపిక్యూరస్ వాదులను నిలబెట్టి తన వాదనను కేంద్రీకరించడాన్ని బట్టి చూస్తే, తన యవ్వన దశలోనే మార్క్స్ ఎపకరస్ యొక్క భౌతిక వాదం పైన, పథకం ప్రకారం సృష్టి అన్న విషయం యొక్క విమర్సనాయుత పరిశీలన పైన ఆసక్తి పెంచుకొన్నాడనీ , అందువల్లనే ఆయన 6 సంవత్సరాల అనంతరం డాక్టరేటు కోసం రాసిన వివరణాత్మక చర్చా వ్యాసంలో గతంలో తాను ఎపిక్యూరస్ పట్ల తీసుకున్న వైఖరికి పూర్తి ప్యతిరేకమైన వైఖరి తీనుకొని “ పధకం ప్రకారం సృష్టి ” అన్న విషయంపై విమర్శనాయుత పరిశీలనా వైఖరి చేపట్టాడని మనకు అర్ధమౌతుంది. మార్క్స్ తన పాఠశాల వ్యాసం ( మతం గురించి ) రాసిన కాలంలోనే ‘ డేవిడ్ స్ట్రాస్  ’ తన క్రీస్తు జీవితేం అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఈ గ్రంథం వల్లనే మార్క్స్ మతాన్ని హెగేలియన్ పథ్థతిలో విమర్శనాయుతంగా పరిశీలన ప్రారంభించడానికి కారణమైంది. ( సరీగ్గా ఇదే కాలంలో జర్మనీలో రైల్వేలు ప్రవేశపెట్టబడ్డాయి. )&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-801134191195641221?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/801134191195641221/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=801134191195641221' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/801134191195641221'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/801134191195641221'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/03/2.html' title='సృష్టివాదం – పరిణామవాదం -2'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-824984996626732822</id><published>2009-03-13T17:39:00.000-07:00</published><updated>2009-03-13T17:42:09.737-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='భౌతికవాదం'/><title type='text'>సృష్టివాదం – పరిణామవాదం -1</title><content type='html'>ఇటీవలికాలంలో సృష్టివాద ( భగవత్ సృష్టివాద ) సమర్ధకులు , ‘ తెలివైన సృష్టి ‘ వాద ఉద్యమపు ముసుగులో పరిణామవాద సిద్ధాంతాన్ని అమెరికన్ పబ్లిక్ స్కూళ్ళలో బోధించడానికి వ్యతిరేకంగా తమ దాడిని ముమ్మరం చేశారు. వీరు ‘వెడ్జ్ స్ట్రాటజీ ‘ అనబడే ‘వేరుపరచే వ్యూహం ‘ ద్వారా సమాజమంతటా విజ్ఞానశాస్త్రాన్ని, సంస్కృతినీ మార్చివేసే లక్ష్యంతో ఉన్నారు. క్రీ.పూ. 2500 సంవత్సరాల నుండి భగవత్ సృష్టివాదానికీ – భౌతికవాదానికీ మధ్యా, విజ్ఞానశాస్త్రానికీ – తెలివైన సృష్టికీ మధ్యా చర్చ సాగుతూనేవుంది. ఒక పధకం ప్రకారం ప్రకృతి సృష్టించబడిందనటానికి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయనీ, అందువలన ఒక సృష్టికర్త ఉన్నాడనే వాదన క్రీస్తు పూర్వపు 5వ శతాబ్దం నాటి , సోక్రటీసు కాలం నుండీ వాదించబడుతుంది. అందుకు వ్యతిరేకమైన భౌతికవాదన  అంటే ప్రపంచాన్ని దానియొక్క స్వలక్షణాల పైననే – భౌతిక పరిస్తితుల, సహజసూత్రాల, అనిశ్చితత్వం, అత్యావశ్యకమైన దృగ్విషయాలపై ఆధారపడి సాగుతుంది తప్ప – అతీత శక్తి వలన ఏర్పడి సాగటల్లేదు అనే వాదన కూడా క్రీస్తు పూర్వపు 5వ శతాబ్దం నుండీ వాదించబడుతోంది. అణువాదులైన ల్యూపిప్పస్, డెమోక్రటస్ ల రచనల్లో ఈ భౌతికవాదం మొదలైంది. తర్వాతి కాలంలో క్రీస్తు పూర్వపు 3వ శతాబ్దంలో కోపిర్నకస్ ఈ భౌతికవాదాన్ని తెలివైన సృష్టి లేదా పథకం ప్రకారం సృష్టివాదంపై పూర్తిస్తాయి తాత్విక విమర్శనాత్మక పరిశీలనను అభివృద్ధి పరచాడు. ఆధునిక కాలంలో డార్విన్, మార్క్స్, ఫ్రాయిడ్ లు ‘ తెలివైన సృష్టి లేదా పథకం ప్రకారం సృష్టి ‘ అన్న వాదాన్ని భౌతికవాదంతో వ్యతిరేకించి ఖండించారు. అందువల్లనే నేటి ఆధునిక కాలపు ‘ తెలివైన సృష్టి వాద ‘ ఉద్యమకారులకు వీరు ప్రధాన శతృవులయ్యారు.&lt;br /&gt;బయోమెడికల్ పరిశోధనా రంగంలో విశిష్టమైన సంస్థలు వున్న , బయో టెక్నాలజీ పరిశ్రమలు వర్ధిల్లుతున్న అమెరికాలో , ఆధునిక శాస్త్ర విజ్ఞానము జన్యు నిర్మాణ రహస్యాలను ఛేదించి డార్విన్ పరిణామవాద దృక్పధాన్ని బలపరుస్తున్న ఈరోజుల్లో అమెరికా దేశంలోనూ, బ్రిటన్ లోనూ డార్విన్ పరిణామవాదానికి వ్యతిరేకత మరింతగా పుంజుకుంటూ ఈ శాస్త్రీయమైన పరిణామ వాదాన్ని పాఠశాలల్లో బోధించరాదనే ధోరణులు ప్రబలుతూ , పరిణామవాద శాస్త్ర విజ్ఞాన బోధనలపై పలు ఆంక్షలను విధించే చట్టాలు చేయబడుతున్నాయి. 1925 అనంతర కాలం లోనే అమెరికా సుప్రీంకోర్టు “ పబ్లిక్ స్కూళ్ళ వ్యవస్థలో సృష్టి వాదాన్ని బోధించడమన్నది రాజ్యాంగ విరుద్ధం ” అంటూ తిరస్కరించినా మూడేళ్ళ క్రితమే పెనిసిల్వేనియా రాష్ట్రంలో ఒక ఫెడరల్ కోర్టు జడ్జి ‘తెలివైన సృష్టి ‘ వాదాన్ని , దానిని స్కూళ్ళలో బోధించడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కొట్టివేస్తూ “ ఈ తెలివైన సృష్టి వాదం అన్నది సృష్టివాదం యొక్క బిడ్డే తప్ప వేరొకటి కాదు ” అని వ్యాఖ్యానించినా, అమెరికాలోని పబ్లిక స్కూళ్ళలో సృష్టివాదాన్న బోధించడానికీ పరిణామవాదానికి వక్రభాష్యం చెప్పడానికీ వివిధ రాష్ట్రాలలో చట్టాలు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.&lt;br /&gt;బ్రిటన్ దేశంలోని రాయల్ సొసైటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో డైరెక్టర్ గా ఉన్న ప్రొఫెసర్ రీస్ – పబ్లిక్ స్కూళ్ళలో సృష్టివాదం బోధించాన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడడాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేయడమే కాక – ఒకవేళ క్లాసులో సృష్టివాదం గురించి ఉపాధ్యాయులు లేవనెత్తదలుచుకుంటే వారు ‘సృష్టివాదం‘  ఏవిధంగా ‘విజ్ఞానశాస్త్రం‘ కాదో .. ‘పరిణామవాదం‘  ఏవిధంగా ‘విజ్ఞానశాస్త్రమో‘  విద్యార్ధులకు వివరించాలి – అంటూ ప్రతిపాదించాడు.&lt;br /&gt;2009, ఫిబ్రవరి 12 నాటికి పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్ కు 200 సంవత్సరాలు నిండుతాయి. ఆయన రాసిన ‘జీవుల పుట్టుక ‘ రచనకు కొద్ది నెలల్లోనే 150 సంవత్సరాలు నిండుతుంది. ఇవి విజ్ఞానాన్వేషుల్లో ఉద్వేగం నింపే సందర్భాలు.&lt;br /&gt;ప్రస్తుత తరుణంలో  సృష్టివాదం – పరిణామవాదముల గురించి కారల్ మార్క్స్ చేసిన విమర్సనాత్మక పరిశీలన గురించి తెలుసుకోవడం అన్నది విజ్ఞాన అన్వేషకులకు ఉపయుక్తంగా ఉంటుంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-824984996626732822?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/824984996626732822/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=824984996626732822' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/824984996626732822'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/824984996626732822'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/03/1.html' title='సృష్టివాదం – పరిణామవాదం -1'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-734547208550651305</id><published>2009-01-20T03:52:00.000-08:00</published><updated>2009-01-20T03:53:32.875-08:00</updated><title type='text'>కాశ్మీరు పై కామ్రేడ్ ఏ.కే.ఘోష్ ప్రశ్నలకు సమాధానం</title><content type='html'>తమ స్థాయి స్థితిని పరిష్కరించుకొనే అవకాశం ప్రజలకివ్వటమూ, ఐరాస లేదా దాని వెనుక నున్న ఆంగ్లో అమెరికన్ సామ్రాజ్యవాదుల జోక్యాన్ని నివారించటమూ కాశ్మీరు సమస్య పరిష్కారానికి కేంద్ర అంశాలని మేము భావిస్తున్నాము.&lt;br /&gt;భారత పాకీస్తానులు నిర్యుద్ధ ఒప్పందం పై సంతకాలు చెయ్యాలని , ఐరాస నుండి కాశ్మీరు సమస్యను ఉపసంహరించాలని , దేశం నుండి ఐరాస ప్రతినిధి వెళ్ళిపోవాలనీ , శాంతియుతంగానూ, ప్రజాస్వామ్యయుతంగానూ, కాశ్మీరు సమస్యకు పరిష్కారం కనుగొనాలనీ భారత కమ్యూనిష్యుపార్టీ కేంద్ర కమిటీ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొని కాశ్మీరు సమస్య పరిష్కారాన్ని సరీగ్గానే చెప్పింది. &lt;br /&gt;కాశ్మీరు సమస్య పరిష్కారంలో అమెరికా బ్రిటీషు సామ్రాజ్యవాదుల జోక్యానికి తగిన భూమిక నేర్పరస్తుంది గనుక ఐదు పెద్ద దేశాల పర్యవేక్షణలో ప్లబిసైట్ ( జనాభిప్రాయసేకరణ ) ను సమర్ధించటం సరైంది కాదు.&lt;br /&gt;కాశ్మీరు ప్రజల ప్రయోజనాలు , ఆకాంక్షలను పరిగణనలోనికి తీసుకుంటూ కాశ్మీరు భారత్లో చేరాలా లేక స్వతంత్రంగా ఉండాలా అన్నదానిని రాజ్యాంగ సభ నిర్ణయించాలనీ  భారత కమ్యూనిష్టు పార్టీ అధికారికంగా ప్రకటించాలి. దీనితో పాటే భారత్ లో చేరే నిర్ణయాన్ని కాశ్మీరు ప్రజలూ, రాజ్యాంగ సభ తీసుకునే విధంగా భారత కమ్యూనిష్టు పార్టీ అన్ని చర్యలూ తీసుకోవాలి. &lt;br /&gt;రాజ్యాంగ సభ సమావేశమవటానికి షరతుగా కాశ్మీరు నుండి భారత పాకీస్తాను సైన్యాలు వైదొలగాలన్న డిమాండును ప్రస్తుతానికి పెట్టరాదు.&lt;br /&gt;కాశ్మీరు సమస్యపై కమ్యూనిష్టు పార్టీ తన వైఖరిని నిర్ణయించుకునే టప్పుడు , పాకీస్తాన్ పాలకుల వైఖరి కంటే షేక్ అబ్దుల్లా ,భారత ప్రభుత్వాల వైఖరి ప్రజాస్వామిక శిబిరానికి ఆమోదకరమన్న అంశాన్ని పరిగణన లోనికి తీసుకోవాలి. కాశ్మీరు పాకీస్తానులో చేరితే , అది కాశ్మీరు బానిసత్వానికి, ఈ ప్రాంతంలో అమెరికా సామ్రాజ్యవాదం పెరగడానికి దారి తీస్తుంది. &lt;br /&gt;సాయుధ బలంతో కాశ్మీరును కలిపేసుకునేందుకు పాకీస్తాను ప్రయత్నిస్తే , పాకీస్తానుకు భారత సైనిక సమాధానాన్ని పాకీస్తానుకు వ్యతిరేకంగా కాశ్మీరు విముక్తికి సైనిక సహాయంగా పేర్కొంటూ మద్దతు తెలపాలి.&lt;br /&gt;-జె.స్టాలిన్&lt;br /&gt;కేంద్ర కమిటీ కార్యదర్శి&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-734547208550651305?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/734547208550651305/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=734547208550651305' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/734547208550651305'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/734547208550651305'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/01/blog-post.html' title='కాశ్మీరు పై కామ్రేడ్ ఏ.కే.ఘోష్ ప్రశ్నలకు సమాధానం'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-1490423547655423385</id><published>2009-01-16T09:51:00.000-08:00</published><updated>2009-01-16T09:55:37.795-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='రాజకీయాలు'/><title type='text'>1951లో భారత పాకీస్తాన్ సంబంధాల గురించి</title><content type='html'>&lt;span style="font-weight:bold;"&gt;కామ్రెడ్ స్టాలిన్ కు,&lt;br /&gt;భారత పాకీస్తాన్ సంబంధాలను గురించి భారతదేశం నుండి ఏ.కే.ఘోష్ నుండి అక్టోబర్ 5వ తేదీన అందిన లేఖనూ, దానితోపాటు డాంగే నుండి రాజేశ్వరరావునుండి అందిన లేఖలను ఇంగ్లీషు లోకి తర్జుమా చేసి మీకు పంపిస్తున్నాను. &lt;br /&gt;కాశ్మీరు సమస్యపై సిపిఐ విధానాన్ని ఏ.కే.ఘోష్ వివరించారు. పోలిట్ బ్యూరో , కేంద్రకమిటి సభ్యులలో ఉన్న భిన్నాభి ప్రాయాలను తెలిపారు. కాశ్మీరు సమస్య పై మన పార్టీ కేంద్ర కమిటీ అభిప్రాయాన్ని తెలుపమని కోరారు. &lt;br /&gt;ఈ లేఖపై సూచనలను తరువాత పంపుతాను.&lt;br /&gt;ఇట్లు,&lt;br /&gt;ఆల్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ ( బోల్షివిక్ )&lt;br /&gt;కేంద్ర కమిటీ విదేశాంగ విధాన కమీషన్ అధ్యక్షులు వి.గ్రిగోరియన్&lt;br /&gt;5 అక్టోబరు 1951. &lt;br /&gt;------------------------------------------&lt;br /&gt;&lt;br /&gt;భారత- పాకిస్తాన్ సంబంధాల గురించి.&lt;br /&gt;భారత- పాకిస్తాన్ మధ్య సంబంధాలలో ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో బాగా తీవ్రమయ్యాయి. ప్రస్తుతం తీవ్ర ప్రమాద స్థాయికి చేరాయి.&lt;br /&gt;కాశ్మీరు సమస్య చుట్టూ ఘర్షణ పెరుగుతుంది. ఈ వివాదపు చరిత్రలోకి వెళ్ళి వివరించవలసిన అవసరం లేదు. ఒకరిపై మరొకరిని భారత్-పాకీస్తాన్లను సామ్రాజ్యవాదులెలా రెచ్చగొట్టారో కాశ్మీరు పై అదుపును పొంది, దానిని రష్యా చైనాలకు వ్యతిరేకంగా సైనిక స్థావరంగా వినియోగించుకొనేందుకు భారత- పాకిస్తాన్ల మధ్య ఘర్షణలు ఎలా రేపెట్టారో తెలిసిన విషయమే. &lt;br /&gt;మధ్యవర్తిత్వం నెరుపుతామన్న ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనను భారత్ ఫిబ్రవరిలో తిరస్కరించిన విషయము తెలిసిందే. షేక్. అబ్దుల్లా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగంలో వయోజనులందరూ ఓటర్లుగా ఎన్నికల ద్వారా ఏర్పడే రాజ్యాంగ నిర్ణాయక సభ కాశ్మీరు ప్రభుత్వరూపాన్ని భారత- పాకిస్తాన్లలో దేనిలో చేరాలన్న అంశాన్నీ నిర్ణయిస్తుందని షేక్. అబ్దుల్లా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.&lt;br /&gt;వెనువెంటనే రాజ్యాంగ నిర్ణాయక సభ భారత ప్రభుత్వం చేతిలో పనిముట్టని , అది చేసే నిర్ణయాలన్నీ చట్ట విరుధ్ధమైనవిగా పరిగణిస్తామని పాకీస్తాన్ పాలకులు ప్రకటించారు. షేక్. అబ్దుల్లా రాజ్యాంగ సభను ఏర్పాటు చేయటాన్ని కాశ్మీరు ప్రజలపై దురాక్రమణ చర్యగా పరిగణిస్తామని, అన్నివిధాల దాన్ని ప్రతిఘటిస్తామని, “ స్వతంత్ర పాకీస్తాన్ “ప్రభుత్వపూ, పాకీస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగంలోని “ ప్రభుత్వపూ “ నాయకులు ప్రకటించారు.&lt;br /&gt;ఇలాంటి హెచ్చరికలున్నప్పటికీ రాజ్యాంగ సభ ఏర్పాటుకు షేక్ అబ్దుల్లా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఎన్నికలు సెప్టెంబర్ లో జరుగవలసివుంది.&lt;br /&gt;ఈ పరిస్తితులలో డాక్టర్. గ్రాహం ను , అతని బృందంలోని సైనికాధికారులను ,సలహాదారులనూ “ అతిధులుగా “ భారత ప్రభుత్వం ఆహ్వానించింది.&lt;br /&gt;ఢిల్లీ, కరాచీ, సింగపూర్ లలో గ్రహం పర్యటించాడు. భారత పాకీస్తాన్ల మధ్య సైనిక ఉద్రిక్తత సృష్టించటంలో చురుకైన పాత్ర నిర్వహించాడు. గ్రాహం రాక నాటినుండి పాకిస్తాన్ పాలకుల ప్రకటనలు మరింత శతృపూరితంగా ఉన్నాయి. పత్రికల్లో, రేడియోలో బహిరంగంగానే “ జీహాద్ ” ( ధర్మయుద్ధం ) పిలుపులి0చ్చారు. పాకిస్తాను సరిహద్దుల వద్ద కందకాలు త్రవ్వడం, నగరాలలో బ్లాక్ అవుట్లద్వారా యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టారు. భారత పత్రికల్లోని ఒక సెక్షను , అభివృద్ధి నిరోధక సంస్ధ హిందూ మహాసభలు కూడా పాకీస్తాన్ పై బెదిరింపు ప్రకటనలు చేశాయి. ఏమైనప్పటికీ యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టే చర్యలకు భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ పూనుకోలేదు. &lt;br /&gt;ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వానికి భారత ప్రభుత్వాన్ని బలవంతంగా ఒప్పించాలన్న లక్ష్యం తోనే  పాకీస్తాన్ బెదిరింపుల విధానం సాగిందన్నది స్పష్టమే. ఈ అడుగు వేసే విధంగా పాకీస్తాను ను ఆంగ్లో-అమెరికా సామ్రాజ్యవాదులు నెట్టారు. విభజనరేఖకు ఇరువైపులా , తూర్పు, పశ్చిమ సరిహద్దుల వెంట భారత్ పాకీస్తానులు సాయుధబలగాలను మోహరించాయి. చాలా భాగంలో ఈ సాయుధ బలగాలు ఎదురు బొదురుగా నిలిచి ఉన్నాయి. పశ్చిమ సరిహద్దులో ఎక్కువగా సైనిక సమీకరణ జరిగింది. &lt;br /&gt;ఇటీవల విడుదల చేసిన నెహ్రూ,లియాకత్ ఆలీఖాన్ ల మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలనుండి ఈ క్రింది విషయాలు స్పష్టమౌతున్నాయి :&lt;br /&gt;1. భారత భూభాగం పై దాడి చెయ్యనని హామీ ఇవ్వటానికి పాకీస్తాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే కాశ్మీరు లోని ఏభాగాన్నయినా “ భారత భూభాగం ” గా గుర్తించేందుకు నిరాకరించింది.&lt;br /&gt;2. కాశ్మీరును బలంతో ఆక్రమించే ఉద్దేశ్యం పాకీస్తానుకుందనటాన్ని ఇది తెలుపుతున్నట్లు భారత ప్రభుత్వం పరిగణించింది. ప్రస్తుతం భారత సాయుధబలగాల ఆధీనంలో ఉన్న కాశ్మీరు భాగం పై దాడి జరిగితే, దానిని భారత భూభాగంపై జరిగిన దాడిగా పరిగణించి , భారత-పాకీస్తాన్ సరిహద్దు వెంట మొత్తంగా యుద్ధం ప్రారంభిస్తానని భారత ప్రభుత్వం ప్రకటించింది.&lt;br /&gt;వాస్తవంగా చూస్తే, యుద్ధం జరగబోదని నమ్మకంగా చెప్పవచ్చు. కానీ ఏహఠాత్పరిణామాలకైనా పార్టీ సిద్ధంగా ఉండి, ఈ సందర్భానికి తగిన విధానాన్ని రూపొందించుకొని వుండాలి.&lt;br /&gt;ఈ క్రింది అంశాలపై పార్టీలో పూర్తి అంగీకారం ఉంది:&lt;br /&gt;1. సహాయం కోసం తమ దరికి చేరే విధంగా భారత, పాకీస్తాన్ ల మధ్య సైనిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధానాన్ని సామ్రాజ్యవాదులు పాటిస్తున్నారు. దీనివల్ల ఈ దేశాలలో వారి ప్రభావం పెరుగుతుంది.&lt;br /&gt;2. ఐ.రా.స. మధ్యవర్తిత్వాన్ని భారత్ తో బలవంతంగా ఒప్పించేందుకు సామ్రాజ్యవాదులు సృష్ఠించిన సైనిక ఉద్రిక్తతలను చల్లార్చేందుకు పార్టీ పోరాడాలి.&lt;br /&gt;3. యుద్ధాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో సాగే ప్రచారాన్నంతటినీ వ్వతిరేకించడం పార్టీ కర్తవ్యంగా వుండాలి. సామ్రాజ్యవాదులే యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారనీ, చివరకీ వారే లాభపడతారనీ మన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. యుద్ధమంటే ఇరుదేశాల ప్రజలకూ నష్టం.&lt;br /&gt;4. కాశ్మీరు సమస్యను కాశ్మీరు ప్రజలు ప్రజాస్వామికంగా పరిష్కరించుకోవాలి.  కాశ్మీరు సైనిక విభజనను అంతం చేయడానికి భారత పాకీస్తానులు అంగీకరించాలి. భారత లేక పాకీస్తానులో చేరేసమస్యను స్వేచ్ఛగా పరిష్కరించుకునే అవకాశాన్ని సంస్ధాన ప్రజలందరికీ ఇవ్వాలి. &lt;br /&gt; ఈ మౌలిక అంశాలపై , అభిప్రాయాలలో ఐక్యత ఉన్నప్పటికీ , తక్షణమే తొలగించుకోవాల్సిన విభేదాలు ఇంకా ఉన్నాయి. ఈ క్రింది అంశాలపై విభేదాలు తలెత్తాయి. &lt;br /&gt;కాశ్మీరు సమస్యపై సాయుధ ఘర్షణ జరిగితే మనమిచ్చే నినాదం ఎలావుండాలి ?&lt;br /&gt;బెర్లిన్ ప్రకటనకనుగుణంగా , మొదటిగా బలాన్ని ప్రయోగించిన దేశాన్ని దురాక్రమణదారునిగా ప్రకటించాలని పోలిట్ బ్యూరోలోని మెజారిటి కామ్రెడ్లు అభిప్రాయపడ్డారు : ఈ కామ్రెడ్ల ప్రకారం ఎక్కడైనా ( కాశ్మీరు తో సహా ) ఏదేశమైనా సాగించే దాడిని తిప్పికొట్టే హక్కు భారత్ కు ఉందని మనం ప్రకటించాలి. అయితే ఎట్టి పరిస్తితులలోను పాకీస్తాన్ భూభాగాన్ని భారత్ ఆక్రమించరాదు.&lt;br /&gt;పోలిట్ బ్యూరోలోని ఒక సభ్యుడు , కేంద్ర కమిటీ లోని ఇద్దరు ఇలా అభిప్రాయపడ్డారు : దాడి జరిగితే భారత ఆత్మ రక్షణ అన్న నినాదం   భారత్ లోని అభివృధ్ధి నిరోధక శక్తులకు ఉపయోగపడుతుంది ; నెహ్రూ ప్రభుత్వాన్ని సమర్ధించినట్లవుతుంది. మొదటిగా దాడి ఎవరు చేశారన్నది నిరూపించటం సాధ్యం కాదనీ, కనుక సామ్రాజ్యవాదుల పోటీలో భాగంగా ఇరు ప్రభుత్వవిధానాలనూ ఎండగట్టాలనీ , ఇక్కడకు మనం పరిమితమై ఉండాలనీ ఈ కామ్రెడ్లు గట్టిగా వాదించారు. భారత పాకీస్తాను ప్రభుత్వాలపట్ల వున్న విభిన్న అంచనాల నుండే పార్టీలో ఈ విభేదాలు పుట్టాయి.&lt;br /&gt;ఇరు ప్రభుత్వాలూ సామ్రాజ్యవాదంతో షరీకయ్యేవే  అయినప్పటికీ , పాకీస్తాన్ ప్రభత్వం ఎక్కువగా  ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్రభావంలో వుందనీ, భారత పాకీస్తాను ప్రభుత్వాల విధానాలను సమానంగా చేసి చూడడం పొరపాటవుతుందనీ పోలిట్ బ్యూరోలోని మెజీరిటీ కామ్రెడ్లు అభిప్రాయపడ్డారు. కాశ్మీరుకున్న వ్యూహాత్మక భౌగోళిక స్తానాన్ని దృష్టిలో పెట్టుకొని సామ్రాజ్యవాదులు ఐరాస వొప్పందం ద్వారా కాశ్మీరును పాకీస్తాన్లో కలపాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనీ,  కాశ్మీరు భారత్ లో చేరేకంటే పాకీస్తాన్ లో చేరితే తమకెక్కువ అదుపు ఉంటుందని వారిలా చేస్తున్నారనీ పోలిట్ బ్యూరోలోని మెజారిటీ కామ్రెడ్లు వాదించారు. ఐరాస చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన వైఖరిని భారత్ పున:పరిశీలించేవిధంగా వత్తిడి చేసేందుకే యుద్ధోన్మాదం రెచ్చగొడుతున్నారని ఈ కామ్రెడ్లు వాదించారు. కాశ్మీరు పై పాకీస్తాను సాగించే దాడిని త్రిప్పికొట్టే హక్కు భారత ప్రభుత్వాని కుందని , పాకీస్తాను భూభాగాన్ని అది ఆక్రమించరాదని ఈ కామ్రెడ్ల వాదన. &lt;br /&gt;అవకాశముంటే వీలైనంత త్వరలో ఈ సమస్యపై మీ అభిప్రాయాన్ని తెలుసుకో గోరుతున్నాము. &lt;br /&gt;కాశ్మీరు సమస్యపైనే తగినంత స్పష్టతా , అభిప్రాయాల్లో ఐక్యతా లేవు. ఈ క్రింది ప్రశ్నలు మాముందున్నాయి. &lt;br /&gt;1. కాశ్మీరు భారత్ లో చేరాలా లేక స్వతంత్ర దేశంగా ఉండాలా?&lt;br /&gt;2. ఐక్య సంస్థానానికి స్వేశ్చగా ఎన్నికైన రాజ్యాంగ సభ సమావేశానికి ప్రాథమిక చర్యగా భారత పాకీస్తాన్లు తమ సాయుధ బలగాలను ఉపసంహరించాలని పార్టీ డిమాండ్ చెయ్యాలా? &lt;br /&gt;3.  కాశ్మీరు ప్రజల అభిష్టానికి అనుగుణంగా , శాంతియుతంగా , పరస్పర అంగీకారంతో భారత పాకీస్తాన్లు కాశ్మీరు  సమస్యను పరిష్కరించాలని మనం ప్రకటించాలా ? లేక ఐదు పెద్ద దేశాల పర్యవేక్షణలో ప్లబిసైట్ నిర్వహించాలన్న డిమాండును ముందుకు తేవాలా? &lt;br /&gt;కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఉండాలని , దాని సార్వభౌమత్వానికి పొరుగు దేశాలైన భారత , పాకీస్తాన్, సోవియట్ యూనియన్ , చైనా, ఆఫ్ఘనిస్తాన్ లు హామీ యివ్వాలని కొందరు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. దీనికి స్వతంత్ర కాశ్మీరు అమెరికా సామ్రాజ్యవాదుల ప్రభావంలో పడుతుందన్న ఆలోచనతో పోలిట్ బ్యూరో లోని మెజారిటీ కామ్రెడ్లు అభ్యంతరాలు తెలుపుతున్నారు. &lt;br /&gt;కాశ్మీరు నుండి సాయుధబలగాలను భారత పాకీస్థాన్ లు ఉపసంహరించాలన్న డిమాండు ప్రస్తుత సమయంలో తగినది కాదని పోలిట్ బ్యూరో లోని మెజారిటీ కామ్రెడ్లు అభిప్రాయపడ్డారు.&lt;br /&gt;ఏ రూపంలోనూ ఐరాస మధ్యవర్తిత్వం లేకుండా కాశ్మీరు సమశ్యను భారత పాకీస్తాన్లు పరిష్కరించుకోవాలని పోలిట్ బ్యూరో లోని మెజారిటీ సభ్యుల అభిప్రాయం.&lt;br /&gt;ఇట్లు,&lt;br /&gt;అజయ్ కుమార్ ఘోష్&lt;br /&gt;05-అక్టోబరు- 1951 .&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-1490423547655423385?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/1490423547655423385/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=1490423547655423385' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1490423547655423385'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/1490423547655423385'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2009/01/1951.html' title='1951లో భారత పాకీస్తాన్ సంబంధాల గురించి'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-8642020286888032216</id><published>2008-11-19T04:19:00.000-08:00</published><updated>2008-11-19T05:41:48.526-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='దోపిడీ'/><title type='text'>మెట్రోరైలు ప్రాజక్టును రద్దు చేయాలి</title><content type='html'>హైదరాబాదు నగర ట్రాఫిక్కు నరకలోకానికి మరోపేరు.ట్రాఫిక్ జామ్ లలో చిక్కుకుపోయి ప్రయాణం సాగకపోవడం వాహనదారుల సమస్య. పాదచారులూ, సైకిలిష్టులూ ప్రాణాలరచేతిలో పెట్టుకుని రోడ్డెక్కాల్సిన స్థితి. ఒక పెద్ద ప్రమాదం జరగ్గానే హడావుడిగా క్రమబద్ధం  చేసేపేరిట కొత్త నియమాలు ప్రకటించడం, మరోవైపు రోడ్లు వెడల్పుచేసి కార్లు బాగా పరుగులు తీసే ఏర్పాట్లుచెయ్యడం వంటి ప్రదర్శనాత్మకమైన పనులు చేపడతారు.వెడల్పుచేసిన రోడ్లలోకూడా పుట్ పాత్ లుండవు. ఎక్కడా సరైన బస్టాపులుండవు.&lt;br /&gt;&lt;br /&gt;1965లో పాకీస్తాన్ తో యుద్ధం తరువాత కొన్ని కీలక పరిశ్రమలను సరిహద్దులకు దూరంగా దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చెయ్యాలని కేంద్రం నిర్ణయించింది. దానిలో భాగంగానే డి.ఆర్.ఎల్. , బి.హెచ్. ఇ.ఎల్. ,ఇ.సి.ఐ.ఎల్. , ఎన్. ఎఫ్.సి. వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధలు హైదరాబాదులో ఏర్పడ్డాయి. నగరం నుండి బయటకు వెలుపలకు వెళ్ళే రైల్వే మార్గాలు ప్రక్కనే ఈ పరిశ్రమలను ఏర్పాటు చేశారు.అంతేగాక నగరం గుండా వెళ్తున్న జాతీయ రహదారుల నెంటే లేఅవుట్కు రాజకీయ, ఆర్ధిక ప్రాతిపదికలతో అనుమతులివ్వడంతో నగరం ఒక నక్షత్రంలా విస్తరించుకు పోయింది. ట్రాఫిక్ అంటే మోటారు వాహనాలే. మోటారులేని వాహనాలు, పాదచారులూ ట్రాఫిక్ క్రిందకు రాకపోగా, రోడ్డును ఆక్రమించేవారుగా పరిగణించబడుతున్నారు.జెఎన్ యు ఆర్ ఎం పధకాలంటూ ఇటీనల విజయవాడ, విశాఖలకు రూపొందిస్తున్న BRTSను చూస్తే పాలకుల ప్రజా వ్యతిరేక వైఖరి అర్ధం అవుతుంది. 20 కి.మీ. దూరం ఉండే BRTC మార్గంలో మిగిలిన ట్రాఫిక్ కోసం 17 ఫ్లైవోవర్లు కడతారట. అంటే పరోక్షంగా మోటారులేనివాహనాలు ప్రధాన రహదారిపైకి రాకుండా చేస్తున్నారు. బస్సులు రోడ్డు మధ్యభాగాన ఆగుతాయి. బస్సు ఎక్కాలంటే ఫుట్ ఓవరు బ్రిడ్జీ ఎక్కి దిగాలి. ముసలివారికి, పిల్లల్తోవెళుతున్నవారి బాధలు చెప్పనలవికాదు. దీని కోసం ఎడమవైపు స్టీరింగు, కుడివైపు ద్వారాలున్న ప్రత్యేక బస్సులు కావాలి. అవికూడా A.C. బస్సులు. ప్రపంచబ్యాంకు ఇచ్చే డబ్బుల్లో 80% ఈ బస్సుల కొనుగోలు రూపంలో ప్రపంచబ్యాంకు ఎంపిక చేసిన కంపెనీకే చేరతాయి. కనుక ఇందులో ప్రజాప్రయోజనాలు ఏమీ లేవు.&lt;br /&gt;&lt;br /&gt;మెట్రోరైలు ప్రాజక్టు మొత్తం 71 కి.మీ. దూరం, నేలకు నాలుగంతస్తుల ఎత్తున ఉంటుంది. దీనికయ్యే ఖర్చు రు.12000 కోట్లు. అంటే కి.మీ.కు 169 కోట్ల రూపాయలు . ఈ అంచనాలు కనీసం 30-50 శాతం పెరుగుతాయి. దీనికోసం 5000 వాణిజ్య భవనాలు, 2000 నివాస భవనాలు కూలగొట్టాలి. 12 మీటర్ల ఎత్తున 33 స్టేషన్లు నిర్మించాలి. ఇంతా చేస్తే 2021 నాటికి 25 లక్షల ప్రయాణీకుల్ని చేరవేస్తుందట. అంటే ఇప్పుడు R.T.C.చేస్తున్నంత కూడా చెయ్యదు. &lt;br /&gt;&lt;br /&gt;ప్రభత్వం ఈ ప్రాజక్టును ఆదర్శప్రాయం అంటుంది. ఈ ప్రాజక్టుకు 12000 కోట్లు ఖర్చయితే, ప్రభత్వంనుండి సహాయం వద్దనటమేకాక, ఎదురు 30000 కోట్లు ప్రభుత్వానికిస్తానని కాంట్రాక్టు పొందిన మైటాన్ కన్సార్టియం అంగీకరించింది. కాంట్రాక్టు 34 సంవత్సరాలు. ప్రయాణీకుల సంఖ్య తగ్గితే ప్రతివొక్కశాతం తగ్గుదలకూ ఒక ఏడాది లీజు పెంచాలి. ప్రభత్వం 269 ఎకరాలు ఇస్తుంది. ప్రాజక్టు అవసరం కోసం కంపెనీ స్వంతంగా భూసేకరణచేసుకోవచ్చు.దీనిని రియల్ ఎస్టేటుగా అమ్ముకోవచ్చ. స్టేషన్లన్నిటినీ వాణిజ్యభవనాలుగా చేసి అమ్ముకోవచ్చు. 2009 మార్చినాటికి ప్రభత్వానికి 240 కోట్లు చెల్లిస్తుంది.అక్కడనుండి 60 రోజుల్లోగా స్థలాలను ప్రభుత్వం కంపెనీకి ప్పగించాలి. ( భూసేకరణ చట్టం ప్రకారం 90 రోజులు పడుతుంది) ఆలస్యమైతే ప్రతిరోజుకు 24 లక్షల రూపాయల చొప్పన కంపెనీకి ప్రభుత్వం చెల్లించాలి. మెట్రో మార్గంలో R.T.C. బస్సులు నడపకూడదు. రద్దీ సమయంలో అదనపు చార్జీ వసూలు చేస్తారు. ఇవి కొన్ని మాత్రమే. మిగిలిన రాయితీల విషయం దాచివుంచారనీ వాటినికూడా బయటపెట్టాలనీ ప్రొ.సి.రామచంద్రయ్య కోరుతున్నారు. ఇది మెట్రో రైలు ప్రాజక్టు కాదనీ, మెట్రో రియలు ఎస్టేటు ప్రాజక్టుగా మారిందని ఆయన అన్నారు. &lt;br /&gt;&lt;br /&gt;అధిక ఖర్చూ, ప్రయాణీకులపై అధిక భారం వేస్తూ ప్రజారవాణాకు తోడ్పడని మెట్రోరైల్వేప్రాజక్టును రద్దుచేయాలి.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-8642020286888032216?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/8642020286888032216/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=8642020286888032216' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8642020286888032216'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8642020286888032216'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2008/11/blog-post_19.html' title='మెట్రోరైలు ప్రాజక్టును రద్దు చేయాలి'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-2936230603124097150</id><published>2008-11-10T05:46:00.000-08:00</published><updated>2008-11-10T05:50:05.501-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='విషవృక్షం'/><title type='text'>భైంసా, వటోలి ఘటనలు</title><content type='html'>ఆదిలాబాద్ జిల్లా భైంసా, వటోలి తదితర గ్రామాలలో 10.10.2008 నుండి జరిగిన మతఘర్షణలు , పోలీసు కాల్పులు, సజీవదహనాలు, సమాధుల కూల్చివేతలు, తదితర పరిస్థితులను రాష్ట్రనాయకులు కోటయ్యగారి నాయకత్వాన ఒక పరిశీలనాబృందం 16.102008న వెళ్ళి పరిశీలించింది. కర్ఫ్యూ నీడలోనే వివిధరకాల ప్రజలను కలిసింది. భైంసాకి దగ్గరలోని వాలేగాం అనే గ్రామంలో కూల్చివేయబడిన మసీదులను పరిశీలించింది. వటోలి అనే గ్రామంలో అమానుషంగా హత్య చేయబడి సజీవదహనం చేయబడిన మహబూబ్ ఖాన్ ఇంటిని పరిశీలించి గ్రామపెద్దలతో చర్చించింది.&lt;br /&gt;&lt;br /&gt;భైంసా ప్రాంతం 1992-96 మతఘర్షణలు రీత్యా సున్నితమైన ప్రాంతం . 10-10-2008, ఆతర్వాత జరిగిన ఘటనల క్రమం ఇలావుంది.&lt;br /&gt;&lt;br /&gt;10-10-08 మధ్యాహ్నం 2.45ని. లకు భైంసా పట్టణంలోని పంజేషహ జమా మసీదు ముందు నుండి వెళ్ళే రోడ్డు గుండా దుర్గామాత విగ్రహ నిమజ్జన ఊరేగింపు సాగుతుంది. ఊరేగింపులో ముందుభాగంలో 30,40 మంది 20,25 సంవత్సరాల యువకులు మసీదు ప్రాంతం వచ్చేసరికి డప్పులూ, బ్యాండు వాయించడమేగాక మసీదుపై పసుపు చల్లారనీ దీనితో ఉద్రిక్తత ఏర్పడిందని తెలుస్తుంది. ఈ కవ్వింపు చర్యలతో మసీదులో అప్పటికే ప్రార్ధన ముగించుకొని ఉన్న ముస్లిం యువకులు స్పందించడం, మసీదుపై రాళ్ళు పడడం, మసీదునుండి కూడా రాళ్ళు విసరడం జరిగింది. ఈ మొత్తం ఊరేగింపులో కేవలం నలుగురు పోలీసులు కేవలం ఊరేగింపు వెనుక నడుస్తూ వచ్చారు. 10వ తేదీ సా.2.45 నుండి 5 గంటలవరకూ వేగంగా జరిగిన పరిణామాలలో గృహదహనాలు, కత్తిపోట్లు, పోలీసు కాల్పులు జరిగాయి. మసీదు నుండి బస్టాండ్ వైపు సుమారు 127 దుకాణాలు తగలబడ్డాయి.  మసీదు వెనుకగల ముస్లీముల ఇండ్లకు నిప్పుఅంటించబడింది. తగలబడుతున్న ఒక ఇంటిలోని ముస్లీం కుటుంబం వెనుకనున్న మట్టిగోడను పగులగొట్టుకొని బయటికి రావడానికి సహాయపడి వారిని కాపాడింది కూడా హిందూ కుటుంబాలే. ప్రజలు మతత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడానికి ఇదోఉదాహరణ.&lt;br /&gt;&lt;br /&gt;ఇళ్ళూ,దుకాణాలూ తగలబెడుతున్న గుంపు వైపు కాక దీనికి వ్యతిరేకంగా సమీకృతమౌతున్న ముస్లీముల వైపు పోలీసులు తుపాకులు కాల్చారని ముస్లీం పెద్దలు చెపుతున్నారు. ఈ కాల్పుల్లో మొదటి గుండుకి అబ్దుల్ ఖయ్యాం అనే 19 సంవత్సరాల యువకుడు చనిపోయాడు. మరొక గుండుకి అబ్దుల్ సమీ అనే మరో యువకుడు మరణించాడు. (దుర్గామాత విగ్రహం పెట్టడంలో ముఖ్యపాత్ర వహించిన భైంసాలోని రాజీవ్ నగర్ కు చెందిన బూటాసింగ్ మరణించగా, అతని సోదరుడు గాయపడ్డాడు. ఈ విధంగా ఆరోజు జరిగిన ఘర్షణలో 25 మంది వరకూ గాయపడ్డారు. &lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;భైంసా ఘటనలు జరిగాక భైంసా మండలంలోని వటోలి అనే గ్రామంలో 11వ తేదీ రాత్రి ఆగ్రామంలో వున్న ఒకే ఒక ముస్లీం కుటుంబం మహబూబ్ ఖాన్ ఇంటికి నిప్పు అంటుకుంది. మంటలు మండే సమయానికి ఇంటి వెనుక ఉన్న అమ్మవారి గుడివద్ద భజనలు జరుగుతున్నాయి. మంటలు కనబడగానే గ్రామ ఉపసర్పంచ్ జాదవ్ జగత్ రావు “ ఫైర్ సర్వీసుకి ఫోను చేశామనీ, వాళ్ళు వచ్చాక మంటలు ఆర్పారనీ, కరెంటూ, గ్యాసు స్టవ్వూ  ఉంది కనుక ఎవరినీ మంటలు ఆర్పడానికి వెళ్ళవద్దని చెప్పామనీ, తెల్లవారి మహబూబ్ ఖాన్ బంధువులు వచ్చి చూస్తే ఇంటిలో మహబూబ్ ఖాన్, ఆయన భార్య, కూతురు రిజ్వానా , మరో ముగ్గురు చిన్నారులు మంటలలో కాలిపోయారని “ చెప్పాడు. వాస్తవానికి మహబూబ్ ఖాన్ కాలును కుక్కలు గ్రామం ప్రక్కన పొలాల్లోకి లాక్కొని వెళ్ళినట్లుగా పడి వుందని ఇంటివద్దనున్న పోలీసులు చెప్పారు. ఎత్తు తక్కువతో కేవలం మూడు గదులు , ముందు గది ఒక దుకాణంలాగా ఉండే చిన్న ఇల్లు మహబూబ్ ఖాన్ ది . మంచి దర్జీ అని అందువల్లనే గ్రామస్తులు పూర్వం ఆయన్ని ఆ గ్రామంలోకి పిలిపించుకొని  నివసించమని కోరారట. మహారాష్ట్రకి చెందిన సైలేన్ బాబాన్ మహబూబ్ ఖాన్ భక్తుడు. గ్రామంలో ఎవరికి దడుపుజ్వరం వచ్చినా ఆయన వద్ద తాయత్తులు తీసుకుంటారు. ఆయన పెద్ద కొడుకు మిలిటరీలో ఉండి , చిన్న కొడుకు , ఇంకో కూతురు చదువుల నిమిత్తం  దూరంగా ఉండటం వలన ఆకుటుంబంలో ముగ్గురే మిగిలారు. దేశభక్తి గురించి గొప్పగా చెప్పుకునే వారు, వారి అర్ధంలో దేశరక్షణ బాధ్యతల్లో ఉండి మిలిటరీలో ఉన్న ఒక మైనారిటీ మతానికి చెందిన కుటుంబం పట్ల ప్రదర్శించిన ‘ఔదార్యం’ ఇది. ఇపుడు మీడియాలో 1996 నాటి ఘర్షణల్లో మహబూబ్ ఖాన్ నిందితుడు అని ప్రచారం జరుగుతుంది. నిజంగానే మహబూబ్ ఖాన్ నిందితుడే అయితే అప్పటికి పుట్టని ఈ చిన్నారులు , మహిళలు ఏం నేరం చేశారు? మహబూబ్ ఖాన్ ఇంటి ముందూ వెనుకా ఇళ్ళున్నాయి. ఎవరికీ చిన్నపిల్లల అరుపులు సైతం వినబడలేదని అంటున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;అదే విధంగా భైంసా నుండి బాసర వెళ్ళే దారిలోని దేవాం గ్రామం ప్రక్కనే గల వాలేగాం గ్రామం – కేవలం 5-6 ముస్లీం కుటుంబాలు నివసిస్తున్న గ్రామం – మొత్తం 200 కుటుంబాల పైనే ఉండే గ్రామం – భైంసా ఘటనల అనంతరం ఆ గ్రామం లోని మసీదు ఒక అర్ధరాత్రి దాడికి గురైంది. మసీదు ప్రహరీగోడ , పైభాగం గోడలు పొడిచి కూల్చివేయబడ్డాయి. తలుపులు కాలబెట్టారు. ఈ ఘటనతో ఆ గ్రామంలోని 6 ముస్లీం కుటుంబాలు భయంతో గ్రామం విడిచి పారిపొయ్యారు. అలాగే తానూరు మండలంలోని ఎవ్వి అనే గ్రామంలో ఇదే విధంగా మసీదు కూల్చివేయబడింది. ఈ విధంగా మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలో , ఆదిలాబాద్ జిల్లాలలో వివిధ ప్రాంతాలలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి. ధర్మాబాద్ పట్టణంలో ఎన్నడూ లేని విధంగా దుర్గామాత విగ్రహాన్ని ప్రదర్శనను మసీదు ముందు నుండి తీసుకొని వెళ్ళేలా ప్రదర్శన దారిని మళ్ళించాలని ప్రయత్నించి నప్పుడు హిందూ, ముస్లీం పెద్దలు సమష్టిగా వ్యవహరించి నిరోధించారు. ఈవిధంగా 10వ తేదీనుండి వరుసగా కనబడుతున్న సంఘటనలు కాకతాళీయమైనవికావు. దీని వెనుక లోతైన వేళ్ళను తన్నుకొనజూస్తున్న ఒక విషవృక్షం ఉంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-2936230603124097150?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/2936230603124097150/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=2936230603124097150' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/2936230603124097150'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/2936230603124097150'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2008/11/blog-post.html' title='భైంసా, వటోలి ఘటనలు'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-3135500403714973682</id><published>2008-10-30T20:54:00.000-07:00</published><updated>2008-10-30T22:09:48.835-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='దోపిడీ'/><title type='text'>కోస్టల్ కారిడార్</title><content type='html'>&lt;strong&gt;నిర్వాసితులను మోసపుచ్చే వాదనలు :&lt;br /&gt;వాన్ పిక్ పేరిట రైతాంగం భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం పూనుకుంది. గ్రామసభలు జరిపి ప్రజల ఆమోదం పొందిన తరువాత మాత్రమే ప్రాజక్టుల నిర్మాణం చేపట్టాలన్న రాజ్యాంగ చట్టాన్ని ప్రభుత్వమే ఉల్లంఘించి , భూములు వదులుకోవడానికి నిరాకరిస్తున్న రైతులపై  నిర్భంధాన్ని ప్రయోగించడానికి పూనుకుంటుంది. &lt;br /&gt;రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి తులసిరెడ్డి  వాన్ పిక్ ను వ్యతిరేకించేవాళ్ళు అభివృద్ధి నిరోధకులని , ప్రతిపక్షాలు రైతులను,మత్స్యకారులనూ రెచ్చగొడుతున్నాయని ఆరోపించాడు. ప్రభుత్వం 2008 మార్చి నెలలో 'రస్ ఆల్ ఖైమా' అనే సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం మూడు నెలల్లో ఆర్ధికంగా లాభసాటి అవునా కాదా అనే (ఫీజిబిలిటి)  రిపోర్టు అందజేయాలి. వాన్ పిక్ కోసం అవసరమైన సాంకేతికత, ఆర్ధిక స్థోమత వున్న ఏ విదేశీ సంస్థనైనా భాగస్వామిగా చేసుకునేందుకు రస్ ఆల్ ఖైమా కు అవకాశం ఇచ్చారు. మాట్రిక్స్ ఎన్ పోర్ట్ అన్న కంపెనీ ఇందులో భారత్ భాగస్వామి. విశాఖలో ప్రైవేటు కంపెనీల బాక్సైటు త్రవ్వకాలు చెల్లవన్న సుప్రీం కోర్టు తీర్పును వమ్ము చేయడానికి , ప్రభుత్వరంగ సంస్థే తవ్వుతున్నట్లు చూపి , రస్ ఆల్ ఖైమాకు ఇచ్చారు. బాక్సైట్, అల్యూమినియం రంగంలో రస్ ఆల్ ఖైమా లేదు. దీనిని శిఖండిగా పెట్టుకొని స్టెరిలైట్ కంపెనీ తవ్వకాలను చేపట్టింది. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమలు మన దేశ వనరులను ( విద్యుత్తు,నీరు, ద్రవ్యం, ఖనిజాలు ) ఉపయోగించుకొని ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తాయి. ప్రదానంగా రసాయన పరిశ్రమలు. దేశీయ వనరులు విదేశీకంపెనీల లాభాలకు వాడబడతాయి. మనకు మిగిలేది ప్రమాదకర కాలుష్యము, జీవనోపాధి మృగ్యమైన జీవనాలు.&lt;br /&gt;&lt;br /&gt;పారిశ్రామికీకరణ జరగరాదని ఎవరూ అనరు, ఇది ఎవరికోసం ఏవిధంగా జరగాలన్నది చర్చ. సామ్రాజ్యవాదులు సహాయం పేరిట రుణాలనిచ్చి, పారిశ్రామిక విధానాన్ని నిర్దేశిస్తున్నారు. ఈ ఋణాల ఉచ్చులో కూరుకుపోయిన భారత పాలకులు ఋణాలను తిరిగి తీర్చాలంటే ఎగుమతులను పెంచి విదేశీమారక ద్రవ్యాన్నఆర్జించాలన్న ప్రపంచ బ్యాంకు సూత్రాలు అమలు జరుపు తున్నారు.దీనినే ఎగుమతి ఆధారిత అభివృద్ధి వ్యూహంగా పిలుస్తున్నారు.&lt;br /&gt;కనుక ఇక్కడ దేశ ప్రజల అవసరాలను తీర్చే పరిశ్రమలు నిర్మించరు . విదేశీ మార్కెట్టులో అమ్ముడయ్యే సరుకుల ఉత్పత్తి కోసమే పరిశ్రమలు పెడతారు. అదీకూడా విదేశీ కంపెనీలే పెడతాయి. ప్రజల అవసరాలు తీర్చకపోయినా , రాయితీల పేరుతో ప్రజాధనాన్ని వారికి ధారపోస్తారు. నూతన ఆర్ధిక విధానాల సారాంశమంతా ఇదే.&lt;br /&gt;  &lt;/strong&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-3135500403714973682?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/3135500403714973682/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=3135500403714973682' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/3135500403714973682'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/3135500403714973682'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2008/10/blog-post_30.html' title='కోస్టల్ కారిడార్'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-7812520831466756863</id><published>2008-10-07T11:03:00.000-07:00</published><updated>2008-10-07T11:04:40.487-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='సహకారం'/><title type='text'>బీహారు వరద బాధితులను ఆదుకుందాం</title><content type='html'>కోసీ నది ఉగ్ర రూపానికి ఉత్తర బీహార్ ప్రాంతం అతలాకుతలమైంది. హిమాలయాలనుండి ప్రవహించే గంగానది పరీవాహక నదులలో 3 ముఖ్యనదులైన కోసి, గండకి, భాగమతి నదులు మహా ప్రవాహ శక్తితో ప్రవహిస్తుంటాయి. వీటిలో కోసీ నది ఈశాన్య బీహారు ప్రాంత దుఃఖదాయని అన్నపేరు తెచ్చుకుంది. 1950ల ప్రాంతంలో నేపాల్ నుండి భారత్ లోకి ప్రవహించే కోసీ నదికి ఆనకట్టనూ, కరకట్టలను నిర్మించారు. ఆనాడు ప్రజలు “ సగం రొట్టెనైనా తింటాం కానీ కోసీ నది కరకట్టలను కట్టితీరుతాం “ అని నినాదం ఇస్తూ కరకట్టలను నిర్మించుకున్నారు. అయితే కోసీ ప్రాజక్టు కరకట్టలను పరిరక్షించి మారుతున్న ప్రవాహస్థితులను బట్టి కరకట్టలను అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యతవున్న బీహారు రాష్ట్రప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహించిన ఫలితంగా ఈ సంవత్సరం ఆగష్టు 18 న కోసీ నది కరకట్టలపై గండిపడి మహోగ్ర రూపంతో బీహారు రాష్ట్రంపై విరుచుకు పడింది. ఈ పడిన గండి వెడల్పే రెండు కిలోమీటర్లు ఉంటుంది. &lt;br /&gt;ఉధృతమైన  కోసీ నది తాకిడికి ఉత్తర బీహారు జిల్లాలైన సుపాల్, మాధేవురా, అరారియా, సహర్ద జిల్లాలు తీవ్రంగానూ, ముజఫర్ పూర్, కథియార్, సీతామతి, భతల్ పూర్ తదితర మొత్తం 16 జిల్లాలు అతలాకుతలమైనాయి. మొత్తం 30 లక్షలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులై కొంప, గోడు, చేనూ, చెలక వదిలిపెట్టి ప్రభుత్వ స్కూళ్ళూ, దేవాలయాల్లో తలదాచుకుంటున్నారు. వందలమంది వరదల ఉధృతికి మరణిచారు. ప్రాణాలు అరచేత పట్టుకొని సహాయక సిబిరాలకు చేరినవారు త్రాగేందుకు నీరు, తినేందుకు ఆహారం దొరకక, పారిశుధ్య సమశ్యలతో అల్లాడుతున్నారు. కోసి నది కరకట్టకు పడ్డ ఈ గండిని పూడ్చడానికి నాలుగు నెలల నుండి ఆరు నెలల సమయం పడుతుందని నది ఉధృతిని గమనిస్తూన్న నిపుణులు వివరిస్తున్నారు. కనీసం పది లక్షలమంది అంతకాలం వరకు పునరావాస కేంద్రాలలోనే తలదాచుకోవలసి వస్తుందని పరిస్తితులు తెలియజేస్తున్నాయి.&lt;br /&gt;భారతదేశంలో ఇప్పటిదాకా జరిగిన వైపరీత్యాలలో కనిపించిన వాస్తవమే మరోసారి ఇక్కడా కన్పిస్తుంది. అదేమంటే సాటిప్రజలు , మానవతావాదులు, ప్రజాతంత్రవాదులు స్పందించి, బాధితులను అక్కున చేర్చుకొని అందించిన సహాయమే బాధితులను నిలబెట్టిందికానీ ప్రభుత్వాలు విదిలించే నిర్లక్ష్యపూరిత అరకొర సహాయం కాదన్న వాస్తవం మరోసారి ఇక్కడ ధృవపడుతుంది. &lt;br /&gt;బీహారు వరదబాదితుల సహాయార్ధం ‘ బీహారు వరద బాధితుల సహాయ కమిటీ ‘ ఏర్పడింది. ఈ కమిటీకి మందులు, బట్టలు, ఆహారం తదితర రూపాలలో సహాయం అందించవలసినదిగా యావత్తు ప్రజలకూ, మానవతావాదులకూ , సంస్ధలకు విజ్ఞప్తి చేస్తున్నాం.&lt;br /&gt;పాట్నా కేంద్ర వివరము:&lt;br /&gt;Dr.ARAVIND SINHA,&lt;br /&gt;Barh Parnagrik Pahal,&lt;br /&gt;East &amp; West Educational Society,&lt;br /&gt;Arogya Mandir Complex,&lt;br /&gt;Nala Road, &lt;br /&gt;PATNA-800 004,&lt;br /&gt;Ph: 09430060092.&lt;br /&gt;&lt;br /&gt;ఆంధ్రప్రదేశ్ లో పాదార్ధిక, ఆర్ధిక సహాయం కోసం ఏర్పడిన కేంద్రం చిరునామా:&lt;br /&gt;ఎస్. ఝాన్సీ,&lt;br /&gt;ఆంద్రాబ్యాంకు బిల్డింగ్,&lt;br /&gt;కృష్ణలంక,&lt;br /&gt;విజయవాడ- 500 013.&lt;br /&gt;సెల్ : 94403 19977&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-7812520831466756863?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/7812520831466756863/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=7812520831466756863' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/7812520831466756863'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/7812520831466756863'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2008/10/blog-post.html' title='బీహారు వరద బాధితులను ఆదుకుందాం'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-2326773375451003789</id><published>2008-09-24T03:54:00.000-07:00</published><updated>2008-09-24T03:57:42.341-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='రాజకీయం'/><title type='text'>పరాన్నజీవిగా అమెరికా సామ్రాజ్యవాదం</title><content type='html'>తనఖా ద్రవ్య సంస్థలైన ఫాన్నీమే , ఫెడ్డీమాక్ కంపెనీలను అమెరికా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ రెండు సంస్థలూ కలిపి 5 లక్షల 30 వేల కోట్ల డాలర్ల అప్పుల్లో మునిగిపోయాయి. అమెరికా గృహ రుణాలలో 80 శాతాన్ని ఈ రెండు కంపెనీలే తనఖా పెట్టుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ అప్పులు తీరుస్తానని హామీ పడింది. ప్రజలనుండి వసూలు చేసిన పన్నుల నుండే ఈ అప్పులు తీరుస్తుంది. దీని అర్ధమేమిటి?  గుత్తపెట్టుబడదారులకు వచ్చిన నష్టాలను సమాజపరం చేస్తారు. లాభాలను ప్రవేటు పరం చేస్తారు. &lt;br /&gt;రెండు కంపెనీలను రక్షించడానికి ఖర్చుపడుతున్న ఈ సొమ్ము ప్రజలకోసం వెచ్చించే  సొమ్ముతో పోల్చి చూస్తే అమెరికా ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తుందో తెలుస్తుంది. విద్యకు 6 వేలకోట్ల డాలర్లు, నిరుద్యోగ భృతికి 3 వేలకోట్లు, రహదారులకోసం 5 వేలకోట్లు, గృహవసతి కల్పనకు 7000 కోట్లు మాత్రమే. కంపెనీలు తమ పెట్టుబడితో జూదమాడుతాయి. లాభాలొస్తే తమ బొక్కసాలు నింపుకుంటాయి.నష్టాలు వస్తే ప్రజలు భరించాలి. ఇది సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్థ దివాళాకోరు తనాన్ని తెలుపుతుంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-2326773375451003789?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/2326773375451003789/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=2326773375451003789' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/2326773375451003789'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/2326773375451003789'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2008/09/blog-post_24.html' title='పరాన్నజీవిగా అమెరికా సామ్రాజ్యవాదం'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-4268017824949018916</id><published>2008-09-23T10:18:00.000-07:00</published><updated>2008-09-23T10:22:41.424-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='సంస్మరణ'/><title type='text'>పాకీస్తానీ ప్రజాతంత్ర కవి అబ్దుల్ ఫరాజ్</title><content type='html'>పాకీస్తానీ నియంతలకు పక్కలో బల్లెమై నిలచిన పాకీస్తానీ ప్రజాతంత్ర కవి అబ్దుల్ ఫరాజ్&lt;br /&gt;“నిరంకుశత్వ మేదియైన నిలువలేదు జగతిపై&lt;br /&gt; దురాత్ములైన హిట్లరాదు లొరిగిపోయి రుర్విపై&lt;br /&gt; ప్రజావిరోధి ఎవ్వడైన బ్రతుకలేడు నిశ్చయం&lt;br /&gt; ప్రజాబలాల ధాటినాప ఎవరితరము కాదుపో “&lt;br /&gt;&lt;br /&gt;అని మన తెలుగు ప్రజాకవి సుంకర సత్యనారాయణ తన మార్చింగ్ సాంగ్ లో నియంతలనూ, ప్రజా వ్యతిరేకులను ప్రతిఘటిస్తూ వ్రాశారు. పాకిస్తాన్ లోని సైనిక నియంతృత్వాన్ని ప్రతిఘటిస్తూ రచనలు సాగించిన కవుల్లో ప్రముఖుడు అబ్దుల్ ఫరాజ్ . ఆయన కోహట్ సమీపాన గల ఒక గ్రామంలో 1931 జనవరి 14 న  జన్మించారు. తన 77 వ ఏట మొన్న 2008 ఆగష్టు 25వ తేదీన ఇస్లామాబాద్ లో మూత్రపిండాల వ్యాధితో మరణించారు. ఉర్దూ సాహితీ ప్రపంచంలో ఫరాజ్ నియంతల ప్రజా వ్యతిరేకతను సూటిగా , నిష్కర్షగా తన కవితలలో , గజల్లలో ఎండగట్టాడు. ఉదాహరణకు “ పెషావర్ ఖతి” లో “ తుమ్ సిపాహీ నహీం” అనే పాదంతో ప్రారంభమయ్యే కవిత ఇలా సాగుతుంది. తూర్పు పాకీస్తాన్ ( ఇప్పుడు బాంగ్లాదేశ్ ) లో , బెలూచీస్తాన్ లో పాకీస్తానీ సైన్యం సృష్టించిన దారుణ మారణ కాండను ఖండిస్తూ ఈ కవిత వ్రాశాడు.&lt;br /&gt;“ మీరు వృత్తి హంతకులు, సైనికులు కారు&lt;br /&gt;  ఇప్పటి వరకు మీ కోసం విషాద గీతికలు &lt;br /&gt;  రచించాను&lt;br /&gt;  అవి రాసినందుకీనాడు సిగ్గుతో చితికి&lt;br /&gt;  పోతున్నాను&lt;br /&gt;  ఆ తూర్పున ఉన్నవాళ్ళు - మన రక్తసంబంధీకులే &lt;br /&gt;  వాళ్ళు మనవాళ్ళే ...మీరేమో వారి రక్తంతో హోలీ&lt;br /&gt;  చేసుకుంటున్నారు.&lt;br /&gt;.................&lt;br /&gt;  వారి అదృష్టాలను మరల్చడానికి వెళ్ళారక్కడికి&lt;br /&gt;  మీరు చేసినదాని ఫలితం చూడండిప్పుడు&lt;br /&gt;  మీ లైంగిక అత్యాచారాల ఫలితం ఈనాటి&lt;br /&gt;  వారి పిల్లలు.&lt;br /&gt;.........................&lt;br /&gt;  బెంగాల్ లో రక్తస్నానం పూర్తిచేసి&lt;br /&gt;  ఇక బయలుదేరారు బోలన్ పౌరుల &lt;br /&gt;  గొంతులు కోయడానికి “&lt;br /&gt;ఫరాజ్ అసలు పేరు సయ్యద్ మహమ్మద్ షా . ఫరాజ్ అనేది ఆయన కలం పేరు. తండ్రి ఆగా సయ్యద్ మహమ్మద్ షా  బార్క్ కోహట్ సంప్రదాయ కవిత్వరచనలో పేరు గడించినవాడు.&lt;br /&gt;ఫరాజ్ పెషావర్ విశ్వవిద్యాలయంలో ఉర్దు, పర్షియన్  భాషలలో ఎం.ఏ. పట్టా పొంది ఆ విశ్వవిద్యాలయం లోనే అధ్యాపకునిగా పని చేశాడు. 1976 లో పాకీస్తాన్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అనే సాహిత్య అకాడమీకి సంస్థాపక డైరెక్టర్ జనరల్ గానూ,  ఆ తర్వాత చైర్మన్ గానూ పనిచేశాడు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఒక కవి సమ్మేళనంలో తాను వ్రాసి, చదివిన కవితల కారణంగా అరెష్టు అయ్యాడు. భుట్టో నాయకత్వంలోని పాకీస్తాన్ పీపుల్స్ పార్టీలో పనిచేశాడు. 2004లో ప్రభుత్వ అత్యున్నత పురస్కారం అయిన హిలాల్ -ఇ-ఇమితియాజ్ ను పొందాడు.&lt;br /&gt;అయితే ఇటీవల న్యాయమూర్తులను పదవులనుండి తొలగించడం, అమెరికాకు తొత్తుగా మారడం వంటి ముషారాఫ్ చర్యలకు నిరసన తెలియజేస్తూ 2006 లో ఆ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. 2007 నవంబరులో ఢిల్లీలో రెండు దేశాల మధ్య సంబంధాల గురించి, రెండు దేశాలలోని ఉర్దూ సాహిత్యం గురించి గొప్ప ఉపన్యాసము ఇచ్చారు. ఆయన మరణం ఇరు దేశాల సాంస్కృతిక ఉద్యమానికి ఒక లోటుగా పరిగణించక తప్పదు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-4268017824949018916?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/4268017824949018916/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=4268017824949018916' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/4268017824949018916'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/4268017824949018916'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2008/09/blog-post_23.html' title='పాకీస్తానీ ప్రజాతంత్ర కవి అబ్దుల్ ఫరాజ్'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-8855176429489975842</id><published>2008-09-10T05:20:00.000-07:00</published><updated>2008-09-10T05:31:16.574-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='కవిత'/><title type='text'>గుడ్డీగ</title><content type='html'>మంచోడి బుధ్ది మాంసం కాడ బయటపడ్డట్టు&lt;br /&gt;బుద్ధదేవ్ ఎవరి పక్షమో నందిగ్రామ్ లో తెలిసిపోయింది&lt;br /&gt;నీరు పల్లానికే ప్రవహించినట్టు&lt;br /&gt;పాలక కమ్యూనిష్టుపార్టీ &lt;br /&gt;టాటాలు , సలీంల వైపుకు పరుగెత్తుతున్నాయి&lt;br /&gt;పోరాడితే పోయేదేమీలేదని చెప్పేవాళ్ళు&lt;br /&gt;పోరాడే ప్రజల్ని &lt;br /&gt;పిట్టల్లా కాల్చి చంపుతున్నారు&lt;br /&gt;నీడనివ్వాల్సిన చెట్టు నిప్పులు కురిపించిందిక్కడ&lt;br /&gt;కట్టుకున్న చీరే కామంతో శీలం దోచిందిక్కడ&lt;br /&gt;కాపాడాల్సిన కమ్యూనిష్టే కసాయిగా మారి&lt;br /&gt;మరతుపాకులెత్తి మట్టి మనుషుల మానప్రాణాలు తీశాడిక్కడ&lt;br /&gt;దేవాలయాల మెట్ల వద్ద&lt;br /&gt;మంచినీళ్ళ బావుల దగ్గర&lt;br /&gt;సవర్ణులు దళితుల్ని తరిమి కొట్టినట్టు&lt;br /&gt;పచ్చటి పంట పొలాల్లో &lt;br /&gt;పారిశ్రమిక పెంటదిబ్బల్ని వొద్దన్నందుకు&lt;br /&gt;మనిషి వాసన తగిలితేనే బుసలు కొట్టే క్రూరజంతువులా&lt;br /&gt;పీడితులపై బులెట్ల వర్షం కురిపించాడు అభినవ డయ్యరిష్టు&lt;br /&gt;శ్రమైక జీవన సౌందర్యానికి &lt;br /&gt;పట్టాభిషేకం చెయ్యాల్సినవాడు&lt;br /&gt;శ్రమజీవుల పొట్టలుగొట్టి&lt;br /&gt;బూర్జువాలకు పట్టంగడుతున్నాడు&lt;br /&gt;ప్రపంచీకరణకు వ్యతిరేకంగా వుద్యమించాల్సిన కార్మికరాజ్యం&lt;br /&gt;తలుపులు బార్లా తెరిచి పెట్టుబడిదారులకు స్వాగతం&lt;br /&gt;పలుకుతుంది&lt;br /&gt;రైతు కూలీలు జిందాబాద్&lt;br /&gt;రైతురాజ్యం సాధిస్తామ్ అని నినదించే వామపక్షీయులు&lt;br /&gt;లాఠీలై , తూటాలై&lt;br /&gt;ప్రజాపోరాటాల్ని నెత్తురుటేరుల్లో ముంచెత్తుతున్నారు&lt;br /&gt;పేదలకు భూములు పంచాలంటు&lt;br /&gt;దున్నేవాడికే భూమి దక్కాలంటూ&lt;br /&gt;వ్యవసాయిక విప్లవం వర్ధిల్లాలంటూ&lt;br /&gt;రైతు సంఘాలై వ్యవసాయ కార్మిక మహాసభలై&lt;br /&gt;భూమికోసం భుక్తికోసం ఈ దేశ విముక్తికోసం&lt;br /&gt;పోరుచేసే కమ్యూనిష్టు పార్టీ&lt;br /&gt;పంటభూముల్లో రసాయనిక పరిశ్రమలు ఎందుకన్న నేరానికి&lt;br /&gt;పచ్చటి నేలంతా నెత్తుటిమయం చేసింది&lt;br /&gt;ఇల్లలికి ముగ్గు పెట్టుకొని&lt;br /&gt;తన పేరు తానే మరచిపోయిన గుడ్డీగలా&lt;br /&gt;వర్గాన్ని, వర్గపోరాటాన్ని మరచిపోయారు&lt;br /&gt;“ భారతీయ కమ్యూనిష్టులు “&lt;br /&gt;అధికారపు మత్తులో కూరుకుపోయి&lt;br /&gt;ప్రజల్ని మరచిన&lt;br /&gt;ప్రభుత్వ కమ్యూనిష్టులారా !&lt;br /&gt;నందిగ్రామ్ లో ఉవ్వెత్తున లేచిన నెత్తుటి కెరటం&lt;br /&gt;అణగారిన ప్రజల గుండెల్లో రగిలే తఫానుకు సూచన.&lt;br /&gt;ఇక మీ పతనం తప్పదు &lt;br /&gt;-----&lt;br /&gt;మల్లిఖార్జున పిల్లి&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-8855176429489975842?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/8855176429489975842/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=8855176429489975842' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8855176429489975842'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8855176429489975842'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2008/09/blog-post.html' title='గుడ్డీగ'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-6169657425694926155</id><published>2008-08-14T05:35:00.000-07:00</published><updated>2008-08-14T05:37:59.319-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='రా.కీ.'/><title type='text'>పార్లమెంటరీ ప్రహసనం</title><content type='html'>వామపక్ష కూటమి యూపీఏ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న జులై 7వ తేదీ నుండి పార్లమెంటు విశ్వాస తీర్మానంపై ఓటింగు జరిగిన జులై 22వ తేదీ వరకూ సాగిన ఘటనల క్రమమంతా భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎంతగా కుళ్ళిపోయిందో తేటతెల్లం చేసింది.బడా పరిశ్రమాధినేతలు నడుంబిగించి బరిలోకిదిగారు.హత్యలూ, కిడ్నాపులవంటి తీవ్ర నేరారోపణలతో జైలులో వున్న ఎంపీలు విడుదలై వచ్చి, సగౌరవంగా పార్లమెంటులో ప్రవేశించి మైనారిటీ ప్రభుత్వాన్ని బలపరచారు. ఇతర దేశాల రాయబారులు రాజకీయ పార్టీల నేతలను కలసి మంతనాలాడారు. అరుపులూ, నోట్ల కట్టల ప్రదర్శనల మధ్య అసలు మీద ఏ చర్చా జరగకుండానే విశ్వాస తీర్మానం నెగ్గింది. ఆ తర్వాత పార్టీ నిర్ణయాన్ని మీరారంటూ దాదాపు అన్ని పార్టీలూ తమ సభ్యులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టబోవడం గమనిస్తే , ఈ బేరసారాలు లేకపోతే ప్రభుత్వం ఓడిపోయి వుండేదన్నది అందరికీ అర్ధమైన విషయమే.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-6169657425694926155?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/6169657425694926155/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=6169657425694926155' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/6169657425694926155'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/6169657425694926155'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2008/08/blog-post.html' title='పార్లమెంటరీ ప్రహసనం'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-6787680243189922550</id><published>2008-08-12T05:46:00.000-07:00</published><updated>2008-08-12T05:49:44.255-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='సార్వత్రిక సమ్మె'/><title type='text'>ఆగష్టు 20 సార్వత్రిక సమ్మెను విజయవంతం చెయ్యండి</title><content type='html'>అధిక ధరలను, ఇతర కార్మిక సమస్యలనూ వ్యతిరేకిస్తూ , ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలోని కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయవర్గం అంతా ఆగష్టు 20 న సార్వత్రిక సమ్మె జరపాలని , దేశంలోని వివిధ కార్మిక సంఘాలూ, ఫెడరేషన్లూ, అసోసియేషన్లతో కూడిన స్పాన్సరింగ్ కమిటీ మే 13 వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ట్రేడ్ యూనియన్ల జాతీయ సదస్సులో నిర్ణయించడం జరిగింది. &lt;br /&gt;తిరిగి జులై  8 న 800 మంది ప్రతినిధులతో జరిగిన జాతీయ సదస్సు సమావేశం ఆగష్టు 20వ తేదీన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఒక రోజు సమ్మె జరపాలన్న నిర్ణయాన్ని ఆమోదిస్తూ.  సమ్మెకు ఘనవిజయం చేకూర్చాలన్న ధృడ సంకల్పాన్ని ప్రకటించింది.&lt;br /&gt;సత్వరమే ధరల పెరుగుదలను అదుపు చేయాలని,&lt;br /&gt;కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలనీ,&lt;br /&gt;కాంట్రాక్టీకరణ- ఔట్ సోర్సింగులను నిలుపుదల చెయ్యాలనీ,&lt;br /&gt;అసంఘటితరంగ కార్మికులందరికీ సామాజిక భద్రతాబిల్లు పరిధిని విస్తరింప చేయాలనీ,&lt;br /&gt;రైతులకు ప్రయివేటు వ్యాపారస్తులనుండి తీసుకున్న రుణాలను కూడా రద్దు చేయాలనీ,&lt;br /&gt;రైతులకు తక్కువ వడ్డీ రేటుపై జాతీయ బ్యాంకులు తేలిక రుణాలు ఆందించాలనీ,&lt;br /&gt;ప్రభుత్వ రిక్రూట్మెంటుపై ఉన్న నిషేధాన్ని రద్దు చేయాలనీ,&lt;br /&gt;కాంట్రాక్టు కార్మికులతోసహా , అన్నిరకాల కార్మికులకు నూతన వేతన ఒప్పందాలు జరుపాలనీ&lt;br /&gt;ఈ స్పాన్సరింగు కమిటీ డిమాండ్ చేస్తుంది.&lt;br /&gt;&lt;br /&gt;ఆగష్టు 20న సమ్మె జరపడమేకాక కుదిరిన చోట్ల బందులు కూడా జరపాలనీ , ఈ సార్వత్రిక సమ్మె విజయవంతం చేయడం కోసం ముమ్మరంగా ప్రచారకార్యక్రమాల్ని నిర్వహించాలనీ కూడా ఈ స్పాన్సరింగ్ కమిటీ కోరుతుంది.&lt;br /&gt;&lt;br /&gt;కార్మికులారా పోరాడండి.&lt;br /&gt;మీకు పోయేదేంలేదు, బానిస సంకెళ్ళు తప్ప.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-6787680243189922550?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/6787680243189922550/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=6787680243189922550' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/6787680243189922550'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/6787680243189922550'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2008/08/20.html' title='ఆగష్టు 20 సార్వత్రిక సమ్మెను విజయవంతం చెయ్యండి'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-2019872630940927502</id><published>2008-06-22T00:52:00.000-07:00</published><updated>2008-06-22T00:55:34.153-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='రాజకీయం'/><title type='text'>గ్యాసుకు 50 రూపాయలివ్వడం ఉత్త గ్యాసేనా?</title><content type='html'>పెట్రోలును లీటరుకు 5 రూపాయలూ, డీజిలు 3 రూపాయలూ, గ్యాసు సిలెండరును 50 రూపాయలు పెంచింది. పెట్రోలు, డీజిలు పై ఎక్సైజు సుంకాన్ని 1 రూపాయి , దిగుమతులపై కష్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి తగ్గించింది. ప్రజలపై 45,000 కోట్ల రూపాయల భారం మోపింది. ఫలితంగా ద్రవ్యోల్బణం 11 శాతానికి పెరిగింది , అంటే ధరలు బాగా పెరిగాయి.&lt;br /&gt; ధరలు తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వాలు తమ అమ్మకం పన్నును తగ్గించుకోవాలని కేంద్రం కోరింది. పెంచిన ధరలు తామే భరించి , పాత ధరలకే అమ్ముతామంటూ ప్రకటించారు. ఇది అసలు విషయాన్ని తిరగేసి చెప్పటమే. పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాల అమ్మకం పన్ను 20-30 శాతం వరకూ ఉంది. దినివల్ల రాష్ట్రాలకు 37,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ నే తీసుకుంటే కేంద్రం పన్ను తగ్గించినందువల్ల 600 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది. అంతకు ముందు 1800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కాగా ధరలు పెరిగినందున పన్నురేటు తగ్గించినా , అమ్మకం పన్ను నుండి ఆదాయం 425 కోట్ల రూపాయలు పెరుగుతుంది. అంటే ఆదాయంలో తగ్గుదల 175 కోట్ల రూపాయలు మాత్రమే. ముఖ్యమంత్రి  - పెంచిన గ్యాసు ధర 50 రూపాయలూ పెంచకుండా , పాతధరకే అమ్ముతానని  - ప్రకటించాడు.  దీనివల్ల అదనంగా రావలసిన అమ్మకం పన్ను ఆదాయాన్ని మాత్రం కోల్పోతాడు తప్ప, తాను నష్టపోయేదో, తాను భరించేదో ఏమీలేదు. ప్రజలంటే మరీ అంత అమాయకంగా కన్పిస్తారా పాలకులకు ?&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-2019872630940927502?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/2019872630940927502/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=2019872630940927502' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/2019872630940927502'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/2019872630940927502'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2008/06/50.html' title='గ్యాసుకు 50 రూపాయలివ్వడం ఉత్త గ్యాసేనా?'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-6842552012380976358</id><published>2008-06-15T09:52:00.000-07:00</published><updated>2008-06-16T04:07:47.692-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='మయాన్మార్ తుఫాను భీభత్సం'/><title type='text'>మానవీయ సహాయం పేరిట ఆధిపత్య రాజకీయం</title><content type='html'>2008 మే 3వ తేదీన తుఫాను నర్గీన్ మయాన్మార్ పై విరుచుకపడింది.-28458 మంది మృతి చెందారని , 33416 మంది జాడ తెలియడంలేదని అధికార ప్రకటన తెలుపుతుండగా అనధికారిక అంచనా ప్రకారం 20 లక్షలమంది నిర్వాసితులయ్యారు. కూడూ,గూడూ,మంచినీరు, ఔషధాలు లేక అల్లాడుతున్నారు. కాగా ఐక్యరాజ్యసమితి మానవవ్యవహారాల సమితి మృతుల సంఖ్య 64వేల నుండి లక్ష మధ్యన వుండవచ్చనీ, 2 లక్షల 20 వేల మంది జాడ తెలియడం లేదని తెలుపుతూ, ఆహారం, నీటి కొరతవల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తి హింసాకాండ చెలరేగవచ్చని భయాన్ని వ్యక్తం చేసింది. &lt;br /&gt;   తుఫానుకు తీవ్రంగా గురైన ఐరావతి నది డెల్టా పల్లపు ప్రాంతమే కాక, ఉపనదులూ, కాలవలతో కూడివుంది. రోడ్డు, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయి. పడవలు, హెలీకాఫ్టర్లు మాత్రమే ఆప్రాంతానికి చేరగలుగుతున్నాయి. ఆహారాన్ని చేరవేస్తున్న రెడ్ క్రాస్ వారి పడవ ఒకటి నదిలో మునిగిపోయిందంటే సహాయ కార్యక్రమాల నిర్వహణ ఎంత కష్టతరంగా ఉందో అర్ధమౌతుంది. చాలా పరిమితంగా సహాయం అందుతుంది. లబుట్టా పట్టణంలో 117 శిబిరాలలో, 150000 మంది శరణార్ధులుగా ఉన్నారు. వీరికి మాత్రం సహాయం అందజేయగలిగారు. &lt;br /&gt;  బర్మాలోని సైనిక పాలకులు తగిన విధంగా సహాయం అందించలేక పొయ్యారు. పేదదేశం, వనరులకొరత వంటి కారణాలతోపాటు సహాయ చర్యలు తీసుకోవడంలో సైన్యం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించింది. దీనినానరాగా తీసుకొని అమెరికా నిందాప్రచారం ప్రారంభించింది. అంతర్జాతీయ సమాచార  వ్యవస్థ మన్మయార్లో జరిగిన భీభత్సాన్ని పదే పదే ప్రచారం చేశాయి. లక్షలాది ప్రజలు ఏదిక్కూలేకుండా పోతున్నారని కన్నీరు కార్చింది. మన్మయార్ పాలకులు సహాయమందించరనీ, ప్రపంచ మానవాళే మన్మయార్ ప్రజలను ఆదుకోకుంటే ఒక మానవ సంక్షోభం ఏర్పడుతుందనీ ప్రచారం చేసింది.’టైమ్స్ ’ పత్రికయితే ‘ బర్మా ఆక్రమణకు సమయమిదేనా ? ’  అని ప్రశ్నించి మానవీయ సహాయమందించడానికి ఆక్రమణే సరైన చర్య అని తేల్చింది. అయితే ప్రపంచ దేశాలు దీనిపై  ఒక నిర్ణయానికి రావాలి.  అలా వచ్చేసరికి సమయం మించిపోతుంది అంటూ కలరా వచ్చాక జనం చనిపోతే సైనిక జోక్యం చేసుకోవడానికి కారణం దొరుకుతుందంటూ వ్యాసాన్ని ముగించింది. &lt;br /&gt;  అమెరికా మంత్రిణి కండోలెస్సారైస్ “ప్రపంచ దేశాలు సహాయ మందించడాన్ని బర్మా ప్రభుత్వం అంగీకరించాలి. ఇవి రాజకీయాలు కావు. మానవ సంక్షోభ సమస్య ” అంది. 35 లక్షల డాలర్లను సహాయంగా ప్రకటించింది. అయితే ప్రకటించకుండా విధించిన షరతులేమంటే  అమెరికా నావికా సైన్యం తన స్వంత యుధ్ద నౌకలతో , సైనికులతో మన్మయారుకు వెళ్ళి తానే స్వయంగా సహాయమందించడానికి మన్మయార్ ప్రభుత్వం అంగీకరించాలట. సహజంగానే మన్మయార్ ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. వస్తురూపంలో సహాయమందజేస్తే తాను తన దేశ ప్రజలకు ఆందజేస్తానని , ఐ.రా.స. గుర్తింపు పొందిన ప్రభుత్వేతర సంస్థలను అనుమతిస్థానని, విదేశీ సైనికులను అనుమతించనని స్పష్టం చేసింది.&lt;br /&gt;     గతంలో సునామీకి గురైన దేశాలన్నీ మన్మయార్ లాగా పేదదేశాలే. బాధితులకు సహాయమందించడంలో చాలా లోపాలు జరిగాయి. బాధితులకు సహాయమందించే, సహాయసంస్థలు వేటినీ ఇండోనేషియా సైన్యం ఆ ప్రాంతంలోకి రానివ్వలేదు. తమ ద్వీపానికి స్వాతంత్ర్యం కావాలని పోరాడుతున్న అసెసిస్ తిరుగుబాటుదారులను ( సునామీకి గురై కష్టాలలో ఉన్నవారిని ) నిర్మూలించేందుకు అవకాశంగా వాడుకుంది. అయినా ఇండోనేషియా ప్రభుత్వం అమెరికా కనుసన్నలలో నడుస్తోందిగనుక ఆనాడు “ మానవ సంక్షోభం ” అనేది అమెరికాకు కన్పించలేదు. &lt;br /&gt;  అలాగే సునామీకి గురైన తమిళ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను కలిసి నిర్వహిద్దామని శ్రీలంక ప్రభుత్వానికి ఎల్టీటీఈ ప్రతిపాదించింది. అలా చేస్తే ఎల్టీటీఈని అధికారికంగా గుర్తించినట్లవుతుందని శ్రీలంక ప్రభుత్వం నిరాకరించడమేగాక , ఆ ప్రాంతంలో సహాయకార్యక్రమాలు నిర్వహించలేదు. అయినా అమెరికాకు “ మానవ సంక్షోభం ”  కన్పించలేదు. &lt;br /&gt;  సునామీకి గురైన అండమాన్ నికోబార్ దీవులలో సహాయ కార్యక్రమాలను తానే నిర్వహించుకుంటానని, విదేశీ సైన్యాల సహాయమవసరంలేదని భారత ప్రభుత్వం అన్నా అమెరికా పాలకులకు కోపం రాలేదు. భారత సార్వభౌమత్వాధికారాన్ని కాదని అమెరికా సైన్యం సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్న ప్రతిపాదనేదీ ఆనాడు ఎవ్వరూ చేయలేదు. కానీ ఇండోనేషియా, శ్రీలంకల మీద తీవ్ర వత్తిడితెచ్చి, అమెరికా సైన్యం ప్రవేశానికి ఆమోదం పొందారు. ఆయా దేశాల సైన్యాలతో కలసి అక్కడి తిరుగుబాటుదారులను అణచడంలో సహాయపడే లక్ష్యంతో ఇది జరిగింది.&lt;br /&gt;  ప్రాన్సు,బ్రిటన్లు అమెరికాతో కలిసాయి. ఐరాస తన అధికారాలను వినియోగించుకొని బర్మా ప్రభుత్వం అంగీకరించినా లేక తిరస్కరించినా మాసైన్యాలు బర్మాలో సహాయమందిచేలా తీర్మానం చెయ్యాలని భద్రతామండలిని ప్రెంచి విదేశాంగశాఖామంత్రి కోరాడు.బర్మాకు వచ్చే విదేశీసహాయాన్నంతా ఒక పధ్దతిగా అందించేందుకు ఆగ్నేయాసియా దేశాధినేతలు సమావేశమై , ఒక అంగీకారానికి వచ్చి తగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసారు. మానవీయ సహాయం , జోక్యం  పేరిట అమెరికా ఆధిపత్య వ్యూహాన్ని అమలు చేస్తుంది. తూర్పు తైమూరులోనూ, కొసావోలోసూ  మానవీయ సహాయం  పేరిట అది తీసుకున్న సైనిక చర్యలు లక్షలాది ప్రజలను మృత్యుజ్వాలలకు ఆహుతి చేసాయి. “ మేమింకా ఏకపక్ష సైనిక జోక్యాన్ని వదులుకోలేదు. ఎందుకంటే వ్రజలకు మేమే సహాయం అందించాలని కోరుకొంటున్నాం ” అని ఫ్రెంచి విదేశాంగమంత్రి అన్నాడు. తమ మాట వినకుండా చైనాతో సంబంధాలు బలపర్చుకొంటున్న మన్మయార్ సైనిక పాలకులను తొలగించాలన్న లక్ష్యమే అమెరికా సామ్రాజ్య వాదులది. అంతే తప్ప మన్మయార్ ప్రజల కడగండ్లు గాని, ఆ ప్రజల ప్రజాస్వామ్య హక్కులపట్ల ప్రేమగాని సామ్రాజ్యవాదులకు లేదని, తుఫాను భీభత్సాన్నికూడా ఆధిపత్య ప్రయోజనాలకు వినియోగించుకోజూస్తున్న సామ్రాజ్యవాదుల వైఖరి తెల్పుతుంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-6842552012380976358?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/6842552012380976358/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=6842552012380976358' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/6842552012380976358'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/6842552012380976358'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2008/06/blog-post_15.html' title='మానవీయ సహాయం పేరిట ఆధిపత్య రాజకీయం'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-7128613841915415288</id><published>2008-06-12T17:02:00.000-07:00</published><updated>2008-06-12T17:12:15.493-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ఇటలీ'/><title type='text'>జాతి వైషమ్య రాజకీయాల అసలు రూపం</title><content type='html'>              తీవ్ర ఆర్ధిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన సామ్రాజ్యవాదులు సంక్షోభ భారాన్ని ప్రజలపై మోపేందుకు ( కార్మికులను పనిలోనుండి తొలగించడం, పన్నుల పెంపు, సంక్షేమ చర్యలలో కోత మొదలగునవి ) తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూనే  అసలు సమస్యల నుండి ప్రజల చూపు మళ్ళించేందుకు జాతి వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. జాతివైషమ్యాలను సాకుగాచూపి ప్రజలను అణిచివేసే నిరంకుశాధికారాలను పొందుతున్నారు. యూరపు దేశాలలో పెరుగుతున్న నిరుద్యోగానికి బయటినుండి వస్తున్న కార్మికులను కారణంగా చూపుతున్నారు. దక్షిణాసియానుండి వలస వచ్చిన వారిపై జాతి వివక్షతను రుద్దుతూ , వారిపట్ల బ్రిటన్లో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు.జర్మనీలో పాలకుల అండదండలతో నయా నాజీశక్తులు ఆసియా నుండి వలస వచ్చిన శ్రామికులపై దాడులు సాగిస్తున్నాయి. మూడవ ప్రపంచదేశాల శ్రామిక శక్తిని చౌకగా వినియోగించుకొని అమెరికా లాభాలు గడిస్తుండగా, తాము దానితో పోటీ పడలేకపోతున్నామంటూ యూరోపియన్ యూనియన్ వలసలను ప్రోత్సహిస్తున్నది. దీనిని దాచిపెట్టి నిరుద్యోగానికి వలస శ్రామికులనే కారణంగా చూపుతూ యూరపు ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. ఇటలీలో ఇటీవలి పరిణామాలు సామ్రాజ్యవాదపాలకుల దివాలాకోరు విధానాలను బయటపెడుతున్నాయి.&lt;br /&gt;		సోషలిష్టు శిబిరంగా వున్న దేశాలలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, పశ్చిమ యూరపులోని పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికులు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారంటూ ప్రచారం సాగించారు. కాగా రష్యాశిబిరం కూలిపోయి తూర్పు యూరపు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఆయా దేశాలనుండి ప్రజలు పని వెతుక్కుంటూ పశ్చిమ యూరపు దేశాలకు వలస వచ్చారు.అల్బేనియా, యుగోస్లావియా, రుమేనియా దేశాలనుండి వేలాదిమంది పడవలలో మధ్యధరా సముద్రంలో పయనించి ఇటలీ చేరుకున్నారు. వలసలు జరుగుతున్నాయని తెలిసికూడా చూసీచూడనట్లు ఉండి ఇటలీ పాలకులు వీటిని ప్రోత్సహించారు. కరెంటు, మంచినీరు సరఫరా లేని మురికివాడల్లో నివశిస్తూ అత్యంత హీనంగా జీవితాలు సాగిస్తూ అత్యంత నికృష్ట దోపిడీకి ఈ వలస శ్రామికులను ఇటలీ పాలకులు గురిచేసారు.&lt;br /&gt;	ఐరోపా ఖండం లోని ప్రజలంతా స్వేచ్ఛగా ప్రయాణించేలాగా చేయబడిన యూరోపియను చట్టానికి వ్యతిరేకంగా 2007 నుండి శ్రామికులపై భౌతిక దాడులకు పూనుకున్నారు. ఒక రుమేనియా వలస పౌరుడు ఒక ఇటలీ మహిళపై దాడి చేశాడన్న వదంతిని మీడియా ఎడతెగకుండా ప్రచారం చేసింది. అప్పటి ప్రతిపక్షంలోని ‘బెర్లుస్కోనీ ‘ అనే నాయకుడు విదేశీయులకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా రుమేనియన్లకు వ్యతిరేకంగా ప్రచారం సాగించాడు. అతని పత్రిక కూడా “ సంచారుల దురాక్రమణ “  అనే శీర్షికతో ప్రచారం చేసింది. వీరి ప్రచారంతో రోమునగరమేయరు వాల్టరు వెల్ట్రోనీ గొంతు కలిపాడు.నగరంలోని నేరాలలో 75 శాతానికి రోమా ( రుమేనియా నుండి వచ్చినవారు ) లే కారణమని ప్రకటించాడు.వీరిని దేశం నుండి బహిష్కరించేందుకు చట్టం చేయమని పాండీ ప్రభుత్వాన్ని కోరాడు. ప్రభుత్వం 181 సంఖ్య డిక్రీని చేసింది. 5000 మంది లిష్టును తయారు చేసింది. తదనంతర ఎన్నికల్లో బెర్లుస్కోనీ ఎన్నికయ్యాడు. విదేశీయులని అరెష్టు చేసి కేసులు పెట్టారు.మాఫియా ముఠాలు ఆసిడ్ బాంబులతో దాడులు చేసింది. నేపుల్సు నగరంలోని చెత్త సమస్యకు వలనకారణమని, కనుక మురికివాడలను మూసివేస్తున్నట్లు ప్రకటించాడు. “ ఈ జిప్సీలను నిర్మూలించడంకంటే ఎలుకలను నిర్మూలించడం సులభం ” అని ప్రకటించారు.&lt;br /&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-7128613841915415288?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/7128613841915415288/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=7128613841915415288' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/7128613841915415288'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/7128613841915415288'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2008/06/blog-post_12.html' title='జాతి వైషమ్య రాజకీయాల అసలు రూపం'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-5223489819143237245</id><published>2008-06-09T04:48:00.000-07:00</published><updated>2008-06-09T05:09:38.257-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='ప్రకటన'/><title type='text'>నేపాల్ ప్రజలకు అభినందనలు</title><content type='html'>2008 మే 28 నుండి రాచరికాన్ని కూలద్రోసి , స్వతంత్ర , లౌకిక , ఫెడరల్ రిపబ్లిక్కుగా నేపాలు ఏర్పడడాన్ని సి.పి.ఐ. (ఎం.ఎల్.) కేంద్ర కమిటీ స్వాగతిస్తున్నది. ఈ పరిణామంతో ఫ్యూడలిజానికీ, సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా నేపాలు ప్రజలు సాగిస్తున్న పోరాటం ఒక నూతన దశకు చేరింది. ఈ పోరాటం కొనసాగుతుందని ఆకాంక్షిద్దాం.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-5223489819143237245?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/5223489819143237245/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=5223489819143237245' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/5223489819143237245'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/5223489819143237245'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2008/06/blog-post.html' title='నేపాల్ ప్రజలకు అభినందనలు'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-8667570793442107802</id><published>2007-07-11T03:56:00.000-07:00</published><updated>2007-07-11T07:08:40.561-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='సిపియం బలహీనతలు'/><title type='text'>ఇండియన్ విమాన సంస్థ ఉద్యోగుల మెరుపు సమ్మె</title><content type='html'>ఇండియన్ విమాన సంస్థ పేరిట ప్రభుత్వరంగ విమాన సంస్థగా వున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన 12,700 మంది ఉద్యోగులు జూన్ 13వ తేదీన హఠాత్తుగా మెరుపు సమ్మెకు దిగారు.&lt;br /&gt;1997 నుండి తమకు చెల్లించకుండా బకాయిపడ్డ ఎరియర్స చెల్లింవుకోసం, వేతన సవరణలకోసం, ఎయిర్ ఇండియా విమానసంస్థ ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా ఎటువంటి పరీక్షలు లేకుండా ప్రమోషన్లు యివ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేశారు. ఎయిర్ ఇండియా , ఇండియన్ ఎయిర్ లైన్సు సంస్థలు రెండింటిని విలీనం చేసే ప్రక్రియ ప్రభుత్వం  ప్రారంభించడం వలన తమ ప్రమోషన్ అవకాశాలు పోతాయని ఇండియన్ విమాన సంస్థ ఉద్యోగులు సమ్మె చేశారు.&lt;br /&gt;ఉద్యోగుల సమ్మె పట్ల ప్రభుత్వం తీవ్రంగా స్పందిచింది. సమ్మె నిలుపుదల చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి 27 మందిని సస్పెండు చేసింది. గతంలో ఇచ్చిన హామీల గురించి పునరాలోచించాలని ప్రకటించింది. లాకవుట్ చేయడానికి ప్రయత్నించింది. వివిధ కోర్టులనుండి సమ్మె చెయ్యకుండా ఉత్తర్వులు ఇప్పించడానికి ప్రయత్నించింది.&lt;br /&gt;అయినా ఉద్యోగులు ఆ బెదిరింపులకు లొంగక తమ సమ్మెను కొనసాగించారు.&lt;br /&gt;3 రోజుల తర్వాత ప్రభుత్వము ఉద్యోగ సంఘాలతో చర్చించి సమ్మె ఉపసంహరణకు ఒప్పించుకుంది. ఒప్పందం ప్రకారం ఉద్యోగులకు ఇవ్వవలసిన పాత బకాయి 267 కోట్లు 2008 లోపు చెల్లించుటకు ఒప్పుకుంది. ప్రమోషను విషయంలో    9వ గ్రేడు ఉద్యోగులకు 6 సం. సర్వీసు వుంటే  12వ గ్రేడు కూ, 3 సం. సర్వీసు వుంటే  9 ఎ గ్రేడుకు ఉద్యోగులు ఎటువంటి పరీక్ష రాయకపోయినా ఇవ్వడానికి అంగీకరించింది.  సస్పెండ్ చేసిన 27 మందిని తిరిగి పనిలోకితీసుకోవడానికి అంగీకరించింది.&lt;br /&gt;సమ్మెకు నాయకత్వం వహించిన ఎయిర్ కార్పోరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ CITU  అనుబంధసంస్థ కావడంవల్ల  CPM నాయకులు కారత్ , ఏచూరి లు నేరుగా ప్రధానమంత్రితో మాట్లాడి సమ్మె పరిష్కారానికి కృషి చేశారని పత్రికలు తెలియ జేస్తున్నాయి. &lt;br /&gt;అయితే కార్మికులకు గత 10 సంవత్సరాలుగా రావలసిల బకాయిలు మొత్తం ఇప్పించలేకపోవడం వారి బలహీనత.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-8667570793442107802?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/8667570793442107802/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=8667570793442107802' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8667570793442107802'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8667570793442107802'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2007/07/blog-post.html' title='ఇండియన్ విమాన సంస్థ ఉద్యోగుల మెరుపు సమ్మె'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-8091123952537288794</id><published>2007-06-10T08:50:00.000-07:00</published><updated>2007-06-10T09:05:39.696-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='నీవు టెర్రరిష్టువా? మతోన్మాదివా?'/><title type='text'>నీవు టెర్రరిష్టువా? మతోన్మాదివా?</title><content type='html'>మక్కామసీదుపై బాంబుదాడి నీచమైన చర్య  &lt;br /&gt;&lt;br /&gt;                   మక్కామసీదుపై శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనా సమయంలో బాంబు పేలింది. మరొక బాంబు పేలకుండా ఉండిపోయింది. బాంబు పేలుడులో  ఐదుగురు మరణించగా అనేకమంది గాయపడ్డారు. మసీదులో ప్రార్ధనాసమయంలో పేలేలా బాంబును పెట్టటం నీచమైన చర్య . ప్రజలపట్లా, ప్రజాజీవితం పట్లా ఏమాత్రం బాధ్యత ఉన్నవారైతే ఇలాంటి నీచ చర్యలకు పాల్పడరు. ప్రభుత్వం చెబుతున్నట్లు ఇది టెర్రరిష్టుల పనే అయితే అది ముస్లిములకు తీవ్ర క్షోభను కలిగించే చర్య అవటమేకాక ముస్లిములను రెండవశ్రేణి పౌరులుగా చిత్రిస్తున్న హిందూ మతోన్మాదశక్తులకూ, వారిని అనేక వేధింపులకూ బుజ్జగింపులకూ లోను చేస్తున్న దోపిడీ పాలకవర్గ శక్తులకూ తోడ్పడేదిగా వుంటుంది. ప్రజల ప్రాణాలకు హానికలిగించే ఈ పిరికి చర్యను  జనశక్తి  తీవ్రంగా ఖండిస్తుంది.&lt;br /&gt;                   ఈ నీచ చర్యకు పాల్పడినవారు ఆశించినది నెరవేరలేదనే చెప్పాలి. ఇది ఎలాంటి కలహాలకూ దారితీయలేదు. గతంలో గుంటూరులో మసీదు వద్ద బాంబు పేలినప్పుడుకూడా ఎలాంటి కలహాలకూ దారితీయలేదు.యువకులు కొంత ఆవేశం చెందినప్పటికీ పెద్దలు సర్దిచెప్పటంతో వెంటనే తగ్గారు. కాని ఇప్పుడు నిగ్రహం పాటించడంలో ప్రభుత్వ యంత్రాంగమే విఫలమైందని చెప్పవచ్చు. బాంబు ప్రేలుడుకంటే ఎక్కువమంది అమాయకులు కాల్పులలో మరణించడం, గాయపడటమే దీనికి తార్కాణం. అదే సమయంలో ఎం.ఆర్.పి.ఎస్. కార్యకర్తలపట్ల నిగ్రహం చూపిన ప్రభుత్వం  ఆవేశపడిన ముస్లిం యువకుల పట్ల ఎందుకు నిగ్రహం చూపలేదన్నదే సమాధానం రాని ప్రశ్న.  &lt;br /&gt;                   24 గంటల్లో దోషులను పట్టుకుంటామన్న ప్రభుత్వం కోర్టులో నిరూపించగల సాక్షాలేమీ చూపకుండానే , నిఘావర్గాల కథనమంటూ ముస్లిం టెర్రరిష్టులు , ఐ ఎస్ ఐ  ఏజంట్లు షాహెద్ దీనికి కారణమంటూ ప్రచారం చేస్తున్నది. టెర్రరిష్టులకు హైదరాబాదు అడ్డాగా మారినట్లు , ముస్లిం యువకులందరూ ఐ.ఎస్. ఐ. ఏజంట్లుగా మారినట్లు కథనాలు ప్రచారంలో పెడుతున్నది. పాకిస్తాన్ గూఢచారి సంస్ధకు బంగ్లాదేశ్ శిక్షణా స్తావరం ఎలా అయ్యిందో వివరించదు. అదే నిజమైతే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి నిరసన తెలిపి . దౌత్యపర చర్యలెందుకు తీసుకోరో తెలియదు. &lt;br /&gt;                   ఈ చర్య ఎవరు చేసినా , దాని పర్యావసానంగా ఏర్పడిన ఉద్రిక్త వాతావరణాన్ని , మానసిక స్ధితిని వినియోగించుకోవటానికే పాలకులు పూనుకున్నారన్నది నిర్వివాదాంశం. ఆకుకు అందని పోకకు పొందని రకపు ప్రచారంతో ముస్లింలలో అభద్రతా భావాన్ని పెంచడం ద్వారా వారిని వంటరి చేయటం, ఇతర ప్రజల్లో ముస్లిం వ్యతిరేకతను పెంచటం  ను దోపిడీ పాలకవర్గాలు కోరుకొంటున్నాయి. ఇన్నాళ్ళూ అదే చేస్తూ వస్తున్నాయి. బాంబు పేలుడు వంటి ఘటనలను ఈ విధంగానే ఉపయోగించుకుంటున్నాయి.మక్కామసీదు ఘటన తర్వాత ప్రభుత్వ వైఖరి దీనినే తెలుపుతుంది. ఈ దృక్కోణం నుంచే ఈ రకపు చర్యలు దోపిడీ వర్గాలకే తోడ్పడతాయని చెప్పాము.&lt;br /&gt;                   ఇంతే కాదు. ఇలాంటి ఘటనలను అటు ముస్లింలలోనూ , ఇటు హిందువులూ, క్రైస్తవులూ ఇతర మతస్తులలోనూ ప్రజాస్వామిక శక్తుల గొంతు నొక్కడానికే వినియోగిస్తున్నారు. ప్రభుత్వ లోపాలను విమర్శిస్తే టెర్రరిష్టులకు మద్దతిస్తున్నారంటూనూ, టెర్రరిష్టు చర్యలను విమర్శిస్తే మతోన్మాదులకు వత్తాసు అంటూనూ ప్రజాతంత్ర శక్తులను నిరంతరం వత్తిడికి లోను చేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం వైపునో , మతోన్మాదంవైపునో తప్ప మరో పక్షంవైపు, ప్రజాస్వామిక విలువలూ, ఆచరణవైపు పోరాదన్న నిరంకుశ అణచివేత దీనిలో ఇమిడివుంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-8091123952537288794?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/8091123952537288794/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=8091123952537288794' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8091123952537288794'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/8091123952537288794'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2007/06/blog-post.html' title='నీవు టెర్రరిష్టువా? మతోన్మాదివా?'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-7214565270647653453</id><published>2007-04-25T03:11:00.000-07:00</published><updated>2007-04-25T03:31:20.084-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='కోతి గుండెకాయ'/><title type='text'>కోతి గుండెకాయ</title><content type='html'>నానాటికీ విపరీతమౌతున్న ధరల పెరుగుదల తాత్కాలికమేనని కొద్దిరోజులలో సాధారణ స్థాయికి వస్తాయని కొన్ని నెలల క్రితం ఆర్ధిక మంత్రి హామీ యిచ్చారు. కానీ ధరల పెరుగుదల అదుపులోకి రాలేదు. దీనితో ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే చర్యలు తీసుకుంటామని చెప్పాడు. అయితే ఆచర్యలేమిటో చెప్పలేదు. ద్రవ్యోల్బణానికి రెండు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి అమెరికా డాలర్లను రిజర్వుబ్యాంకు కొనటం, రెండవది నిత్యావసర సరుకులలో భవిష్య వాణిజ్యం అనుమతించటం.&lt;br /&gt;భారత దేశపు విదేశీ మారక నిల్వలను పెంచేందుకు దేశంలో డాలర్లను పెట్టుబడిగా తెస్తున్న వారి నుండి రిజర్వు బ్యాంకు డాలర్లను కొని వారికి రూపాయలు ఇస్తున్నది. ఇలా కొన్న డాలర్లను దేశంలో అమ్మితే దిగుమతులు చేసుకొనేవారు రూపాయలను ఇచ్చి డాలర్లను కొనుక్కుంటారు. అయితే విదేశీ మారక నిల్వలను పెంచాలి గనుక రిజర్వు బ్యాంకు డాలర్లను అమ్మటంలేదు. డాలర్లు కొనడానికి రూపాయలను ముద్రిస్తుంది. దీనితో దేశంలో సంపదల ఉత్పత్తి పెరగకుండానే రూపాయల చలామణీ పెరగడంతో రూపాయి విలువ తగ్గుతుంది. ఇదే ద్రవ్యోల్బణం. ఇది ధరల పెరుగుదలగా కనిపిస్తుంది.&lt;br /&gt;ఈ ప్రాధమిక సూత్రం భారత ప్రభుత్వానికి తెలియంది కాదు. కానీ అమలు చేసేందుకు వారు సిద్ధంగా లేరు. దేశంలో ఉన్న డాలర్లను అమ్మితే చలామణిలో ఉన్న డాలర్లు పెరిగి డాలరు విలువ తగ్గుతుంది. అంటే డాలరు విలువ 44 రూపాయలనుండి 40 రూపాయలకు తగ్గుతుంది. విదేశాలకు సరుకులు ఎగుమతి చేసిన వ్యాపారులకు తక్కువ రూపాయలు వస్తాయి. వారికి లాభాలు తగ్గుతాయి. అందుకే ఇటీవల రూపాయి మారకపు విలువ కొద్దిగా పెరగ్గానే రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకోవాలంటూ వారు గగ్గోలు పెట్టారు. కనుక ఆ వ్యాపారుల లాభాల కోసం రిజర్వు బ్యాంకు రూపాయలు ముద్రిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి చలామణిలోవున్న రూపాయలను తగ్గించటానికి ఇతర మార్గాలను రిజర్వు బ్యాంకు వెతికింది. దానికి వున్న మార్గం ఒక్కటే కాష్ రిజర్వు నిష్పత్తిని 50 బేసిక్ పాయింట్లు పెంచింది. దీనివల్ల బ్యాంకులు తాము ఇచ్చే  రుణాలను తగ్గిస్తాయి . దీని ద్వారా 15500 కోట్ల రూపాయలను చలామణి నుంచి వెలుపలకు తీయబూనుకుంది.దీనితో ష్టాక్ మార్కెట్టులోని షేర్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే రిజర్వు బ్యాంకు ఈ విధానం కొంత కాలం సాగితే డిమాండు తగ్గి ధరలు తగ్గుతాయని అంటుంది. తన చర్యల ద్వారా రూపాయల చలామణీ తగ్గించిన రిజర్వు బాంకు కూలిన షేరు మార్కెట్టును నిలబెట్టేందుకు తీసుకున్న చర్యలకు ఎంత ఖర్చు పెట్టిందో ఇంకా తెలియదు. ఏతావాతా ఆశించిన మేరకు ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం ప్రభుత్వానికి సాధ్యం కాలేదు.&lt;br /&gt;                                టోకుధరల సూచి మార్చి నాటికి 6.5 శాతం కాగా చిల్లర ధరల సూచి 8 - 10 శాతం మథ్య పెరుగుతూ వస్తుంది. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణను వదిలేశారు. వీటి రవాణాపై ఆంక్షలు ఎత్తివేశారు. మార్కేట్టు యార్డులను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు పరం చేస్తున్నారు. రైతుల సంక్షేమం పేరిట తీసుకుంటున్న శీతల గిడ్డంగులు, అడ్వాన్సులు , రుణాలు, మొదలగు అవకాశాలన్నీ దోపిడీ వర్గాలకే అందజేస్తున్నారు. వీటికి పరాకాష్టగా నిత్యావసర సరుకులలో భవిష్య వాణిజ్యాన్ని అనుమతించారు.ఈ చర్యల ఫలితంగా నిత్యావసర సరుకులన్నీ చట్టా వ్యాపారుల పరమయ్యాయి. నిల్వలు పెంచివేసి కృత్రిమంగా ధరలు పెంచివేస్తున్నారు. భవిష్య వాణిజ్యం వల్ల రేట్లు పెరిగి బడా వాణిజ్య వర్గాలు లాభ పడుతున్నాయే తప్ప రైతులకూ ,వినియోగదారులకూ వొరిగిందేమీ లేదు. ప్రదర్శనాత్మకంగా గోదాములపై దాడులు నిర్వహించటం వంటి చర్యల ద్వారా మధ్య తరహా వ్యాపారులను వేధించి - వారిని రంగం నుండి తప్పించే పనులు బడా వర్గాలకు తోడ్పడుతుందితప్ప సామాన్యుడి భారాన్ని తగ్గించదు.&lt;br /&gt;నిత్యావసర వస్తువులు ప్రధానంగా వ్యవసాయ రంగం నుండి ఉత్పత్తి అవుతున్నాయి. వీటి రేట్లు పెరిగితే వినియోగదారుదైన సామాన్యుడు నష్టపోతాడు; రేట్లు తగ్గితే ఉత్పత్తిదారుదైన రైతు నష్టపోతాడు. కనుక డిమాండు సప్లైల సమతుల్యత దెబ్బతినకుండా చూడడానికని చెప్పి ప్రభుత్వం తన నిష్క్రియతను సమర్ధించుకుంటున్నది.ప్రభుత్వం ఆర్ధిక సూత్రాలు వల్లెవేసి వాస్తవాన్ని దాచిపెట్ట జూస్తున్నది. కర్నూలులో టమోటాలకు అర్ధ రూపాయి కూడా రాక రైతులు అల్లాడుతున్నారు; కాగా విశాఖలో కేజీ 12 రూపాయలకు అమ్ముతున్నారు.ధాన్యం ,నూనె గింజలు, కూరగాయలు వంటి రైతు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.కాగా ధాన్యం ,పప్పులు, వంటనూనెలు,కూరగాయల రేట్లు మార్కెట్లో చుక్కలంటు తున్నాయి. ధరల పెరుగుదలకు సంస్కరణలనే ఆర్ధిక విధానాలే కారణం. రైతుల ,వినియోగదారుల సంక్షేమం గురించి ప్రభుత్వ వాదనలన్నీ మొసలి కన్నీరేనని  పై వాస్తవాలు తెలియజేస్తున్నాయి .  భార్య కోసం కోతి గుండెకాయను కొరిన మొసలిలాగే దోపిడీ వర్గాలకు లాభాలు చేకూర్చేందుకు ప్రభుత్వం సామాన్యుని సంక్షేమం గురించి మాట్లాడుతుంది. ఇలాంటి ప్రభుత్వం నుండి ప్రజలకు ధరల తగ్గింపు వంటి ఉపశమన చర్యకూడా అందదనీ, ఈ దోపిడీ విధానాలను మార్చివేయగల ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్ప ఈ సమస్యల వలనుండి బయటపడలేము. అందుకోసం సంఘటిత పోరాటాలు సాగిద్దాం రండి.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-7214565270647653453?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/7214565270647653453/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=7214565270647653453' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/7214565270647653453'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/7214565270647653453'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2007/04/blog-post_25.html' title='కోతి గుండెకాయ'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-663373143634364626</id><published>2007-04-24T07:25:00.000-07:00</published><updated>2007-04-24T07:37:02.903-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='దళిత గోవిందం'/><title type='text'>దళితులకు పంగనామాలు పెట్టబూనుకొంటున్న దళిత గోవింద</title><content type='html'>కర్నూలు జిల్లా ఫాపిలిలో గణేశ నిమజ్జనం సందర్భంగా అగ్రవర్ణాలవారు దళిత యువకులను హత్య చేయూటం , ఖైర్లాంజీ (మహారాష్ట్ర)లో దళిత కుటుంబంపై అగ్రవర్ణాలవారు దాడిచేసి ముగ్గురు కుటుంబ సభ్యులను నానా చిత్ర హింసలు పెట్టి, వారిలో ఇద్దరు స్త్రీలను పాశవికంగా లైంగిక హింసకు - బలాత్కారానికి గురిచేసి ఆనక వారిని హత్యచేయడం, తమిళనాడులో రాజ్యాంగ బద్ధంగానే గ్రామ సర్పంచులుగా ఎన్నికైన దళితులను ప్రమాణ స్వీకారం చేయకుండానే హతమార్చటం, కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని బసవనజాగెవాది సమీపం లోని కడా కోల కుగ్రామంలోని చలువాది కులానికి చెందిన దళితులను చెరువులో నీరు వాదుకుంటున్నారన్న కారణంగా అగ్రవర్ణాలు వెలివేయడం, హర్యానా లోని కర్నాల్ జిల్లాలోని బీబీపూర్ గ్రామంలో గ్రామ పంచాయితీ అనుమతి పొందిన దళితులు తమ స్వంత రవిదాస్ ఆలయాన్ని నిర్మించుకోబోగా , బ్రాహ్మలు దాన్ని అడ్డుకొని, విద్వంసం చేసి, రవిదాస్ విగ్రహాన్ని విరగ్గొట్టటమేకాక, దళితులను వెలివేయడం అన్నవి నిన్నటి వార్తలు కాగా ; &lt;br /&gt;                                          ఆంధ్ర ప్రదేశ్ వికారాబాద్ జిల్లాలోని ద్యాచారం గ్రామంలో, అనారోగ్యంపాలై రెండు రోజులు పనికి వెళ్ళలేనందుకు ఆగ్రహించిన బలిజ దొరలు దళిత పాలేరుల్ని చంపటం (21-12-06), దళిత మహిళల మరుగు దొడ్డి ఎదుట గల ప్రభుత్వ పోరంబోకులొ అగ్ర వర్ణాలవారు ఇల్లు కట్టుకోవడానికి అభ్యంతరం చెప్పి, కోర్టు ఇంజక్షను తెచ్చుకొన్న దళితుడు మచ్చుమర్రి.ధైన్యుడిని, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలం లొని, బాచేపల్లి గ్రామంలో అగ్ర వర్ణాలకు చెందినవారు జీపుతో తొక్కించి హత్యచేయడం (25-12-06), బీహార్ లోని భాగల్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో తినటానికి తిండిలేక రైలుపట్టాల వెంబడి పెరిగిన ఆకులూ అలములూ తెచ్చుకుంటూ అదేసందర్భంలో ఒక అగ్రకులానికి చెందినవారింట్లో బచ్చలి కూర తుంచుకొని ఇంటికిపోయి ఇంటిల్లిపాదికీ ఆపూటఆహారం సమకూర్చే ప్రయత్నంలో ఉన్న పదేళ్ళ దళిత బాలిక ఖుష్బూను, అగ్ర వర్ణానికి చెందిన యజమాని పట్టుకొని కుడిచేతి ఐదు వేళ్ళనూ దారుణంగా నరికివేయడం (26-12-06), షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక మహిళ వంట వండిందనే కారణం చేత, మంచీర్యాల సమీపం లోని భీమిలి మండలం లోని క్రొత్తపల్లి గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలోని బి.సి. విద్యార్ధులే 10 రోజులపాటు అన్నం ముట్టుకోకుండా వుండటం (2-1-2007), మెదక్ జిల్లా గజ్వేల్ తాలూకా లోని దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్ గ్రామంలో, మధ్యాహ్న భోజన పథకంలో దళిత స్త్రీలు వంట వండిన కారణంగా, ప్రాధమిక పాఠశాలలోని దళితేతరులు ఆభోజనాన్ని ముట్టకపోవడం (6-2-2007), మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చెర్ల మండలం ఆలోని పల్లెలో పీర్ల పండుగ సందర్భంగా డప్పుకొడుతున్న మాదిగల్లోని వకరికీ, గొల్ల ఎల్లయ్య అనే వ్యక్తికీ చిన్న వివాడం వచ్చి, అందుకు నిరసనగా డప్పులు చాలించి ఇంటికి వెళ్ళిన మాదిగలపై, అవమానంగా భావించిన పెత్తందార్లు దళిత వాడపై దాడి చేసి స్త్రీలతో సహా తీవ్రంగా కొట్టటం , దాడికి భయపడిన దళితులు వాడ వదిలిపెట్టి పారిపోవటం (30-1-2007), హర్యానాలోని కర్నాల్ జిల్లాలోగల సాల్వాన్ గ్రామంలో పోలీసుల సమక్షంలోనే రాజపుత్ యువకులు దళితవాడ పై దాడిచేసి నిప్పంటించి 24 ఇళ్ళను బూడిదపాలు చెయ్యటం (1-3-2007), ప్రకాశం జిల్లా గుడ్లూరు మందలంలోని అడివిరాజుపల్లె గ్రామంలో అరుగుపై కూర్చున్నారనే కారణంతో పెత్తందార్లు దళిత దంపతులను బండబూతులు తిట్టి, కొట్టటం (9-4-2007), మహారాష్ట్ర భంధరా జిల్లాలో వంచగాన్ గ్రామములో అప్పు ఇవ్వటానికి నిరాకరించిందని, ఇందూబాయి అనే దళిత మహిళను మరో కులానికి చెందిన వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి పాల్పడటం (10-4-2007), కర్ణాటకలోని మాండ్ల జిల్లాలోని కె.షేట్టహల్లి గ్రామంలో లోకపావని నదిలో ఒక దళిత యువకుడు ఈత కొట్టాడన్న కారణంచేత ఆగ్రహించిన అగ్రవర్ణస్తులైన వొక్కలిగ కులస్థులు దళితులపై దాడి చేయడం, శాంతిభద్రతలను పరిరక్షించడానికి దళిత వాడకు వొచ్చిన పోలీసులు సహితం దళితులపైనే హింసకు పాల్పడటం (13-4-07) అన్నవి నేటి వార్తలు. అమానవీయమైన ఈ అంటరానితనాన్ని సమాజం నుండి రూపు మాపాలని సంఘాన్ని సంస్కరించాలని అనాది కాలం నుండి ఎందరో సంఘసంస్క్ర్తలు కృషిసల్పుతూనేవున్నారు. ఆదిశంకరులు, రామానుజులు,బసవేశ్వరుల కాలం నుండి , చాపకూటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి దళితులను ఆలయ ప్రవేశం చేయించిన బ్రహ్మనాయుదు నుండి, గాంధీ,రఘుపతి వెంకట రత్నం నాయుడు, గోరా లాంటి ఎందరో కృషి చేశారు. కానీ అరికట్టలేక పోయారు. ప్రపంచీకరణ సాగుతున్న ఈ అధునాతన 21వ శతాబ్దంలో సైతం ,మానవ విజ్ఞానం ఎంత సాంకేతికంగా పెంపొందినా , హైందవ ధర్మానికి మూలస్థంభంగావున్న ఈ కులాచార మూఢత్వం తగ్గకపోగా పలు రూపాల్లో వెర్రితలలు వేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మొరటుగా సూటిగా దర్శనమిచ్చే ఈ అంటరానితనపు కుల జాడ్యం పట్టణాల్లో , నగరాల్లో సున్నితమైన పరోక్షరూపాల్లో కొనసాగుతుంది. దక్షిణ భారత దేశంలో అతి పెద్దదైన, ఇబ్బడి ముబ్బడి ఆదాయ వనరులుగల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కరుణాకరరెడ్డి నేతృత్వంలో 'దళిత గోవిందం' అనే 'హిందూ సమాజ సంస్కరణోద్యమం' అనే ఒక తతంగం ప్రారంభమైంది.ఇది తనసారధ్యంలో నిర్వహించ బడుతున్న 'హైందవ ధర్మ పరిరక్షణ ఉద్యమమని ' తామొక చారిత్రక అవసర కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామని, హిందూ మతంలో కొందరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా,ఆధ్యాత్మిక రంగంలో కులతత్వాన్ని పెకలించడానికి తాము ఈ దళిత గోవిందాన్ని చేపట్టామని కరుణాకరరెడ్డి చెప్పుకుంటున్నాడు. అంటేకాక దళితులను ఆర్ధికంగా ఆదుకొనుటకు వందకోట్ల రూపాయలను వెచ్చించి దళితులపిల్లలకు కాన్శెప్టు స్కూళ్ళూ, 10 కోట్ల రూపాయలతో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. నిరంతర అవమానాలను అనుభవిస్తూ ,అత్యాచారాలకు గురౌతూ వాటిని భరించలేక తమను సాటిమనిషిగా కూడా చూడలేని 'హైందవ ధర్మ వ్యవస్థను ' ఈసడించుకుంటున్న దళితులు కొందరు అన్యమతాల్లోకి మారుతున్నారు. తమను అక్కున చేర్చుకుంటున్న ఇతర మతాల్లోకి మారుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలివేసిన విద్య, వైద్యం మొదలగునవి ఉచితంగా అందించే క్రైస్తవ మతంలోకి ఎక్కువగా చేరుతున్నారు. ఈ పరిణామం హిందూ మతనాయకత్వానికి పెద్ద నష్టంగా పరిణమించింది. ఈ ప్రమాదాన్ని గమనించి కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వారికి వైద్యం విద్య సౌకర్యాలు కల్పించి దళితులను అన్య మతాల్లోకి పోకుండానిలిపే ప్రయత్నాలు చేస్తూ, ఇతరులు కూడా అలాచేయాలని సూచించాడు. నేడు పేదలైనా , దళితులు ఎక్కువమంది ఉండతంవల్ల ,వారు హిందువులుగా వుంటే , వారినుండి మతసంస్థలకు వచ్చే ఆదాయం కూడా ఎక్కువగావుంతుందని అనగా హైందవధర్మ పరిరక్షణా, ఆదాయవనరుల పరిరక్షణా , ఒక్క దెబ్బకు రెందుపిట్టలు కొట్టాలనే ఎత్తుగడతో కరుణాకరరెడ్డి ఈ దళిత గోవిందాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తలకెత్తాడు.&lt;br /&gt;                      దళిత గొవిందం పేరిట ,వేమూరు(గతంలో ఈ గ్రామం లోని రామాలయం లోకి దళితుల ప్రవేశాన్ని అగ్రవణస్తులు అడ్డుకొని,నిషేధించారు.)గ్రామంలోని దళిత వాడలోకి శ్రీవారి ఉత్సవ విగ్రహాలను తీసుకు వెళ్ళి , అర్చకులతోసహా దళితవాడలోనే సహపంక్తి భోజనం చేసి , దళితవాడలోనే ఆ రాత్రికి విశ్రమించి, శ్రీనివాస కళ్యాణ తతంగాన్ని దళితవాడలోనే జరిపించటంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇంతటి అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమాల్లోని ఆచరణలోని లోపాలు ఈ దళిత గోవిందం అసలు స్వభావాన్ని దాచిపెట్టలేకపోతున్నాయి.&lt;br /&gt;                                వేమూరు గ్రామంలో అగ్రవర్ణాలు వారు నివసించే వీధులను ఘనంగా అలంకరించుకున్నారు. దళితవాడలను కనీసంగా కూడా అలంకరించలేదు.వారు వేసుకున్న ముగ్గులతో సరిపెట్టారు.ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో అగ్రవర్ణాలవారి ప్రతి ఇంటిముందూ ఆపి, హారతులు ఇవ్వటం --దళితవాడలో దళిత కుటుంబాల వారి వద్ద నుండి అర్చకులు హారతి ,పూజా ద్రవ్యాలను స్వీకరించకపోవడం. దళితుల ఇళ్ళలో చేసిన వంటకాలుకాకుండా బయటినుండి ఇతరులచేత వండించుకొని దళిత వాడలో తినటం.కరుణాకరరెడ్డి ఆ దళిత వాడలో ఎంతగా తిరిగినా కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళయినా ముట్టకపోవడం. ముళ్ళమీద నిల్చినట్లు ఆ దళిత వాడలో తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు గడిపి ఆనక ఇంటికి పోయాక తమనూ, తమ కొంపలనూ శుద్ధిచేసుకోవడం అన్న వైనాలు గమనిస్తే ఈ దళిత గోవిందంలోని బండారం ఆర్ధమవుతుంది.హిందూ ధర్మ పరిరక్షణ పేరిట , దళితులను భ్రమల్లో ముంచి దళితులను తమ వెనక ఉంచుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే పన్నాగమే ఈ దళిత గోవిందం తప్ప ,ఇది ఎంతమాత్రమూ హిందూ ధర్మము లోని ,మతములోని దురాచారాలను రూపుమాపే సంస్కరణోద్యమం కాదు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-663373143634364626?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/663373143634364626/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=663373143634364626' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/663373143634364626'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/663373143634364626'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2007/04/blog-post_24.html' title='దళితులకు పంగనామాలు పెట్టబూనుకొంటున్న దళిత గోవింద'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-8245058412685094251.post-4236673629586371268</id><published>2007-04-14T10:54:00.000-07:00</published><updated>2007-04-14T11:05:44.848-07:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='కేంద్ర బడ్జెట్టు దోపిడీ వర్గాలకు పెద్ద పీట'/><title type='text'>కేంద్ర బడ్జెట్టు దోపిడీ వర్గాలకు పెద్ద పీట</title><content type='html'>2007-08 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్టులో మంత్రి చిదంబరం చెప్పిన దానికంటే చెప్పకుండాఊరకున్నదే ఎక్కువగావుంది.2006-07 సంవత్సరపు ఆదాయ వ్యయాలూ, వాస్తవలోటు లను పేర్కొనలేదు. ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసే అంశాలివి. ప్రణాళికా వ్యయం 205000 కోట్లు, ప్రణాళికేతర వ్యయం 435421 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటాల కొనుగోలుకు 40000కోట్లు. మొత్తం వ్యయం 680521 కోట్లు. రెవెన్యూ ఆదాయం 486422 కోట్లు, రెవెన్యూ వ్యయం 557000 కోట్లు వెరసి 71478 కోట్లు లోటు గా చూపించారు. అయితే రెవెన్యూ ఆదాయానికి వాస్తవఖర్చుకు మధ్యనున్న 194099 కొట్లకు సంబంధించి ఎలాంటి వివరణా ఇవ్వలేదు.&lt;br /&gt;                               లోటును పూరించడానికి ప్రభుత్వానికి ఉన్న ఒకేమార్గం నోట్లు ముద్రించుకోవడమే.దీని వలన రూపాయి విలువ తగ్గుతుంది.దీనినే ద్రవ్యోల్బణం అంటారు.గత 60 ఏళ్ళుగా అమలుజరుగుతున్న లోటుబడ్జట్టు విధానం ధనికులను మరింత ధనికుల్ని చేసింది.పేదలను మరింత పేదలను చేసింది.ప్రజోపయోగకరమైన ఆస్తుల సృస్టికి పూనుకోలేదు.పైగా ప్రభుత్వ రంగ సంస్తల ఆస్తులు కారు చౌకగా అమ్మి గుత్తాధిపతులకు అప్పగించారు. ప్రజా ధనంతో తాము నిర్మిచవలసిన రోడ్లను ప్రైవేటు పరం చేసి,వారు టోలు గేటు రూపంలో ప్రజలను విపరీతంగా దోచుకు తినేందుకు వారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు ఈ లిస్టులో చేరాయి.లోటు బడ్జెట్టుతో ప్రజాధనాన్ని సెజ్ లకు ప్రభుత్వం తరలిస్తుంది.అధికారంలోనూ,ప్రతిపక్షంలోనూ ఉన్నపార్లమెంటరీపార్టీలన్నీ సెజ్ లను వాటికి కేటాయించిన కంపెనీలే తమ స్వంత నిధులతో నిర్మిస్తాయని ,ప్రభుత్వ ధనాన్ని వాటికి ఇవ్వమని పదే పదే అంటున్నాయి. ఇది పచ్చి అబద్దం. వీటికి అవసరమైన భూమిని ప్రభుత్వం సేకరిస్తుంది. నష్టపరిహారం చెల్లిస్తుంది.దీనికి బడ్జట్టు నుండి నిధులు కేటాయిస్తుంది. ఇంతేకాక వీటికి ప్రభుత్వం అనేక పన్నులలో రాయతీలనిస్తుంది. అంటే ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని వదలుకొంటుంది.ఆ కంపెనీలకు ఆ మేరకు డబ్బులు మిగులుతాయి.ఇది ఏడాదికి ఒక లక్ష కోట్ల రూపాయలుంటుంది.ఇలా ప్రతి ఏడాదీ వుంటుంది.బడ్జెట్టులో ఆమేరకు ప్రతి యేడాదీ లోటు వుంటుంది.అంటే సెజ్ లకూ, వాటి యజమానుల లాభాలకూ బడ్జట్టు నుండి నిధులు తరలుతున్నాయి.ఈ దోపిడీలో పార్లమెంటూ,రాస్త్ర శాసనసభలూ ప్రత్యక్ష పాత్రను కలిగివున్నాయి.చిదంబరం దాచిపెట్టజూచింది ఈ అంశాన్నే.&lt;br /&gt;                                  పారిశ్రామిక రంగం 8 శాతం వృద్ధిరేటు సాధిస్తుండగా ,వ్యవసాయరంగం 2.3 శాతంతో వెనుకబడిపోయిందనీ ఆయన ఆందోళన చెందాడు.ఈ 'ఆందోళన ' వెనుక వ్యవసాయరంగాన్ని బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టాలన్న లక్ష్యం వుంది. లక్షలాది కోట్లు పారిశ్రామిక రంగానికి కట్టబెట్టినా పరిశ్రమలు మూతబడుతున్నాయి. జనాభాలో 5 శాతానికి కూడా ఇవి అందడం లేదు. పరిశ్రమలు మూతబడుతున్న, కార్మికుల ఉపాధి తగ్గుతున్నా ,కార్మికుల వేతనాలు తగ్గుతున్నా గుత్తాధిపతుల ఆస్తులూ,లాభాలు  పెరిగిపోతున్నాయి. అదే వ్యవసాయ రంగానికొస్తే ,నీటిపారుదల లేదు; విద్యుత్తు సరఫరా లేదు; సంస్థాగతరుణాలు లేవు; గిట్టుబాటు ధర లేదు.ఈ బాధ్యతల నుండి ప్రభుత్వం తప్పుకొంటున్నది.వ్యవసాయాన్ని వెనుకబడినదిగా చిత్రించి , దానిని పరుగులెత్తించే పేరుతో బహుళజాతికంపెనీల పరం చెయ్యాడంకోసమే వ్యవసాయ రంగాన్ని నిందించ బూనుకున్నారు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/8245058412685094251-4236673629586371268?l=vakumar07.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vakumar07.blogspot.com/feeds/4236673629586371268/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=8245058412685094251&amp;postID=4236673629586371268' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/4236673629586371268'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/8245058412685094251/posts/default/4236673629586371268'/><link rel='alternate' type='text/html' href='http://vakumar07.blogspot.com/2007/04/blog-post.html' title='కేంద్ర బడ్జెట్టు దోపిడీ వర్గాలకు పెద్ద పీట'/><author><name>vakumar07</name><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry></feed>
